Breaking News

Daily Archives: February 10, 2025

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 249 అర్జీలు

-ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్ ) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువు లోపు పరిష్కారం చూపాలి : జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, (పి జి ఆర్ ఎస్ ) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లా అధికారులను …

Read More »

దేశ‌వ్యాప్తంగా బోద‌కాలు వ్యాధి నివార‌ణ‌కు 111 జిల్లాల్లో మందుల పంపిణీ

-ఏపీలో విజ‌య‌న‌గ‌రం, పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాల్లో రెండు మండ‌లాల్లో కార్య‌క్ర‌మం -ఈ ఏడాది మొద‌టి విడ‌త మందుల పంపిణీ కార్యక్ర‌మాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి జేపీ న‌డ్డా -2030 నాటికి రాష్ట్రంలో బోద‌కాలు వ్యాప్తిని అరిక‌డ‌తామ‌న్న‌ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ -మంగళగిరి ఎపిఐఐసి టవర్స్ నుండి వీసీలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ -రాష్ట్రంలో 41 వేల బోద‌కాలు బాధితులు- గ‌త ద‌శాబ్దంలో దాదాపు 200 మందికి వ్యాధి సంక్ర‌మ‌ణ‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశ వ్యాప్తంగా 2030 …

Read More »

‘వీరస్థలి తెనాలి’కి బెస్ట్‌ ఫ్రీడమ్‌ ఫైట్‌ అవార్డు ప్రధానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలికి చెందిన దర్శకులు కనపర్తి రత్నాకర్‌ దర్శకత్వం వహించిన దేశభక్తి డాక్యుమెంటరీ ‘వీరస్థలి తెనాలి’ బెస్ట్‌ ఫ్రీడమ్‌ఫైట్‌ అవార్డును గెల్చుకుంది. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్‌ ఆడిటోరియంలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌-టాలెంట్‌ అవార్డ్స్‌-2025లో ఉత్తమ సినిమాలకు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌కు చెందిన మోర్డ్‌ ఫౌండేషన్‌, సౌమిత్‌ మీడియా ప్రెజెంట్‌ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా తొలుత ఎంపికైన ఉత్తమ చిత్రాల్లో కొన్ని ముఖ్యమైన పాత్రల గురించి …

Read More »