రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ది.19.05.2025 నుండి 24.05.2025 వరకు డయ్యూ, యు.టి ఆఫ్ దాదర్ & నగర్ హవేలి మరియు డామన్ & డయ్యూలో జరగబోవు ఫస్ట్ ఎడిషన్ ఖేలో ఇండియా బీచ్ క్రీడలు-2005 నకు ఆంధ్రరాష్ట్రము తరపున బీచ్ కబడ్డి (పురుషులు), బీచ్ వాలీబాల్ (మహిళలు), బీచ్ ఫుట్ బాల్ (మహిళలు) & సెపక్ తక్ర (పురుషులు & మహిళలు) జట్లని పంపుట నిమిత్తము ఈ క్రింద తెలిపిన ప్రదేశము & తేదిలలో ఎంపికలు నిర్వహించుచున్నారు. ఈ పోటీలలో పాల్గొనుటకు …
Read More »Daily Archives: May 4, 2025
వర్షాలు నేపథ్యంలో కోతలు పూర్తి చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి
-ఈదురు గాలులు వలన ప్రమాదకర హార్డింగ్ తొలగింపు లో అధికారులు సమయమనంతో వ్యవహరించాలి -నదీ తీరంలో ఉన్న గ్రామ పంచాయతీ అధికారి, కార్యదర్శి అప్రమత్తంగా ఉండాలి -నదీ తీరంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి -టెలి కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను అప్రమత్తం చేసిన.. -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అకాల వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో కోతలు పూర్తి చేసిన ధాన్యం సేకరణ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి …
Read More »లక్ష్య సాధనకు ప్రతి రూపం భగీరథుడు
-సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యం -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భగీరథుని జీవితం నుంచి మనం స్ఫూర్తి పొందాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పిలుపు ఇచ్చారు. ఆదివారం కలెక్టరేట్ లో భగీరథ మహర్షి జయంతి వేడుకలలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ.. దివి నుంచి భువికి గంగను తీసుకుని రావాలన్న భగీరథుని లక్ష్యం.. చిత్తశుద్ధి, కఠోర సాధన ద్వారానే సాధ్యం అయిందని …
Read More »శంకుస్థాపనలన్ని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించినవే తప్ప ఈ సభ లో కొత్తగా ప్రకటించినవి కాదు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం – బనకచర్ల ప్రాజెక్టు ను నిర్మించడం రాష్ట్ర ముఖ్యమంత్రి కి సాధ్యమేనని రాష్ట్ర సమాచార శాఖా మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించడం చూస్తే “ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లు ఉందని” సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె. రామాంజనేయులు ఒక ప్రకటన లో విమర్శించారు. మొన్నటి అమరావతి పునర్ నిర్మాణ సభ చాలా విజయవంతం అయ్యిందని ముఖ్యమంత్రి తో సహా అధికార పార్టీల నాయకులు ఆనందిస్తున్నారు. కానీ ప్రధాని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పరస్పరం పొగడ్తలకె …
Read More »రాకేష్ తికాయత్ పై దాడిని ఖండించిన ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ లో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తున్న జాతీయ రైతునాయకుడు రాకేష్ తికాయత్ పై సంఘపరివార శక్తులు దాడి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.ఈశ్వరయ్య, కె. వి.వి ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వ రూపొందించిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా నిర్వహించిన రైతాంగ ఉద్యమంలో రాకేష్ కాయత్ ప్రధానమైన పాత్ర పోషించారన్నారు. మూడు నల్లవ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకున్న కేంద్రప్రభుత్వం …
Read More »ప్రజల సమస్యలకు పరిష్కారం వేదిక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ప్రతి సమస్య కు పరిష్కారం చూపే విధంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం తో పాటు జోనల్ కార్యాలయంలో కూడా ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు జరుగుతుందని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ప్రజలు విజయవాడ నగరపాలక సంస్థ సంబంధిత సమస్యలను సోమవారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1 …
Read More »
Prajavartha Online Telugu News