Breaking News

Daily Archives: May 18, 2025

ఈ నెల 19వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం

-జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 19 వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు …

Read More »

ఈ నెల 19న జగ్గయ్యపేటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

– నందిగామ డివిజ‌న్ ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాలి – క‌లెక్ట‌రేట్‌లోనూ అర్జీలు స‌మర్పించేందుకు ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 19వ తేదీ సోమవారం నందిగామ డివిజన్ లోని మండలాలకు చెందిన ప్రజల సౌకర్యార్ధం జగ్గయ్యపేటలో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) జిల్లాస్థాయి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖ‌ల జిల్లాస్థాయి …

Read More »

మున్సిపల్ పాఠశాలలకు షెడ్యూల్ విడుదల చేయండి…

-సోమరౌతు శ్రీనివాసరావు అధ్యక్షులు ప్రోగ్రెసివ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2025 పాఠశాల రేషనలైజేషన్ మరియు రీ స్ట్రక్చరింగ్ ఆఫ్ స్కూల్స్ కొరకు జీవో 19,20,21 విడుదల చేయడం జరిగింది. కమ్యునిస్టు భావజాలంతో నడపబడుతున్న ఉపాధ్యాయ సంఘాలు ప్రతి శుక్రవారం శుక్రవారం కమీషనర్ తో సమన్వయ సమావేశాలకు వెళ్లి చర్చలు జరిపారు. మున్సిపల్ పాఠశాలలకు 1800 పోస్టులు మంజూరు చేయడం జరిగిందని అది మావల్లే జరిగిందని ఒక రెండు రోజులు హంగామా చేశారు. ఇప్పుడు అంతా సజావుగా జరుగుతుందని …

Read More »

చరిత్రలో నిలిచిపోయేలా కడప మహానాడు నిర్వహణ

-జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత -అన్ని ఏర్పాట్లూ పూర్తి -సమన్వయంతో పనిచేస్తున్న కడప టీడీపీ క్యాడర్ – ప్రాంతాల వారీగా భోజన వసతులు -మహానాడు కమిటీల నియామకం -టార్గెట్ కంటే అధికంగా రాయలసీమ నుంచి జన సమీకరణ -5 లక్షల మంది వచ్చే అవకాశం : ఇన్చార్జి మంత్రి సవిత కడప, నేటి పత్రిక ప్రజావార్త : చరిత్రలో నిలిచిపోయేలా మహానాడును నిర్వహిస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే క్యాడర్, నాయకుల కోసం అన్ని వసతులూ సిద్ధం చేశామన్నారు. …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారం చేసేందుకు అధికారులతో పర్యటన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ గులాబీ తోట ప్రాంతాన్ని ఆదివారం తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు ప్రజా సమస్యలు తెలుసుకుని రక్షణ యుద్ధ ప్రాతిపదికన మీద ప్రజా సమస్యల పరిష్కారం చేసేందుకు అధికారులతో కలిసి తెలుగుదేశం పార్టీ డివిజన్ నాయకులు పాదయాత్రగా పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ ఇంచార్జ్ నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న …

Read More »

విజయ్ కృష్ణ సూపర్ బజార్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

-విజయ్ కృష్ణ సూపర్ బజార్ కి పూర్వ వైభవం తీసుకుని రావాలని నూతన కమిటీ కి ఆదేశించిన బొండా ఉమ -నాణ్యమైన సరుకులు – సరసమైన ధరలకు అన్ని రకాల ప్రజా అవసరాలు తీర్చే ఏకైక సూపర్ బజార్ విజయ్ కృష్ణ సూపర్ బజార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బందర్ రోడ్డు లోని విజయ్ కృష్ణ సూపర్ బజార్ నూతన పాలకమండలితో ఆదివారం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు  ప్రమాణ స్వీకారోత్సవం సూపర్ బజార్ పైన ఉన్నటువంటి …

Read More »

గుంటూరులో సమ్మర్ ఓరెంటేషన్ క్యాంపు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం గుంటూరు నందు ఈరోజు సమ్మర్ ఓరెంటేషన్ క్యాంపు జరిగినది. ఈ కార్యక్రమంలో ఆరుగురు విద్యార్థులు హాజరైనారు. ఈ కార్యక్రమానికి మిస్ వెంకట కృష్ణ గారు పిల్లలకు సింధూ నది గంగా నది బ్రహ్మపుత్రా నది వాటి పుట్టుక గురించి అది ప్రవహించే ప్రదేశాల గురించి వైశాల్యం గురించి పిల్లలకు బాగా వివరించారు. తదుపరి పిల్లలకు మానసిక ఉల్లాసం కలిగించే కథలు చదివించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

అంతర్జాతీయ యోగ దినోత్సవం జయప్రదం చేయండి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతంగా నిర్వహించడానికి అందరి సహకారం కావాలని మరియు యోగా అభివృద్ధికి ప్రధాని మోడీ విశిష్ట కృషి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు అంతర్జాతీయ యోగా దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. 21వ తేదీ వరకు జరగనున్న అంతర్జాతీయ యోగాను విజయవంతం చేయాలని, యోగా దినోత్సవం పురస్కరించుకొని ప్రధానమంత్రి మోడీ విశాఖపట్నం పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. డాక్టర్ మాకాల సత్యనారాయణ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా …

Read More »

ఎమ్మెల్యే సుజనా చౌదరి ను పరామర్శించిన శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ను రాజకీయాలకతీతంగా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పరామర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానం ఆదివారం సుజనా చౌదరి ను పరామర్శించారు. ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడిన సుజనా కుడి భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. హైదరాబాద్ లో తమ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన వద్దకు జకియా ఖానం తమ కుటుంబ సభ్యులతో వెళ్లి పరామర్శించారు. ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని ఆమె …

Read More »

ఆపరేషన్ సింధూర్,సైనికులకు మద్దతుగా నిడదవోలులో తిరంగా ర్యాలీ

-పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, స్కిల్ డెవలప్ మెంట్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు -వీర మరణం పొందిన జవాన్ మురళీనాయక్, సైనికుల త్యాగాన్ని దేశం మరవదని తెలిపిన మంత్రి దుర్గేష్ -తిరంగా ర్యాలీతో త్రివిధ దళాలు, సైనికులకు తాము వెన్నంటే అండగా ఉంటామని భరోసా -గాంధీ విగ్రహం నుండి గణపతి సెంటర్ వరకు కొనసాగిన ర్యాలీ -తిరంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : పహల్గాం ఉగ్రమూకల దారుణకాండలో అసువులు …

Read More »