విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »Monthly Archives: August 2026
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »వ్యసన విముక్తి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
–10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞ మహోద్యమ పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వ్యసనాల నిర్మూలనతోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞ మహోద్యమం” పోస్టర్ను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మద్యం, పొగాకు, మాదకద్రవ్యాలు వంటి …
Read More »సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన బియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
-మచిలీపట్నం రైతు బజార్లో సబ్సిడీ ధరలకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాభావ పరిస్థితుల కారణంగా మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన బియ్యం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సోమవారం ఉదయం మచిలీపట్నం జిల్లా కోర్టు సెంటర్ వద్ద ఉన్న రైతు బజార్లో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల …
Read More »పర్యావరణ పరిరక్షణలో కీలకమైన మొక్కల పెంపకం, పరిరక్షణకు జిఎంసి అధిక ప్రాధాన్యత
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని హనుమయ్య కంపెనీ నుండి బృందావన్ గార్డెన్స్ సెంటర్ వరకు జరుగుతున్న రోడ్ విస్తరణ పనుల వలన ప్రభావితమయ్యే 73 చెట్లలో 29 చెట్లను రీ లొకేషన్ చేయడానికి వీలు కల్గుతుందని, 44 చెట్లు వీలు కాదన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, వృక్షశాస్త్రం మరియు సూక్ష్మజీవశాస్త్ర విభాగం సూచనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో …
Read More »రోడ్ల విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పరిధిలోని బృందావన్ గార్డెన్స్ రోడ్ల విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ మరియు విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయ కమిషనర్ చాంబర్లో బృందావన్ గార్డెన్స్ రోడ్డు విస్తరణ పనులపై పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్, విద్యుత్ శాఖ అధికారులు మరియు కాంట్రాక్టర్తో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. విస్తరణ పనుల్లో జరుగుతున్న తీవ్ర జాప్యంపై కమిషనర్ తీవ్ర …
Read More »క్షేత్రస్థాయిలో డ్రైన్లలో పూడికతీత
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వర్షపు నీరు నిలిచిపోకుండా, డ్రైనేజీ వ్యవస్థ సజావుగా సాగేలా చూడటంలో భాగంగా మేజర్, మీడియం డ్రైన్లలో రెండో విడత పూడికతీత పనులను పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో ఎలాంటి అలసత్వానికి తావులేకుండా పనులను వేగవంతం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో మొత్తం 64 కిలోమీటర్ల మేజర్ డ్రైన్లు, 123 కిలోమీటర్ల మీడియం డ్రైన్లలో ఈ ఏడాది పూడికతీత కాంట్రాక్ట్ నిబంధనల్లో భాగంగా పనులు …
Read More »ప్రజల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి అధిక ప్రాదాన్యతనిస్తున్నారు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే పిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తూ, నిర్దేశిత గడువులోపు పిర్యాదులను పరిష్కరించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ నగర పాలక సంస్థ విభాగాదిపతులను ఆదేశించారు. సోమవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజల నుండి అందుతున్న పిర్యాదుల పరిష్కారం పై మరియు కోర్ట్ కేసులకు సంబంధించి వివిధ విభాగాధిపతులతో ప్రత్యేక సమావేశం జరిగింది. సదరు సమావేశం కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి అధిక …
Read More »ఫిర్యాదులను పూర్తి స్తాయిలో పరిష్కరించి, పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పిజిఆర్ఎస్ కు ప్రజల నుండి అందే ఫిర్యాదులను పూర్తి స్తాయిలో పరిష్కరించి, అవి మరలా పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ నగర పాలక సంస్థ విభాగాదిపతులను ఆదేశించారు. సోమవారం జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను నేరుగా స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, …
Read More »
Prajavartha Online Telugu News