-ప్రజలను తప్పుదోవ పట్టించే అసత్య ప్రచారాన్ని వెంటనే విరమించాలి -రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు & పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పోర్టుల అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి కల్పన అనే లక్ష్యాలతో అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న Public-Private Partnership (PPP) విధానంపై కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారం చేయడం అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు & పెట్టుబడుల …
Read More »Monthly Archives: July 2026
నేడు ఢిల్లీకి మంత్రి సవిత
-రెండ్రోజుల పాటు హస్తినలో పర్యటన -ఏపీ టెక్స్ టైల్స్ ఉత్పత్తుల అమ్మకాలే లక్ష్యంగా ఢిల్లీ టూర్ -భారత్ టెక్స్ -2026లో పాల్గొననున్న మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి చెందిన టెక్స్ టైల్స్ ఉత్పత్తులు అమ్మకాలే లక్ష్యంగా రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి గురువారం ఉదయం రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్ మండపంలో జరుగుతున్న భారత్ టెక్స్ -2026 కార్యక్రమంలో మంత్రి సవిత …
Read More »పెట్రోల్ బంక్ లీజు పేరుతో భారీ మోసంపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు
-రూ. 50 వేల బాకీ కోసం రూ. 50 లక్షల ఆస్తిపై కన్నేసిన ఆర్టీఓ.. న్యాయం చేయాలంటూ వినతి -గ్రామ కంఠం భూమితో పాటు ప్రభుత్వ రోడ్డును ఆక్రమించిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు.. చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి -భూ రికార్డుల ఫోర్జరీ.. తండ్రి స్థానంలో మొగుడి పేరు మార్చి 3 ఎకరాల 59 సెంట్ల భూమి స్వాహా -అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు -మైనార్టీ, న్యాయ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ బుచ్చి …
Read More »డా. కే.ఎల్. రావు కలను పట్టిసీమతో సాకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
-నదుల అనుసంధానమే దేశ సుభిక్షతకు మార్గం -జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ నదుల అనుసంధాన పితామహుడు, ప్రముఖ జలవనరుల నిపుణుడు డా. కె.ఎల్. రావు 125వ జయంతి సందర్భంగా విజయవాడ ప్రకాశం బ్యారేజి పక్కన ఉన్న ఇరిగేషన్ మోడల్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలో కరువు నివారణకు, నీటి వనరుల …
Read More »ఆన్లైన్ సి.ఇ.ఇ ఫలితాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత సైన్యంలో అగ్నివీర్ మరియు రెగ్యులర్ కేటగిరీలలో నియామకాల కోసం నిర్వహించిన ఆన్లైన్ Common Entrance Examination (CEE) ఫలితాలు 13 జూలై 2026న www.joinindianarmy.nic.inలో అప్లోడ్ చేయబడ్డాయి. షార్ట్లిస్ట్ చేయబడిన అభ్యర్థులు వివిధ ప్రదేశాలలో జరిగే ర్యాలీలలో శారీరక పరీక్షలు, వైద్య పరీక్షలు మరియు డాక్యుమెంటేషన్ పూర్తి చేయడానికి అడ్మిట్ కార్డులను అందుకుంటారు. సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సెపాయి ఫార్మా, హవల్దార్ ఎడ్యుకేషన్ ఎంచుకున్న అభ్యర్థులు 01 ఆగస్టు 2026 నుండి పుదుచ్చేరిలో జరిగే రిక్రూట్మెంట్ …
Read More »ఘనంగా ఫినిక్స్ గ్రీన్ వ్యాలీ ప్రై.లి. & మానికొండ గ్రీన్ ఎస్టేట్ ప్రై.లి. 7వ వార్షికోత్సవ వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జులై 15 బుధవారం నాటికి ఫినిక్స్ గ్రీన్ వ్యాలీ ప్రైవేట్ లిమిటెడ్ & మానికొండ గ్రీన్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించి ఏడు సంవత్సరాలు గడిచిన సందర్భంగా బుధవారం పడమట లోని ఓ ప్రైవేటు ఆడిటోరియంలో వార్షికోత్సవ వేడుకలు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ డా. మానికొండ నాగ భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మానికొండ నాగ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ మొదట మార్కెటింగ్ కంపెనీగా ఏర్పడి ఏడు ప్రాజెక్టులు పూర్తి …
Read More »విద్యుత్ ఛార్జీలలో భారీ ఊరట కల్పించిన ముఖ్యమంత్రికి ఏపీ ఛాంబర్స్ కృతజ్ఞతలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రెండవ ట్రూ-అప్ (True-Up) విద్యుత్ ఛార్జీలను గణనీయంగా తగ్గించినందుకు మరియు విద్యుత్ రంగంలో సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా రాబోయే మూడేళ్లపాటు విద్యుత్ టారిఫ్లను పెంచబోమని హామీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. విద్యుత్ ఛార్జీలను క్రమంగా తగ్గిస్తామని ముఖ్యమంత్రి గతంలో పరిశ్రమలకు హామీ ఇచ్చారని ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు తెలిపారు. గత సంవత్సరం ప్రకటించిన …
Read More »భారత్ టెక్స్–2026లో ఆంధ్రప్రదేశ్ హస్తకళల అంతర్జాతీయ మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలపై కీలక చర్చలు
-లేపాక్షి ద్వారా రాష్ట్ర హస్తకళలకు ప్రపంచ మార్కెట్లో మరింత ప్రాధాన్యం కల్పించడమే లక్ష్యం – డా. పసుపులేటి హరిప్రసాద్ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక భారత్ టెక్స్–2026 ఎక్స్పోలో రెండో రోజు కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్స్పోలోని వివిధ హస్తకళా ప్రదర్శనలను సందర్శించిన డా. హరిప్రసాద్, రాష్ట్ర హస్తకళా ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మరింత …
Read More »ఢిల్లీలో నూతనంగా ప్రారంభం కానున్న లేపాక్షి ఎంపోరియాన్ని సందర్శించిన డా. పసుపులేటి హరిప్రసాద్
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ఢిల్లీలో నూతనంగా ప్రారంభం కానున్న లేపాక్షి ఎంపోరియాన్ని సందర్శించి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. జూలై 17వ తేదీ సాయంత్రం జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా, ఆంధ్రప్రదేశ్ కళా వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. ఎంపోరియంలోని ప్రతి విభాగాన్ని పరిశీలించిన ఆయన, సందర్శకులను ఆకట్టుకునేలా ఉత్పత్తుల …
Read More »గోదావరి కృష్ణా నదుల అనుసంధానకర్త సీఎం చంద్రబాబు – ఎంపీ చిన్ని
-వర్షాలు లేని సమయంలో కూడా కృష్ణ డెల్టాకు నీళ్ల అందించిన విజనరీ లీడర్ చంద్రబాబు -1300 కోట్లు తో 11 నెలల సమయంలో 13 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చిన ప్రాజెక్ట్ పట్టిసీమ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని కృష్ణ గోదావరి పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదికి వైభవంగా జలహారతి ఇచ్చారు సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి రామానాయుడు మంత్రి అనగాని సత్యప్రసాద్ మంత్రి సత్య …
Read More »
Prajavartha Online Telugu News