విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం శాకాధిపతులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)-2026 కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఇప్పటికే పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను సకాలంలో డిజిటలైజ్ చేసి, ప్రతిరోజూ నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో బీఎల్వోలు, సూపర్వైజర్లు, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి పెండింగ్ లేకుండా డేటా నమోదు …
Read More »Monthly Archives: July 2026
ఉత్తమ ఫొటోగ్రాఫర్లకు జిల్లాస్థాయి పురస్కారాలు
– మూడు విభాగాల్లో ప్రపంచ ఫొటోగ్రఫీ డే పోటీలు – ఎంట్రీలు పంపేందుకు చివరితేదీ ఆగస్టు 5 – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఫ్రేమ్ ఒక జ్ఞాపకం.. కాలం మరచిపోయినా… ఫొటో మాత్రం ఆ క్షణాన్ని సజీవంగా ఉంచుతుంది. మధుర క్షణాలను శాశ్వతం చేసే ఫొటోగ్రఫీలో విశేష ప్రతిభకనబరిచిన ఫొటోగ్రాఫర్లకు ఆగస్ట్ 19 న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయిలో పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ప్రపంచ …
Read More »సోనమ్ వాంగ్ చుక్ దీక్షలకు సిపిఐ మద్దతు
-సోనం వాంగ్ చుక్ కు సంఘీభావంగా పార్టీ శ్రేణులు కార్యక్రమాలు చేపట్టండి -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నీట్ పరీక్షలలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక దీక్ష చేపట్టిన ప్రముఖ పర్యావరణ వేత్త, రామ్ మెగసెసే అవార్డు గ్రహీత సోనం వాంగ్ చుక్ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు ఈశ్వరయ్య …
Read More »జిల్లా పరిషత్ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
-జెడ్పీ ఆస్తులను ఆదాయ వనరులుగా అభివృద్ధి చేస్తాం – జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పరిషత్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయడంతో పాటు, జెడ్పీ ఆస్తులను ఆదాయ వనరులుగా తీర్చిదిద్దే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక పేర్కొన్నారు. జిల్లా ప్రజా పరిషత్ 1వ స్థాయి సంఘం (ప్లానింగ్, ఆర్థికం), 7వ స్థాయి సంఘం (పనులు) సమావేశాలు గురువారం మచిలీపట్నంలోని జిల్లా ప్రజా పరిషత్ …
Read More »వారాహి అమ్మవారి ఆలయం నిర్మాణానికి సహకారం అందిస్తా…
-జనసేన మైనార్టీ నాయకులు గయాసుద్దీన్ హామీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక 40 వ డివిజన్ బాల భాస్కర నగర్ వద్ద నిర్మాణంలో ఉన్న వారాహి అమ్మవారి ఆలయం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని జనసేన పార్టీ మైనార్టీ నాయకులు షేక్ గయాసుద్దీన్ (ఐజా) హామీ ఇచ్చారు. బుధవారం స్థానికుల అభ్యర్థన మేరకు వారాహి అమ్మవారి గుడి నిర్మాణ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనను శ్రీ వారాహి అమ్మ వారి దేవస్థానం నిర్మాణానికి సహకారం అందించవలసిందిగా …
Read More »ముంబయి ఆసుపత్రి నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్
-హైదరాబాద్ లోని నివాసానికి చేరుకోనున్న ఉప ముఖ్యమంత్రివర్యులు -వైద్యుల సూచన మేరకు మూడు వారాల తరువాత నుంచి ఫిజియోథెరపీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యణ్ కొద్దిసేపటి క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శస్త్ర చికిత్స నుంచి కోలుకుంటున్న ఆయన డిశ్చార్జ్ అనంతరం నేరుగా హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకుంటారు. మూడు వారాల తరువాత నుంచి ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు …
Read More »సమ్మిళిత పట్టణాభివృద్ధిపై ఏపీ ఎంఓయూ
-యూఎన్ హ్యాబిటాట్ తో ఏపీ ప్రభుత్వ ఒప్పందం -సీఎం చంద్రబాబు- యూన్ హ్యాబిటాట్ ఈడీ సమక్షంలో ఎంఓయూ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సమ్మిళిత పట్టణాభివృద్ధిని ప్రోత్సహించేలా ఏపీ ప్రభుత్వం- ఐక్యరాజ్య సమితికి చెందిన యూఎన్ హ్యాబిటాట్ మధ్య కీలకమైన అవగాహనా ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, యూఎన్ హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనక్లాడియా రోస్బాక్ ల సమక్షంలో ఈ వ్యూహాత్మక ఒప్పందాన్ని ఏపీ పురపాలక శాఖ-యూఎన్ హ్యాబిటాట్ సంస్థలు కుదుర్చుకున్నాయి. ఆమె సింగపూర్ నుంచి వర్చువల్ గా ఈ ఎంఓయూ …
Read More »పట్టిసీమ వల్లే కృష్ణా డెల్టాకు సిరులు
-2015 నుంచి ఇప్పటి వరకూ 450 టీఎంసీల తరలింపు -పోలవరం లాంటి ప్రాజెక్టులపై గత పాలకుల నిర్లక్ష్యం దేశద్రోహం -గోల్డెన్ క్వాడ్రిలేటరల్ లాగే నదుల అనుసంధానం జరగాలి -వంశధార నుంచి పెన్నా వరకూ రివర్ లింకేజి లక్ష్యం -ఎన్టీఆర్ జిల్లా పవిత్ర సంగమం వద్ద గోదావరి జలాలకు సీఎం జలహారతి -కేఎల్ రావు 124వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పట్టిసీమ ప్రాజెక్టు వల్లే కృష్ణా డెల్టాలో రైతులు సిరులు పండించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …
Read More »ఆర్థికాభివృద్ధి కేంద్రంగా అమరావతి
-అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వచ్చి నివసించేలా రాజధాని అమరావతి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఆర్థికాభివృద్ధికి కేంద్ర బిందువుగా నిలిచే ప్రపంచ స్థాయి నగరంగా . అమరావతి–2.0 ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (LPS-2) రూపకల్పన పనుల పురోగతిపై అధికారులు, సింగపూర్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ …
Read More »డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జయంతి సందర్భంగా ఆగస్టు 12న జాతీయ రిమోట్ సెన్సింగ్ దినోత్సవం – ఇండియా స్పేస్ ల్యాబ్ ఆధ్వర్యంలో ఆన్లైన్ వర్క్షాప్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత అంతరిక్ష పరిశోధన పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జయంతిని పురస్కరించుకుని ఇండియా స్పేస్ ల్యాబ్ ప్రతి సంవత్సరం ఆగస్టు 12న జాతీయ రిమోట్ సెన్సింగ్ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశ అభివృద్ధి, సహజ వనరుల నిర్వహణ, పర్యావరణ పర్యవేక్షణ, విపత్తు నివారణ వంటి రంగాల్లో అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి సమర్థవంతంగా వినియోగించడంలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ చేసిన దూరదృష్టితో కూడిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ ఆయన …
Read More »
Prajavartha Online Telugu News