విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎం ఎల్ ఏ సుజన చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) లను కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, కూటమి నేతలతో కలిసి అందజేశారు. 45 వ డివిజన్, రాము క్వారీ కు చెందిన మెడిశెట్టి రజనీ (54 ) న్యుమోనియాతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో …
Read More »Monthly Archives: July 2026
వధూవరులకు ఎమ్మెల్యే సుజన చౌదరి పెళ్ళికానుక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిట్టినగర్,46వ డివిజన్ కు చెందిన (లేటు)చుక్క వెంకులు, (లేటు)రమణమ్మ దంపతుల కుమారుడు సతీష్ , పావనిల వివాహం లంబాడీ పేట లోని ఓ చర్చి లో గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎం ఎల్ ఏ సుజన చౌదరి నూతన వధూవరులకు పెళ్ళికానుక పంపి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే కార్యాలయం తరపున సుజనామిత్ర కోఆర్డినేటర్లు పాల్గొని వధూవరులకు పెళ్లి కానుకను అందజేశారు. కొత్త జంట సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వధూవరులు …
Read More »సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యం..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి అన్నారు. ఎం ఎల్ ఏ సుజన చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి, టీడీపీ సీనియర్ నాయకులు కాంతారావు ,34 వ డివిజన్, టీడీపీ , బీజేపీ, జనసేన పార్టీ అధ్యక్షులు అడ్డూరి కొండలరావు , ఆకుల రవి శంకర్, రుద్రపాటి వెంకటేష్ కూటమి నేతలతో కలిసి …
Read More »రామ రాజ్య నగర్ నివాసితులకు ఎంపీ కేశినేని చిన్ని భరోసా
-గత వైసిపి హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు తీసుకుని ఇబ్బందుల్లో పడ్డామంటున్నా రామరాజ్య నగర్ వాసులు -రైల్వే స్థలంలో స్థలాలు ఇచ్చి ఎటూ కాకుండా చేశారంటూ ఆవేదన -కలెక్టర్ తో చర్చించి మార్చే అవకాశం ఉంటే కనుక సానుకూలమైన నిర్ణయం వచ్చే విధంగా చూస్తానని హామీ ఇచ్చిన ఎంపీ చిన్ని విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంపీ కార్యాలయానికి రామరాజ్యనగర్ కు చెందిన 400 కుటుంబాల నివాసితులు ఎంపీ కేశినేని చిన్ని తో భేటీ అయ్యారు గత వైసిపి హయాంలో రైల్వే …
Read More »దసరా నాటికి కొత్త టెర్మినల్ భవనం పూర్తి చేయడమే లక్ష్యం – ఎంపీ చిన్ని
-విజయవాడ ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరి కమిటీ సమావేశం -దుబాయ్, శ్రీలంకకు నేరుగా విమాన సర్వీసులపై ప్రతిపాదనలు -విజయవాడకు ఎమిరేట్స్ సర్వీస్ తీసుకురావాలని కమిటీ విజ్ఞప్తి -వారణాసి, కొచ్చిన్, గోవా, కోల్కతా, ముంబైకి మరిన్ని విమాన సర్వీసులు కోరిన కమిటీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం (ఎయిర్పోర్ట్ )విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన, దేశీయ, అంతర్ విమాన సర్వీసుల విస్తరణ, కొత్త టెర్మినల్ భవనం నిర్మాణం, విమానాశ్రయానికి మెరుగైన రహదారి అనుసంధానం తదితర అంశాలపై …
Read More »9వ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్ యూత్ బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలకు ముఖ్యఅతిథిగా ఎంపీ కేశినేని చిన్ని
-కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ తూర్పుఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య -నాలుగు రోజులపాటు జరగనున్న పోటీలు -రాష్ట్రవ్యాప్తంగా ఈ పోటీలకు 13 బాలురు 12 బాలికల జట్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గం లోని పటమట హై స్కూల్ నందు 9వ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్ యూత్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జగ్గయ్యపేట …
Read More »72 అడుగుల పంచముఖ వరసిద్ధి మహాగణపతి భారీ విగ్రహం ఏర్పాటుకు ఎంపీ చిన్ని భూమి పూజ
-డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే భారీ వినాయక విగ్రహ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ చిన్ని -పంచముఖ వరసిద్ధి మహాగణపతి 2026 నమూనాను విడుదల చేసిన ఎంపీ చిన్ని -ఎకో ఫ్రెండ్లీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆనందదాయకం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ అసెంబ్లీ నియోజకవర్గం భవానిపురం సితార సెంటర్ ప్రాంతంలో డుండి గణేష్ సేవ సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాటు చేసే విధంగా భారీ వినాయక విగ్రహ ఏర్పాటు భూమి పూజ కార్యక్రమంలో …
Read More »ఈ నెల 10న విజయవాడ తూర్పులో ప్రత్యేక గ్రీవెన్స్
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 10వ తేదీ శుక్రవారం విజయవాడ తూర్పు నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మాచవరంలోని బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ భవన్ లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని స్థానిక ప్రజల నుంచి అధికారులు అర్జీలను ఉదయం 10 గంటల …
Read More »శ్రీ శ్రీ శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం–2026
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గొల్లపూడిలో నిర్వహించనున్న శ్రీ శ్రీ శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం–2026 ఆహ్వాన పత్రికను గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశకు కలెక్టర్ కార్యాలయంలో గొల్లపూడి శ్రీ జగన్నాథ మందిరం అధ్యక్షులు దయానిధి దాస్, కార్యదర్శి దశావతార దాస్ జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి రథయాత్ర మహోత్సవానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జూలై 18,2026న మధ్యాహ్నం 2 గంటలకు గొల్లపూడి అయ్యప్ప ఘాట్ నుంచి శ్రీ కృష్ణ బలరామ గోశాల, గోమాత ల్యాండ్, కరకట్ట …
Read More »ముఖ్యమంత్రి హామీల అమలుకు వేగం పెంచాలి..
-ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలి -నియోజకవర్గాల వారీగా ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై సమగ్ర సమీక్ష -రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి – ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రి సత్య కుమార్ యాదవ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఎలాంటి జాప్యానికి తావులేకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి, పెండింగ్లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రి సత్య …
Read More »
Prajavartha Online Telugu News