Breaking News

Daily Archives: May 31, 2025

మెగా జాబ్ మేళా పోస్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సూళ్లూరుపేట నియోజకవర్గ శాసన సభ్యురాలు చేతుల మీదగా మెగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆధ్వర్యంలో మరియు డాక్టర్. విజయశ్రీ, శాసనసభ్యురాలు, సూళ్లూరుపేట నియోజకవర్గం, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, సహాయ సహకారంతో, 10-06-2025 తేదీన అనగా ఈ మంగళవారం, ఉదయం 8 గంటల నుంచి నాయుడుపేట లోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, వెంకటగిరి రోడ్డు, నాయుడుపేట నందు మెగా జాబ్ మేళా నిర్వహించబడును. ఈరోజు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చేతుల …

Read More »

జూన్ 1 వ తేదీన ఆదివారం అయినందున ఒకరోజు ముందుగానే లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీ…

-కూటమి ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు -తిరుపతి ఎస్టీవీ నగర నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ -మే నెలకు సంబంధించిన జూన్ లో పంపిణీ చేయాల్సిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు 2,60,379 మంది ఫించన్ దారులకు సుమారు 111.74 కోట్ల రూపాయలు పంపిణీకి చర్యలు -పేదల సంక్షేమానికి కట్టుబడిన ప్రజా సంక్షేమ ప్రభుత్వం: జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర …

Read More »

నిడదవోలులో యుద్ధ ప్రాతిపదికన ఆర్వోబీ పనులు పూర్తిచేయాలి…

-క్షేత్రస్థాయిలో ఆర్వోబీ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి దుర్గేష్ -స్థానిక వ్యాపారులను, వాహనదారులతో చర్చించి సమస్యలను ఆరా తీసిన మంత్రి -డ్రెయిన్లలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని ఆదేశం -వాహన ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయం -ఆర్వోబీ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి, ప్రజా రవాణాకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశం నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు పట్టణ వాసులు సుధీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు …

Read More »

జిల్లా లో 12 నుంచి 20 వరకు పాఠశాలల్లో తప్పనిసరిగా యోగ కార్యక్రమం చేపట్టాలి…

-అధిక వర్షాలు హెచ్చరికలు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లో ప్రజలందరూ యోగాంధ్ర లో స్వచ్ఛందంగా భాగం కావాలని, నమోదు చేయడం కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టవలసి ఉందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్, యోగాంధ్ర జిల్లా నోడల్ అధి కారి ఎస్ చిన్న రాముడు ఇతర అధికారులు యోగాంధ్ర, పీఎం సూర్య ఘర్, పర్సెప్షన్ సర్వే పై జిల్లా అధికారులతో సమావేశం …

Read More »

జిల్లా లో కార్మిక చట్టం ప్రకారం 17 కేసులను నమోదు చేసి రూ.96,118/- మేర పరిహారం చెల్లింపు

-బాల కార్మికుల గుర్తింపు కొరకు జూన్ 30 వరకు ప్రత్యేక డ్రైవ్ -నోడల్ ఆఫీసర్, జిల్లా రెవి న్యూ అధికారి, టి. సీతారామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో కార్మిక చట్టం ప్రకారం 17 కేసులను నమోదు చేసి రూ.96,118/- సొమ్మును పరిహారం గా కార్మికులకు ఇప్పించుట జరిగిందని నోడల్ ఆఫీసర్, జిల్లా రెవిన్యూ అధికారి టి. సీతారామ మూర్తి అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ లో డిఆర్ఓ ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ …

Read More »

“ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి Dr కె. వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో ఈరోజు “ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31” సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ పొగాకు వలన అనేక అనర్ధాలు ఉన్నాయని ధూమపానం వలన క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మరియు స్కూలు పరిసరాల ప్రాంతాల్లో పొగాకు …

Read More »

యోగాంధ్ర కార్యక్రమం పై సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వైద్య ఆరోగ్యశాఖధికారి Dr కె. వెంకటేశ్వరావు వైద్య అధికారులు, సిబ్బందితో స్థానిక డీ ఎమ్ హెచ్ వో కార్యాలయము యోగాంధ్ర కార్యక్రమం పై శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగాంధ్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా అందర్నీ భాగస్వామ్యం చేయడానికి ఏర్పాటు చేయబడిన ప్రత్యేక డ్రైవ్ లో తేదీ 28/5/2025 రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ ట్రంక్ రోడ్డు యందు నిర్వహించిన శిక్షణకార్యక్రమానికి సుమారు 1000 మంది అంగనవాడి టీచర్లు మరియు ఆరోగ్య కార్యకర్తలు, …

Read More »

ఒకరోజు ముందుగానే సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ

-రాత్రి 8 గంటల వరకు 2,18,966 (93.61%) మందికి పెన్షన్ పంపిణీ -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా 2,33,924 మందికి రూ.102 కోట్ల 19 లక్షల 22 వేల ను ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం లో భాగంగా ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ లో భాగంగా రాత్రి 8 గంటల వరకు 2,18,966 (93.61%) రూ.95,25,50,500 పంపిణీ చేయడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. …

Read More »

పేద ప్రజల కళ్లలో సంతోషమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

-ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో సామాజిక భద్రత -నిడదవోలు పట్టణంలోని 4,8 వార్డుల్లో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్ -ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ చేయడంపై లబ్ధిదారులు హర్షం -జూన్ లో పాఠశాలలు తెరిచే నాటికి తల్లికి వందనం, ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు చేస్తామని వెల్లడి -ప్రభుత్వ పనితీరు విషయంలో ప్రజల సంతృప్త స్థాయి పెరిగిందని స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

పిఠాపురంలో చౌక ధరల దుకాణం ప్రారంభించనున్న నాదెండ్ల మనోహర్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1వ తేదీ, ఆదివారం నుంచి చౌక ధరల దుకాణాలను పునః ప్రారంభం చేస్తుంది. ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజక వర్గంలో చౌక ధరల దుకాణాలు మొదలవుతున్నాయి. పిఠాపురం పట్టణం 18వ వార్డులో చౌక ధరల దుకాణాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభిస్తారు. అనంతరం శ్రీ సకిలేశ్వర స్వామి ఆలయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. పిఠాపురం ఎ.ఎం.సి. ఛైర్మన్ పదవి బాధ్యతల …

Read More »