-భగీరథుని కఠోర శ్రమ, దీక్ష మరువలేనిది -ఎస్. సవిత, వెనుక బడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి. -గాజువాక దుర్గానగర్ లో భగీరథుని విగ్రహావిష్కరణ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భగీరథ మహర్షి మహా జ్ఞాని అని పరోపకారానికి దీక్షకు సహనానికి ప్రతిరూపమని ఎంత కష్టాన్నైనా లెక్కచేయకుండా అనుకున్నది సాధించే వారిని వెనుక బడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత …
Read More »Daily Archives: May 4, 2025
బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద బ్రాహ్మణులకు చేయూతనందించడంలో గాయత్రీ సొసైటీ, బ్రాహ్మణ సేవా సంఘం పాత్ర అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ కార్యక్రమం బ్రాహ్మణ సేవా సంఘం మరియు గాయత్రీ సోసైటీ ఆధ్వర్యంలో ఆదివారం సత్యనారాయణపురంలోని శ్రీ గాయత్రి కళ్యాణ మండపం నందు జరిగింది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బ్రాహ్మణ సామాజికవర్గ అభ్యున్నతికి దశాబ్ధకాలంగా గాయత్రీ సొసైటీ చేస్తున్న సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా …
Read More »దీక్షకు, సహనానికి ప్రతిరూపం.. భగీరథ మహర్షి
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లోక కల్యాణం కోసం కఠోర తపస్సు చేసి పవిత్ర గంగను దివి నుండి భువికి తీసుకువచ్చిన మహర్షి అపర భగీరథుడని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ముత్యాలంపాడులో ఆదివారం జరిగిన భగీరథ జయంతి వేడుకలలో పాల్గొన్న ఆయన.. ఆ మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం భగీరథ ఋషి జీవిత చరిత్రను స్మరించుకున్నారు. భగీరథుడు ఒక్క సగర ప్రజలకే …
Read More »ఈ నెల 5వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ …..
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 5వ తేదీ సోమవారం కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, …
Read More »ప్రశాంతంగా ముగిసిన నీట్-2025
– జిల్లాలో 13,625 మందికిగాను 13,455 మంది (98.75 శాతం) హాజరు – మొదట్నుంచి ప్రతి దశలోనూ అధికారుల అప్రమత్తత – పరీక్ష నిర్వహణ తీరును నిరంతరం పర్యవేక్షించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం నిర్వహించిన నీట్-2025 పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని, ఎన్టీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించినట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో 28 కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరీక్ష జరగ్గా.. 13,625 …
Read More »ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 మెయిన్స్ రెండో రోజు పరీక్ష
– 1,801 మంది అభ్యర్థులకుగాను 1,153 మంది హాజరు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు శనివారం ప్రారంభం కాగా ఆదివారం రెండో రోజు ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని.. జిల్లాలో మొత్తం 1,801 మంది అభ్యర్థులకుగాను 1,153 మంది (64.02 శాతం) హాజరైనట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. …
Read More »నగరంలో గాలివాన బీభత్సం…
-విరిగిపడిన చెట్లు… -కూలిన హోల్డింగులు… -వాయువేగంతో స్పందించిన కలెక్టర్… -క్షేత్రస్థాయి పర్యటనతో… -“నీట్” అభ్యర్థులకు తొలగిన అడ్డంకులు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిరోజు ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరయ్యే నగరవాసులు ఆదివారం ఉదయం ఒక ఆహ్లాద వాతావరణం అనుభవించారు. ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. క్షణాల్లో చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చల్లనిగాలులు ఉన్నట్టుండి ఈదురుగాలులుగా మారాయి. ఈ గాలుల దెబ్బకు పెద్ద పెద్ద వృక్షాలు నేలకూలాయి. వాణిజ్య ప్రచారం కోసం రోడ్లు పక్కన ఏర్పాటు చేసిన హోర్డింగులు రోడ్లపై …
Read More »మంగళగిరి మండల ప్రజానీకానికి పోలీసువారి విజ్ఞప్తి మరియు సూచనలు
-మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : మండలంలో ఈ మధ్యకాలంలో ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నందున ప్రజలందరికీ తెలియజేయునది ఏమనగా గ్రామంలో ఉన్న ప్రజలు మీరు బయట ఊళ్ళకు కి వెళ్లేటప్పుడు అనగా తీర్థయాత్రలకు, విహారయాత్రలకు, పెళ్లిళ్లకు , మొదలగువాటికి వెళ్ళేటప్పుడు సదరు విషయాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్ లో తెలియపరచవలసిందిగా మరియు LHMS (locked house monitoring system) వారికి తెలియపరిచిన ఎడల వారు వచ్చి మీ ఇంటికి LHMS ను అమర్చి వెళతారు ఈ రకంగా …
Read More »నూతన కమిటీ ఎన్నిక…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నందు జరిగిన అసోసియేషన్ జిల్లా సమావేశము రాష్ట్ర జనరల్ సెక్రెటరీ పి. ప్రకాష్ కుమారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆదివారం రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు డి. శ్రీకాంత్ రాజు హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు డి. శ్రీకాంత్ రాజు మాట్లాడుతూ ఐసి.డి.ఎస్ ఉద్యోగుల సమస్యలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని వాపోయారు అంగన్వాడీ లెవెల్ నుండి సూపర్వైజర్లు మరియు ఐ సి డి ఎస్ సిబ్బంది కి appల తో పని భారం చాలా విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. …
Read More »శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్థానం పున:ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్
-ఘనస్వాగతం పలికిన ఆలయ అధికారులు, స్థానిక నాయకులు దుగ్గిరాల, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం కంఠంరాజ కొండూరు గ్రామంలో నిర్వహించిన శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్థానం పున:ప్రతిష్ట మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు అధికారులు, స్థానిక నాయకులు మంగళవాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ పున:ప్రతిష్టను పురస్కరించుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక సారె, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించారు. అనంతరం …
Read More »
Prajavartha Online Telugu News