-‘ఆధార్ ఆధారిత డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ ద్వారా విద్యార్థులకు పారదర్శకంగా లబ్ది -ఏపీ డిజిటల్ విద్యా సంస్కరణలను కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులకు వివరించిన ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు IAS., గారు -‘ట్రాకింగ్ నుండి బయోమెట్రిక్ వరకు.. ఏపీ ‘విద్యార్థి కిట్ల’ పంపిణీ తీరుపై కేంద్రం ప్రశంసలు -ఏపీ ఆదర్శంగా జాతీయ స్థాయిలో అమలుకు యోచన! విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాంకేతికతను మేళవించి, ప్రతి ప్రభుత్వ ప్రయోజనాన్ని అర్హులైన ప్రతి విద్యార్థికి సకాలంలో, అత్యంత పారదర్శకంగా అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని, …
Read More »Monthly Archives: July 2026
రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో ఘనంగా ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవ వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2992 వృత్తి విద్య పాఠశాలల్లో బుధవారం “ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం” (World Youth Skills Day) వేడుకలు ఘనంగా నిర్వహించారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులలో మార్కెట్ అవసరాలకు తగిన నైపుణ్యాలు, స్వయం ఉపాధి మరియు వ్యాపార ఆలోచనలను (Entrepreneurship) పెంపొందించడం తదితర అంశాలపై అతిథులు ప్రసంగించారు. ‘స్కిల్ ఫర్ ఏ షేర్డ్ ఫ్యూచర్’’ అంశంపై క్విజ్ పోటీలు, రోల్ ప్లే, “నా ట్రేడ్ – నా …
Read More »అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయడానికి వార్డ్ ల వారీగా కార్యాచరణ సిద్దం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో పెండింగ్ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయడానికి వార్డ్ ల వారీగా కార్యాచరణ సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆదర్శనగర్ మెయిన్ రోడ్, నల్లకుంట, అంకిరెడ్డిపాలెం చెరువు వాకింగ్ ట్రాక్, శ్మశాన వాటిక ప్రాంతాల్లో పెండింగ్ అభివృద్ధి పనులను, ఆయా ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ …
Read More »మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎం ఎల్ ఏ సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిది నుంచి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ను ఎన్డీయే కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆషా, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పితాని పద్మ, కూటమి నేతలు నంద కుమారి,బొల్లేపల్లి కోటేశ్వరరావు, ప్రభు చరణ్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. 46 వ డివిజన్, చిట్టి నగర్ కు చెందిన మేకల వెంకట రమణ (51) గాల్ స్టోన్ సమస్యతో బాధపడుతూ ఓ …
Read More »“సుజనా ఫౌండేషన్ ” ఉచిత వైద్య శిబిరం అభినందనీయం
-సీపీఐ నేత నారాయణ , సీనియర్ న్యాయవాది చలసాని అజయ్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ, పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి , “సుజనా ఫౌండేషన్” ద్వారా న్యాయవాదుల ఆరోగ్య రక్షణ కొరకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని సిపిఐ మాజీ జాతీయ కార్యదర్శి నారాయణ, సీనియర్ న్యాయవాది చలసాని అజయ్ కుమార్ అన్నారు. బుధవారం, విజయవాడ సివిల్ కోర్టు ప్రాంగణంలో ఏర్పాటుచేసిన “సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరానికి వారు విచ్చేసి వైద్య సేవలను పొందారు. …
Read More »డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వర రావు ఆశీస్సులతో సెంట్రల్ నియోజకవర్గం పాత గవర్నమెంట్ ప్రసూతి హాస్పిటల్లో ఈరోజు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ అన్నదాన కార్యక్రమానికి ఉమా అన్నయ్య తనయుడు బోండా రవితేజ అన్నదాన కార్యక్రమాని వచ్చి వడ్డన చేయడం జరిగింది. గత మూడు సంవత్సరాలుగా ఈ డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరిగే అన్నదాన కార్యక్రమానికి స్వయంగా ట్రస్ట్ మెంబర్స్ ఎంతో రుచికరంగా క్వాలిటీ గా వండి ప్రతి ఒక్కరికి ఎంతో …
Read More »ఆయుష్ వైద్యానికి హబ్ గా ఆంధ్రప్రదేశ్
-ఆయుర్వేద, యునాని, నేచురోపతి కళాశాలలు, ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రులతో ప్రాచీన వైద్యానికి పునర్ వైభవం -1500 ఆయుష్ డిస్పెన్స్రీల ఆధునికీకరణ పనులు -మొత్తం రూ. 414 కోట్ల వ్యయo -ఔషధ మొక్కల పెంపకానికి ప్రోత్సాహం -వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆయుష్ వైద్యానికి ఆంధ్రప్రదేశ్ ను హబ్ గా మారుస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో అత్యంత నిరాదరణకు గురైన ప్రాచీన ఆయుష్ వైద్యానికి …
Read More »ఖేలో ఇండియా అస్మిత మహిళల లీగ్ లో జిల్లా క్రీడాకారిణుల ప్రతిభ
-2 రజత, 7 కాంస్య పతకాలతో జిల్లా ఖ్యాతిని చాటిన మహిళా అథ్లెట్లు -క్రీడాకారులకు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అభినందనలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలో జూలై 4, 5 తేదీలలో నిర్వహించిన ఖేలో ఇండియా అస్మిత మహిళల లీగ్ – సౌత్ జోన్ 2026 పోటీలలో ఆంధ్రప్రదేశ్, అస్సాం, అండమాన్ & నికోబార్ దీవులు, కర్ణాటక, కేరళ, మణిపూర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మహిళా క్రీడాకారిణులు పాల్గొన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక …
Read More »నిరంతరాయంగా బుడమేరు కాలువ ప్రక్షాళన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు బుడమేరు కాలువ ప్రక్షాళన కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ శ్రీ సూర్యకుమార్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంబాపురం ప్రాంతంలో లాంగ్ ఆర్మ్ సహాయంతో కాలువలో పేరుకుపోయిన పూడిక, గుర్రపుడెక్కులు, కలుపు మొక్కలు, తేలియాడే వ్యర్థాలను తొలగించే పనులను చేపడుతున్నారు. అలాగే ప్రతిరోజూ బోట్ల సహాయంతో కాలువలో తేలియాడే చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు ఇతర అవాంఛనీయ పదార్థాలను తొలగిస్తూ నీటి ప్రవాహానికి …
Read More »చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ సేవలు అభినందనీయం
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్గా డాక్టర్ కె. అర్జునరావు అందించిన సేవలు ప్రశంసనీయమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సాధారణ బదిలీలలో భాగంగా సివిల్ సర్జన్ డాక్టర్ కె. అర్జునరావు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో జాయింట్ డైరెక్టర్ (కమ్యూనికేబుల్ డీజీసెస్ కంట్రోల్ ప్రోగ్రాము )గా బదిలీ అయిన సందర్భంగా బుధవారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని …
Read More »
Prajavartha Online Telugu News