Breaking News

Monthly Archives: July 2026

రోజుకు 280 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం

-వాతావరణ సవాళ్లను సమర్థంగా ఎదుర్కుంటున్నాం -దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను సీఎం గాడిన పెడుతున్నారు -వరుసగా రెండో ఏడాది ట్రూ డౌన్ అమలు చేయబోతున్నాం -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ట్రూ-అప్ విధానాన్ని అమలు చేసిన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, ట్రూ-డౌన్ అమలు చేసిన ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వమేనని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. గత రెండేళ్లుగా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా మూడో ఏడాదిలోకి …

Read More »

ఎక్సలెన్సీ సెంటర్లలో ప్రవేశాలకు ధరఖాస్తుల ఆహ్వానం

-ప్రవేశం పొందిన విద్యార్థులకు ఇంటర్ తో పాటు ఐఐటీ, నీట్, జేఈఈ కి ఉచిత శిక్షణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (APSWREIS) ప్రముఖ కోచింగ్ సంస్థల సహకారంతో నడపబోతున్న ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ (COEs) లో, ఇంటిగ్రేటెడ్ IIT/JEE & NEET కోచింగ్ తో కూడిన ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర (MPC/BiPC) కోర్సులలో ప్రవేశం కోసం అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు APSWREIS కార్యదర్శి IAS వి. …

Read More »

సీబీజి పరిశ్రమ కారణంగా ఎటువంటి సమస్యలు ఉండవు

-నూజివీడు నియోజకవర్గంలో అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి -పరిశ్రమ ఏర్పాటు కాకుండా అసత్యపు ప్రచారాలతో బురద చల్లుతున్నాయి.అనవసర సమస్యలు సృష్టిస్తున్నారు -పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు/అగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : అగిరిపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు చేసే ప్రయత్నాలకు ప్రతిపక్షాలు అబద్దపు ప్రచారాలతో బురదచల్లుతూ వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు. అగిరిపల్లి మండలం తోటపల్లి లో బుధవారం గ్రామసభలో పాల్గొని …

Read More »

భారత్ టెక్స్–2026లో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటిన చేనేత–జౌళి రంగం

-భారీ పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలు, ఎగుమతుల విస్తరణకు ఏపీ పెవిలియన్ వేదిక -చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్ జి. రేఖా రాణి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశపు అతిపెద్ద అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శన భారత్ టెక్స్–2026లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెవిలియన్ విశేష ఆదరణ పొందుతోంది. జూలై 14 నుంచి 17 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఈ ప్రదర్శనలో రాష్ట్ర చేనేత, జౌళి, దుస్తుల తయారీ, ఓడీఓపీ (ODOP), జీఐ ట్యాగ్ ఉత్పత్తులు, పెట్టుబడి …

Read More »

ఆక్వా రంగంపై అసత్య ప్రచారాలు తిప్పికొట్టిన ప్రభుత్వం

-గణాంకాలతో సహా వాస్తవాలను వివరించిన మంత్రి అచ్చెన్నాయుడు పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం ఆక్వా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతూ పచ్చి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు అన్నారు. పెనమలూరు మండలం గంగూరులోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, రాష్ట్ర ఆక్వా కల్చర్ డవలప్మెంట్ అథారిటీ కో వైస్ …

Read More »

రొయ్యల రైతుల సంక్షేమమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత

– రొయ్యల సాగు రంగంలో పారదర్శకత, శాస్త్రీయ విధానాలతో స్థిరత్వం తీసుకొస్తాం – వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి/విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని రొయ్యల రైతుల సంక్షేమాన్ని పరిరక్షించడం కూటమి ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రొయ్యల ఫీడ్ ధరలు, రొయ్యల కొనుగోలు ధరలు, ఆక్వాకల్చర్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులు, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులు, ఎగుమతిదారులు, శాస్త్రవేత్తలు, సంబంధిత శాఖల అధికారులతో బుధవారం పెనమలూరు లోని …

Read More »

ప్రపంచం గర్వించదగ్గ గానకోకిల ఎస్. జానకి: మంత్రి కందుల దుర్గేష్

-విజయవాడలో ఘనంగా గానకోకిల ఎస్.జానకి స్మృత్యంజలి మరియు వందేమాతరం 150 సంవత్సరాల పండుగ -ముఖ్య అతిథిగా పాల్గొన్న సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భౌతికంగా సుప్రసిద్ధ గాయని ఎస్. జానకి మన మధ్య లేకపోయినా ఈ జగత్తు ఉన్నంతకాలం ఆవిడ పాట మారుమ్రోగుతూనే ఉంటుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం విజయవాడలోని దుర్గాపురంలో ఘంటసాల వెంకటేశ్వర రావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక మరియు …

Read More »

సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యూడిషల్ మెజిస్ట్రేట్ల నియామకాలు రెండేళ్ల వ్యవధితో చేపట్టాలి

-న్యాయశాఖ మంత్రి ఫరూక్ కు విజ్ఞప్తి చేసిన సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యూడిషల్ మెజిస్ట్రేట్లు -న్యాయవాదులకు రక్షణ చట్టం, ఆరోగ్య భీమా కల్పించాలని కోరిన ఐఎల్ఏ ప్రతినిధులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వివిధ న్యాయస్థానాల్లో స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ల (సెకండ్ క్లాస్) నియామకాలను రెండేళ్ల కాల వ్యవధితో చేపట్టాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను పలువురు స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ లు కోరారు. బుధవారం వెలగపూడి సచివాలయంలోని మూడవ బ్లాక్ లో ఉన్న న్యాయ, …

Read More »

విశాఖ మత్స్యకార పడవ ప్రమాదంపై యుద్ధప్రాతిపదికన స్పందించిన ప్రభుత్వం

-తొలి సమాచారం అందిన క్షణం నుంచే యుద్ధప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ ప్రాంభం -బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం -రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ మత్స్యకార పడవ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన స్పందించి తొలి సమాచారం అందిన క్షణం నుంచే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి, బాధితులకు, వారి కుటుంబాలకు అండగా నిలిచిందని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో విపత్తు నిర్వహణ శాఖ …

Read More »

గుంటూరులో ‘లెనిన్’ బ్లాక్‌బస్టర్ విజయోత్సవం

-ముఖ్య అతిథిగా హాజరైన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -హీరో అఖిల్ కఠోర శ్రమ, అద్భుత నటనపై మంత్రి ప్రశంసల జల్లు! -ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కందుల దుర్గేష్ -కూటమి ప్రభుత్వ సహకారానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి దుర్గేష్‌లకు నిర్మాత నాగవంశీ కృతజ్ఞతలు! -ఆగష్టు 8,9 తేదీల్లో గుంటూరు లో జరిగే అమరావతి చిత్ర కళావీధి పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్, హీరో అఖిల్, చిత్ర టీం, …

Read More »