Breaking News

Daily Archives: May 4, 2025

మంగళగిరిలో శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : సగర భగీరథ సంఘం ఆధ్వర్యంలో మంగళగిరి గౌతమ్ బుద్ధా రోడ్డులో నిర్వహించిన శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గౌతమ్ బుద్ధా రోడ్డులోని శ్రీ భగీరథ మహర్షి విగ్రహాన్ని సందర్శించి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా జై భగీరథ అంటూ స్థానికులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. మంత్రి నారా లోకేష్ రాకను …

Read More »

శ్రీ శ్రీ శ్రీ భగీరథ మహర్షి జయంతి ఉత్సవములు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ శ్రీ శ్రీ భగీరథ మహర్షి జయంతి సందర్భముగా  జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్, గుంటూరు వారి ఆద్వర్యయములో డి.ఆర్.సి.మీటింగ్ హాల్, కల్లెక్టరేట్ కాంపౌండ్, గుంటూరు నందు ఈరోజు జయంతి ఉత్సవములు ఘనముగా జరపడమైనది. ఈ జయంతి కార్యక్రమునకు S. నాగలక్ష్మి, జిల్లా కలెక్టర్, గుంటూరు వారు,  ఎ. భార్గవ్ తేజ, జాయింట్ కలెక్టర్, గుంటూరు వారు, మద్దిరాల గంగాధర్, డైరెక్టర్, నాయిబ్రాహ్మణ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్, శైలజ, డైరెక్టర్, గౌడ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ …

Read More »

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) వికేంద్రీకరణ

-ఈ సోమవారం (05-05-2025) నుండి ప్రజాఫిర్యాదుల స్వీకరణ “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ” కార్యక్రమం మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిలో అమలు -జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి యస్. ఐఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) ను ఈ సోమవారం నుండి మండల, డివిజనల్ మరియు మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఐఏఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. “ప్రజా ఫిర్యాదుల పరిష్కార …

Read More »

సమ్మర్ ఓరెంటేషన్ క్యాంప్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం గుంటూరు నందు ఈరోజు సమ్మర్ ఓరెంటేషన్ క్యాంప్ జరిగినది ఈ కార్యక్రమంలో మొత్తం 6 మంది విద్యార్థులు హాజరైనారు అబ్దుల్ రెహమాన్ సూపర్వైజర్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు పిల్లలకు పువ్వుల యొక్క ప్రాముఖ్యత దానిలోని విడిభాగాలు ఏ విభాగం ఏ విధంగా పనిచేస్తుందో చాలా క్లుప్తంగా పిల్లలకు తెలియజేసినారు తదుపరి పిల్లలకు మానసిక ఉల్లాసం కలిగించే కథలు చెప్పినారు ఈ కార్యక్రమం నందు షేక్ ఖయ్యూం అసిస్టెంట్ లైబ్రరీ అండ్ గ్రేడ్ వన్ …

Read More »

2025-26 ఆర్ధిక సంవత్సరానికి మైనారిటీస్ కార్పొరేషన్ ద్వారా ఋణములు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 2025-2026 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా జిల్లాలోని మైనారిటీస్ లబ్ధిదారులకు (ముస్లింలు, భౌద్ధులు, జైనులు, సిక్కులు మరియు పార్శికులు) ఎకనామిక్ సపోర్ట్ స్కీం (బ్యాంకబుల్ సబ్సిడీ పధకము) నాలుగు స్లాబ్ లో ఇవ్వడం జరుగును. మొదటి స్లాబ్ క్రింద కిరాణా షాప్, పాన్ షాప్, చికెన్ & మటన్ షాప్, ఫ్రూట్స్ స్టాల్ల్స్, కూరగాయలు అమ్మకం, ఎలక్ట్రికల్ రిపైర్స్, సైకిల్ షాప్ మొదలగు పధకాలు ఏర్పాటు చేసుకొనుటకు రూ.1.00 లక్ష వరకు; …

Read More »

నేడు జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్-1, మెయిన్స్ రాత పరీక్ష కు 67.95 శాతం హాజరు

-ఆదివారం ఉదయం ఏపీపీఎస్సీ గ్రూప్-1, మెయిన్స్ రాత పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం ఉదయం ఏపీపీఎస్సీ గ్రూప్-1, మెయిన్స్ రాత పరీక్ష కేంద్రాలను జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు ఆకస్మిక తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఏపీపీఎస్సీ గ్రూప్-1, మెయిన్స్ రాత పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగిందని, అలాగే పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరం, త్రాగునీరు, …

Read More »

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నీట్‌ యుజి -2025 పరీక్షలు పూర్తి

-తిరుపతి నగర పరిధిలోని పలు నీట్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డిఆర్ఓ -జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మే 4న నేడు ఆదివారం నీట్ యూజీ- 2025 పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసాయని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు పేర్కొన్నారు. నేటి ఆదివారం నిర్వహించిన నీట్‌ యూజీ- 2025 పరీక్షల నిర్వహణ సరళిని ఎస్ జి ఎస్ ఆర్ట్స్ కాలేజీ, పద్మావతి డిగ్రీ మరియు పీజీ కళాశాల సెంటర్ల ను డిఆర్వో ఆకస్మికంగా …

Read More »

కలెక్టరేట్‌లో ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు

-లక్ష్య సాధనకు మహర్షి భగీరథుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి: జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : లక్ష్య నిర్దేశంతో సాధన దిశగా చేసే ఏ ప్రయత్నంలోనైనా విజయాన్ని సాధించవచ్చని దివి నుండి భువికి గంగ ను తెచ్చిన భగీరథ మహర్షి పట్టుదల అసామాన్యమని స్ఫూర్తిదాయకం అని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ జయంతి వేడుకల్లో డిఆర్ఓ ముఖ్య అతిథిగా హాజరై మహర్షి భగీరథ …

Read More »

భారీ వర్షాల పరిస్థితిని పర్యవేక్షించేందుకు సిబ్బందికి డ్యూటీ లు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వర్షాల దృష్ట్యా, తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం కేంద్రంగా, భారీ వర్షాల పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఆదివారం (04.05.2025 ) నుండి 72 గంటల పాటు కలెక్టరేట్‌, డివిజన్ లోకంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేస్తూ సిబ్బందికి డ్యూటీ లు వెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు అధిక వర్షాలు, ఈదురు గాలులు నేపథ్యంలో జిల్లాలలో ఏవైనా ప్రతికూల పరిస్థితులు తలెత్తితే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ed-apsdma@ap.gov.in లేదా seoc-apsdma@ap.gov.in …

Read More »

నీట్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు

-నగరంలోని పలు పరీక్షా కేంద్రాల తనిఖీ -జేసి పర్యవేక్షణలో ఎస్బిఐ స్ట్రాంగ్ రూమ్ నుంచి ప్రశ్న పత్రాలు పరీక్షా కేంద్రాలకు తరలింపు -2,690 మంది విద్యార్థులు హజరు, 70 మంది గైర్హాజరు -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా ఎనిమిది పరీక్షా కేంద్రాల్లో 2,760 మంది విద్యార్థులు నీట్ పరీక్షలు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందనీ, అందులో 2,690 విద్యార్థులు పరీక్షలకి హాజరు కావడం జరిగిందనీ , 70 మంది గైర్హాజరు అయినట్లు జిల్లా కలెక్టర్ …

Read More »