Breaking News

Daily Archives: May 18, 2025

నిడదవోలులో రైతులకు రూ. 1.99 కోట్ల విలువైన 100 వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ

-తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 3.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం పూర్తి -నిడదవోలు నియోజకవర్గంలో 1.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు -త్వరలో రైతుల నుండి మిగులు ధాన్యం కొనుగోలుకు చర్యలు -ఎర్రకాలువ ముంపుకు శాశ్వత పరిష్కారం -వారం రోజుల్లో రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ అందించేందుకు చర్యలు -కౌలు రైతులను ఆదుకునేందుకు ఎల్లవేళలా కూటమి ప్రభుత్వం సిద్ధం -త్వరలో అన్నదాత సుఖీభవ క్రింద రైతుల ఖాతాల్లో రూ.20,000 జమ -మంత్రి కందుల దుర్గేష్ -శింగవరం గ్రామంలో రూ. 53.08 …

Read More »

ప్రజల ఆరోగ్యమే -కూటమి ప్రభుత్వ ధ్యేయం

-గ్రామీణులకు కార్పొరేట్ స్థాయి వైద్యం – ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల -డాక్టర్ గా మారిన మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాల్లోని పేదల ఆరోగ్యాన్ని మెరుగుపరచే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో ఉన్న CHCలో ఈ వైద్య శిబిరాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ, “వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేని …

Read More »

మ్యూజియాలు మ‌న నాగరికతకు దర్పణాలు

-విభిన్న సంస్కృతుల‌ను త‌ర‌త‌రాల‌కు ప‌రిచ‌యం చేసే విజ్ఞాన భాండాగారాలు -సంస్కృతి, చారిత్ర‌క ప‌రిర‌క్ష‌ణ‌లో మ్యూజియాల పాత్ర విశిష్ట‌మైన‌ది -జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ‌ -చారిత్ర‌క ఔన్న‌త్యాన్ని చాటిచెప్పేలా ట్రెక్కింగ్‌తో ఖిల్లాకు చేరుకున్న క‌లెక్ట‌ర్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంస్కృతి, చారిత్ర‌క సంప‌ద ప‌రిర‌క్ష‌ణ‌లో మ్యూజియాల పాత్ర విశిష్ట‌మైన‌ద‌ని.. ఇవి విభిన్న సంస్కృతుల‌ను త‌ర‌త‌రాల‌కు ప‌రిచ‌యం చేసే విజ్ఞాన భాండాగారాల‌ని, మ్యూజియాలు కేవలం జ్ఞాపకాల గదులు మాత్రమే కాద‌ని.. అవి మ‌న నాగరికతకు దర్పణాలని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. ఆదివారం …

Read More »