మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా (ఎఫ్ఏసీ) పి. జయరావు శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లోని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో డిఐపిఆర్ఓ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ నిర్ణయాలు …
Read More »Monthly Archives: July 2026
సర్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీల సహకారం అవసరం
-పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పారదర్శకంగా చేపడుతున్నాం -జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా మిగిలిపోకుండా రాజకీయ పార్టీలు, బూత్ లెవల్ ఏజెంట్లు చురుకుగా సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి కోరారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పూర్తిస్థాయి పారదర్శకతతో చేపడుతున్నామని తెలిపారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని తన …
Read More »ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పాటించాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పెరుగుతున్న దోమల సమస్యను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను, డ్రై డే గా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్ అన్నారు. శుక్రవారం ఉదయం అయోధ్య నగర్ పరిసర ప్రాంతాలలో లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్ మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యలను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగా …
Read More »జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన పవన్ కళ్యాణ్
-పార్టీ శ్రేణులు, ప్రజలతో మరింతగా మమేకం కావాలి -క్షేత్ర స్థాయిలో జనసేన కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా చేయాలి -విజయవాడలో జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో చేపట్టడం తక్షణ కర్తవ్యమని జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గురువారం రాత్రి విజయవాడలో నిర్వహించిన పార్టీ పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ …
Read More »ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం
-2027 మార్చికి 72 లక్షల పట్టాదారు పాస్ పు -వైసీపీ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నల్లచట్టమే -పాస్ పుస్తకాలు, సర్వేరాళ్లపై ఫోటోల పిచ్చిని రాజముద్రతో తుడిచేశాం -పురాణాల్ని దూషించి, పాకిస్తాన్ను సమర్ధించిన రావణ్కు వైసీపీ ఆర్ధిక సాయం -ఓట్ల కోసం తండ్రి సమాధికి పూజలు చేస్తూ, బతికి ఉన్న తల్లికి ఆస్తి ఇవ్వక క్షోభ పెడుతున్నారు -బనగానపల్లె మీ భూమి మీహక్కు బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు బనగానపల్లె, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం ఉండేలా రాజముద్రతో …
Read More »22ఏ సంకెళ్లు తెంచిన ప్రభుత్వం… గుటుపల్లి రైతుల ఆనందం
-2,074 ఎకరాలకు విముక్తి.. 897 మంది రైతాంగానికి ఊరట -బనగానపల్లెలోని 101 ఎకరాలకూ మోక్షం -తహసీల్దార్ కార్యాలయంలోనే ప్రక్రియ పూర్తి చేయించిన సీఎం చంద్రబాబు -22ఏ జాబితా తొలగింపు ఉత్తర్వులను రైతులకు అందించిన ముఖ్యమంత్రి బనగానపల్లె, నేటి పత్రిక ప్రజావార్త : నంద్యాల పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వందలాది రైతులకు ఊరట కలిగించారు. వేలాది ఎకరాలను 22-ఏ నుంచి విముక్తి కలిగించారు. అలాగే మరో 100 ఎకరాలను చుక్కల భూమి జాబితా నుంచి తప్పించారు. మూడు నెలల క్రితం తన …
Read More »బనగానపల్లిలో ముఖ్యమంత్రికి వినతి సమర్పించిన మండపేట కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులకు ఆదేశాలు
-రేపు మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా కలెక్టర్ బాధిత కుటుంబాన్ని కలిసి సమస్య పరిష్కారంపై చర్యలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలో ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన ముత్యాల సాయి దీప్తి తమ కుటుంబ ఆస్తికి సంబంధించిన సమస్యపై ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం, మండపేట ప్రధాన రహదారిలో ఉన్న స్థలానికి 2003 సంవత్సరంలో ఆమె తల్లి పేరుపై ప్రభుత్వం …
Read More »ప్రజల విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
-పి 4 తో రాష్ట్రంలో నిరుద్యోగం, పేదరిక నిర్మూలనకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల విద్య, వైద్యం ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ శాఖల మంత్రి డా.డోలా. శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. గురువారం అమరావతి సచివాలయంలో విబిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధులు మరియు ట్రాన్స్ …
Read More »వేస్ట్ పిక్కర్స్ గౌరవప్రదంగా జీవించేందుకు చర్యలు
-వ్యర్థాలకు మంచి రేటు వచ్చే ఏర్పాట్లు -నమస్తే పథకం అమలు -డ్వాక్రా సంఘాల తరహాలో వేస్ట్ పిక్కర్స్ గ్రూపులు -వాహనాలకు రుణాలు -చెత్త ప్రాసెసింగ్లో వారికి అధిక లబ్ది -స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వేస్ట్ పిక్కర్స్(వ్యర్థాలను సేకరించేవారు) సమాజంలో గౌరవప్రదంగా జీవించే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పారు. గుంటూరులోని దళిత బహుజన రీసోర్స్ సెంటర్(డీబీఆర్సీ) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వేస్ట్ పిక్కర్స్ తో …
Read More »పేద విద్యార్థుల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు నాయుడు కృషి
-ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచే డైట్ ఛార్జీల పెంపు వర్తింపు -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేద విద్యార్థుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. గురువారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ…సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సంక్షేమం అందిస్తున్నాం. సంక్షేమ శాఖలపై నిన్నటి సమీక్షలో డైట్ చార్జీలు 10 శాతం పెంచుతూ …
Read More »
Prajavartha Online Telugu News