-సీఎం చంద్రబాబు నాయుడు, సహచర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి డిఎస్ బీవీ స్వామి -ఎక్సలెన్సీ సెంటర్లలో విద్యార్థులకు ఇంటర్ తో పాటు ఐఐటీ, నీట్, జేఈఈ కి ఉచిత శిక్షణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సాంఘిక సంక్షేమ ఆధ్వర్యంలో మూడు ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సహచర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన పత్రిక …
Read More »Monthly Archives: July 2026
క్యాబినెట్ సమావేశంలో కమర్షియల్ వాహనాల నమోదులో గణనీయ వృద్ధి పై రవాణా శాఖ మంత్రి మండిపల్లిని అడిగిన సీఎం చంద్రబాబు
-సీఎం చంద్రబాబు నాయకత్వంలో కమర్షియల్ వాహనాల నమోదులో గణనీయ వృద్ధి చోటు చేసుకుందని మంత్రి వివరణ. -చంద్రబాబు దిశానిర్దేశంతో ఈవీ రంగంలో సానుకూల మార్పులు -ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలతో పెరిగిన ఈవీ వాహనాల నమోదు… రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ వివాహనాల నమోదు సంఖ్య గణనాయక పెరగడంపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డిని అడగగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు కి వివరణ …
Read More »ఖరీఫ్కు సమృద్ధిగా ఎరువుల నిల్వలు
– బఫర్ స్టాక్తో ప్రభుత్వం అప్రమత్తం – రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల సరఫరా కొనసాగుతోంది – రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు : మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన యూరియా, డీఏపీతో పాటు అన్ని రకాల ఎరువులను ప్రభుత్వం సమృద్ధిగా అందుబాటులో ఉంచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం జులై 10వ తేదీ నాటికి 3.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 0.90 లక్షల మెట్రిక్ టన్నుల …
Read More »డిప్యూటి డైరెక్టర్ గా రామాంజనేయులుకు పదోన్నతి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ లో సహాయ సంచాలకులుగా పని చేస్తున్న వి.రామాంజ నేయులుకు ఇటీవల ఉప సంచాలకులుగా పదోన్నతి లభించింది.గత పదేళ్ళుగా రాష్ట్ర సచివాలయంలో డిపిఆర్ఓగా, సహాయ సంచాలకులుగా సేవలు అందిస్తున్న ఆయనకు సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ వారి కార్యాలయంలో ఉప సంచాలకులుగా పదోన్నతి కల్పించి రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగం(పబ్లిసిటీ సెల్) లో విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించారు.ఈ అవకాశం కల్పించినందుకు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి …
Read More »ఎన్ఐఏ కేసుల విచారణ కు ప్రత్యేక కోర్టు ఏర్పాటు
-మంత్రివర్గ సమావేశంలో ఆమోదం -హైకోర్టులో “రిజిస్ట్రార్” ( కోర్టు కేస్ అండ్ మేనేజ్మెంట్ )పోస్టు సృష్టికి కూడా గ్రీన్ సిగ్నల్ -న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)చట్టం కింద నమోదయ్యే కేసుల విచారణ కోసం విశాఖపట్నంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించినట్లు రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. శుక్రవారం వెలగపూడి సచివాలయం లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన …
Read More »హింద్రీనివా సుజల స్రవంతి (HNSS) మెయిన్ కెనాల్ పనులు వేగవంతం చేయాలి
-ఖాళీ చెరువులు నింపేలా కార్యాచరణ చేపట్టాలి…మంత్రి మండిపల్లి -ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ తో మంత్రి మండిపల్లి భేటీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అమరావతి సచివాలయంలో ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ను కలిసి HNSS మెయిన్ కెనాల్ బ్యాలెన్స్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ మెయిన్ కెనాల్ ద్వారా కేవీ పల్లి, గాలివీడు, చిన్నమండెం, సంబేపల్లి, రాయచోటి, పీలేరు, చిత్తూరు ప్రాంతాలకు …
Read More »హాస్పిటాలిటీ రంగానికి ‘జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్’ను పునరుద్ధరించండి
-విజయవాడ క్యాంపు కార్యాలయంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ని కలిసి అభ్యర్థించిన ఏపీ ఛాంబర్స్, హోటల్స్ అసోసియేషన్ -హాస్పిటాలిటీ రంగ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -జూలై 14న విజయవాడలో “ఆంధ్రప్రదేశ్ ట్రావెల్ ఏజెంట్స్ మీట్ / ఇన్బౌండ్ టూరిజం కాన్క్లేవ్” -టూరిజం కాన్క్లేవ్కు మంత్రి కందుల దుర్గేష్ పూర్తి సహకారం అందించడంపై ఏపీ ఛాంబర్స్, హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందం కృతజ్ఞతలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హాస్పిటాలిటీ రంగ సమస్యలను కేంద్రం …
Read More »వెండి పతక విజేత దాక్షిణ్యను అభినందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
-మరిన్ని విజయాలు సాధించాలని, రాష్ట్రానికి కీర్తి తెచ్చిన స్కేటర్ దాక్షిణ్యకు మంత్రి అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల గోవాలో జరిగిన 8వ బ్రాండీ ఫెడరేషన్ కప్ స్కేటింగ్ పోటీల్లో రాష్ట్రానికి వెండి పతకం సాధించిన విజయవాడకు చెందిన సి.హెచ్.వి. దాక్షిణ్య అమరావతి సచివాలయంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి దాక్షిణ్యను అభినందించి, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మరింత …
Read More »‘గ్రహాంతర ప్రేమికుడు’ఓటీటీ చిత్రం ఫస్ట్ లుక్, ట్రైలర్ విడుదల చేసిన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
-సినిమా హిస్టరీలోనే గొప్ప ప్రయోగం..సైన్స్కు అందని విశ్వ రహస్యాలను ఈ చిత్రం ఆవిష్కరించే ప్రయత్నం చేసిందని తెలిపిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ యూట్యూబర్, క్రియేటివ్ డైరెక్టర్ స్టైల్ రవి తెరకెక్కిస్తున్న వినూత్న ఓటీటీ చిత్రం ‘గ్రహాంతర ప్రేమికుడు’. సినీ చరిత్రలోనే ఒక మైండ్బ్లోయింగ్ ప్రయోగంగా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్ను రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం వెలగపూడి సచివాలయంలో ఘనంగా విడుదల చేశారు.”విశ్వంలో ఏలియన్స్ ఉనికిపై ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు. …
Read More »ఉమ్రా యాత్రను జెండా ఊపి ప్రారంభించిన హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ భాష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ వించిపేట నుంచి మహమ్మదీయ హజ్ ఉమ్రా సర్వీసెస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి ఆధ్వర్యంలో ఉమ్రా మక్కా యాత్ర కోసం బయలుదేరిన 90 మంది ఉమ్రా యాత్రకుల బస్సును రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ భాషా గారు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు నారా లోకేష్, ఎం ఎన్ డి ఫరూక్ లు ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ …
Read More »
Prajavartha Online Telugu News