Breaking News

Daily Archives: May 31, 2025

ఇకపై నెలలో 15 రోజులపాటు… రోజు రెండు పూటల… : చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల చౌక ధరల దుకాణాలు గత ప్రభుత్వంలో మూసేసి, ఇంటింటికి అందిస్తాం అని రూ.1600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేసి, ఇంటింటికి ఇవ్వడం మానేసి నెలలో 1-2 రోజులు మాత్రమే జంక్షన్లలో వాహనం నిలిపి ఇవ్వడంతో ఎంతోమంది పేదలకు ఆ సరుకులు అందక ఇబ్బందులుపడ్డారు. ఆ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక రోజువారీ పనులు మానుకొని, చిరుద్యోగాలకి సెలవు పెట్టుకోవాల్సి వచ్చేది. మిగిలిన రేషన్ బియ్యం, సరుకులను అక్రమంగా తరలిస్తున్న విషయంపై ముఖ్యమంత్రి …

Read More »

యోగా సాధన అలవాటుగా మారాలి

-యోగా సాధన తో వివిధ రకాల సమస్యలకు పరిష్కారం -స్థానిక హోమియో వైద్య కళాశాల లో 6వ రోజు యోగంధ్ర కార్యక్రమం -జేసి. చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : యోగా అభ్యాసం ఒక అలవాటుగా మార్చు కోవాలనీ జిల్లా జాయింట్ కలెక్టర్, యోగాంధ్ర నోడల్ అధికారి ఎస్. చిన్న రాముడు పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ హోమియోవైద్య కళాశాల ఆవరణలో శనివారం 6వ రోజు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు మాట్లాడుతూ, యోగాంధ్ర …

Read More »

జూన్‌ 2 నుండి 4వ వరకు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పరీక్ష…

-పరీక్షకు హాజరుకానున్న 660 మంది అభ్యర్థులు…… -నగరంలోని నలంద విద్యా నికేతన్‌ కళాశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు….. -డిఆర్‌ఓ ఎం. లక్ష్మీ నరసింహ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్ల పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీనరసింహ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ మెయిన్స్‌ పరీక్ష నిర్వహణకు చేపట్టవలసిన ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్‌ ఏవీఎస్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో డిఆర్‌ఓ ఎం. …

Read More »

ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోండి..

-కేంద్ర రాష్ట్ర ఆరోగ్య సంక్షేమ, ఆర్థిక ప్రయోజనాల లబ్దిని పొందండి.. -జిల్లా కలెక్టర్‌ డా.జి. లక్ష్మీశ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంఘటిత, అసంఘటిత రంగాలలోని పనిచేస్తున్న కార్మికులు ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర ఏ 2047 దార్శనిక ప్రణాళికకు అనుగుణంగా దశల వారీగా లక్ష్యాలను చేరుకునే విధంగా జిల్లాస్థాయిలో కలెక్టరేట్‌ ప్రాంగణంలో శనివారం ఇగ్నైట్‌ ప్రత్యేక సెల్‌లో ఏర్పాటు చేసిన కార్మిక శాఖ స్టాల్‌ను …

Read More »

పేద‌ల గౌర‌వ‌ప్ర‌ద జీవితానికి ఎన్‌టీఆర్ భ‌రోసా

-ప‌టిష్ట ప‌ర్య‌వేక్ష‌ణ‌, స‌మ‌న్వ‌యంతో స‌జావుగా పెన్ష‌న్ల పంపిణీ -సీసీఎల్ఏ, జిల్లా ప్ర‌త్యేక అధికారి జి.జ‌య‌ల‌క్ష్మి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద‌లకు ఎన్‌టీఆర్ భ‌రోసా ద్వారా సామాజిక భ‌ద్ర‌తతోపాటు గౌర‌వ‌ప్ర‌ద జీవితానికి భ‌రోసా ఏర్ప‌డుతోంద‌ని.. స్వ‌ర్ణాంధ్ర @ 2047 దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌తో పీ4 వంటి వినూత్న విధానాల‌ను ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న‌ట్లు రాష్ట్ర భూ ప‌రిపాల‌న ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ (సీసీఎల్ఏ), ఎన్‌టీఆర్ జిల్లా ప్ర‌త్యేక అధికారి జి.జ‌య‌ల‌క్ష్మి అన్నారు. ఎన్‌టీఆర్ భ‌రోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా శ‌నివారం …

Read More »

నికోటిన్‌ చక్రబంధం నుంచి బయటపడండి..

-పొగాకు, గుట్కా, ఖైనీకి దూరంగా ఉండండి.. -యోగాంధ్ర క్యాంపెయిన్‌ సద్వినియోగం చేసుకోండి.. -ఆరోగ్యకర సమాజాన్ని నిర్మిద్దాం.. -పొగాకు రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం.. -జిల్లా కలెక్టర్‌ డా. జి లక్ష్మీశ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఊపిరితిత్తులు, క్యాన్సర్‌ వ్యాధులకు కారణమైన పొగాకు, గుట్కా, ఖైనీ వంటి మత్తుపదార్థాల నుండి ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే విధంగా ప్రతి ఒక్కరిని చైతన్యవంతులను చేసి పొగాకు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక …

Read More »

యోగాతో అన్న‌దాత‌కు ఆరోగ్య సిరుల పంట‌..

-యోగా, ధ్యానంతో శారీర‌క ఆరోగ్యంతో పాటు మాన‌సిక ఆరోగ్యం.. -బీఆర్‌టీఎస్ యోగా స్ట్రీట్‌లో విజ‌య‌వంతంగా రైతున్న‌ల థీమ్ యోగా.. -రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ డైరెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు, జిల్లా క‌లెక్ట‌ర్ జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆరుగాలం శ్ర‌మించి దేశానికి అన్నం పెడుతున్న అన్న‌దాత‌లు శారీర‌క ఆరోగ్యంతో పాటు మాన‌సిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకొని ఆరోగ్య సిరుల పంట‌ను పొందేందుకు యోగా, ధ్యాన సాధ‌న‌ను త‌మ జీవితంలో భాగం చేసుకోవాల‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ డైరెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు, క‌లెక్ట‌ర్ జి.ల‌క్ష్మీశ అన్నారు. ఆయుష్‌శాఖ‌, …

Read More »

పర్యాటకం, మచిలీపట్నం పోర్టు, పరిశ్రమల అభివృద్ధే ప్రధాన లక్ష్యం…  మంత్రి కొల్లు రవీంద్ర

-మసులా బీచ్ ఫెస్టివల్ నిర్వహణపై జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి సమీక్షించిన మంత్రి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం అభివృద్ధిలో కీలకమైన పర్యాటకం, మచిలీపట్నం పోర్టు, పరిశ్రమల అభివృద్ధే ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం మంత్రి నగరంలోని స్థానిక రహదారులు భవనాల అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి మసులా బీచ్ ఫెస్టివల్ నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ …

Read More »

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందండి… : మంత్రి కొల్లు రవీంద్ర

-మంగినపూడి బీచ్ తీరం వద్ద వెయ్యి మందితో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం -కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి రోజు యోగా చేసి సంపూర్ణ ఆరోగ్యం పొందాలని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రజలను కోరారు. యోగాంధ్ర –2025 కార్యక్రమంలో …

Read More »

రాష్ట్రంలో  64 లక్షల పింఛన్లు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో  64 లక్షల పింఛన్లు అందజేసి పేద ప్రజలను ఆదుకుంటున్నామని  రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం ఉదయం మచిలీపట్నం మండలంలోని తాళ్లపాలెం గ్రామంలోని స్నేహాలయ వృద్ధాశ్రమంలో, మచిలీపట్నం నగరంలోని చిలకలపూడిలో మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావులతో కలసి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. తొలుత తాళ్లపాలెం గ్రామంలోని 13వ వార్డులో దివ్యాంగులు వేదాంతం రాజేంద్ర …

Read More »