Breaking News

Daily Archives: May 9, 2025

ప్రతి కుటుంబానికి సురక్షిత త్రాగునీరు అందించేందుకు సంయుక్త తనిఖీ కమిటిని ఏర్పాటు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి కుటుంబానికి సురక్షిత త్రాగునీరు అందించేందుకు వీలుగా గ్రామస్థాయి సంయుక్త తనిఖీ కమిటిని ఏర్పాటు చేయటం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయితీలలో ఓవర్ హెడ్ ట్యాంక్ (OHSR) నుండి పైప్ లైన్ చివరివరకు నీటిసరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా గ్రామస్థాయి సంయుక్త కమిటీ అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్యంగా పైప్ లైన్ లీకేజీలు, రిపేర్లు, కొత్త పైప్ లైన్ వేయవలసిన అవసరాలు, సమీప మురుగునీటి డ్రైనేజిలో …

Read More »

 గిరిజన ప్రాంతాల్లో త్రాగు నీరు, మౌలిక వసతులకు రూ. 156 కోట్లు విడుదల

– గిరిజన ప్రాంతాల్లోని అన్ని స్కూల్స్ లో కాంపౌండ్ వాల్స్ నిర్మాణం – గిరిజన పథకాల అమలులో మెరుగైన ఫలితాలు సాధించాలి – 9 ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, లైన్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్స్ తో సమీక్ష – గిరిజన ఆడబిడ్డగా గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తా – గుమ్మిడి సంధ్యారాణి, గిరిజన సంక్షేమం మరియు మహిళా & శిశు సంక్షేమ శాఖ ల మంత్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అన్ని గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం, త్రాగు నీరు, …

Read More »

బిఆర్ఏజీసీఈటీ -2025 సెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి డోలా

– గురుకులాలపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం పెంచేలా చర్యలు తీసుకుంటాము. – గురుకులాల్లో కేరీర్ గైడెన్స్ పై విద్యార్థులకు క క్లాస్ నిర్వహిస్తాం. – ఈ ఏడాది నుండే కాస్మోటిక్ కిట్ లను పున:ప్రారంభిస్తాం. – విద్యార్థులకు స్టేషనరీ తదితర ఏమినిటీస్ ను ప్రతి ఏడాది అందిస్తాం. – విద్యార్థులకు వైద్య సదుపాయం నిమిత్తం రూ.5 కోట్లతో నిధి ఏర్పాటు చేశామన్నారు. – ఈ ఏడాది వంద పాఠశాలల్లో రూ. 10కోట్లతో అధునాతన కిచెన్లు గా ఆధునీకరిస్తున్నాము. – ప్రతి విద్యార్థికి రెండు జతల …

Read More »

రైతులు బహుళ పంటల(మల్టీక్రాప్‌)ను చేపట్టేలా అడుగులు వేయాలి..

-మేధోమదన సదస్సు ద్వారా మిర్చి టమాట పంటలపై రైతులకు అవగాహన.. -రైతులు పంటల సాగులో శాస్త్రీయ విధానాన్ని పాటించాలి.. -ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించాలి.. -నాణ్యమైన పంటలను పండిరచినప్పుడే గిట్టుబాటు ధర లభిస్తుంది.. -ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్‌. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతులు పండిరచిన పంటలకు గిట్టుబాటు ధర పొందేలా బహుళ పంటల(మల్టీక్రాప్‌)ను చేపట్టాల్సిన అవసరం ఉందని టమాట, మిర్చి పంటల రైతులకు సాగులో శాస్త్రీయ విధానం, ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులను …

Read More »