Breaking News

Daily Archives: February 10, 2025

అలిపిరి ప్రాంతంలో అనుమానిత కల్తీ పసుపు, కుంకుమ విక్రయదారులపై దాడులు నిర్వహించి అవగాహన కల్పించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘ కల్తీ ఆహార పదార్థాలు విక్రయం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఆహార భద్రత కంట్రోలర్ అధికారి వెంకటేశ్వర్ రావు పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ గారి ఆదేశాల మేరకు అలిపిరి ప్రాంతంలో మరియు మెట్ల ప్రాంతంలో కల్తీ పసుపు, కుంకుమ ఆహార పదార్థాల విక్రయం జరుగుతోందని ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో జిల్లా ఆహార భద్రత కంట్రోలర్, ఫుడ్ సేఫ్టీ అధికారులు, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి …

Read More »

‘నేటి పత్రిక ప్రజావార్త’ క్యాలండర్‌ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘నేటి పత్రిక ప్రజావార్త’ క్యాలండర్‌ను దుర్గగుడి స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, కంచి కామకోటి పీఠం వారి సంప్రదాయ పాఠశాల ప్రిన్సిపాల్‌ విష్ణుభట్ల పద్మావతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘నేటి పత్రిక ప్రజావార్త’ యాజమాన్యానికి అభినందనలు తెలిపి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వుంటూ ప్రజల మన్ననలు పొందుతూ నిత్యం ప్రజలలో వుంటూ అనునిత్యం ప్రజలకు ముందుగా వార్తలు అందజేస్తున్న ‘నేటి పత్రిక ప్రజావార్త’ అటు పేపర్‌గాను, ఇటు డిజిటల్‌ సోషల్‌ మీడియాలోను మరింత ముందుకు సాగి అభివృద్ధి సాధించాలని …

Read More »

‘నేటి పత్రిక ప్రజావార్త’ క్యాలండర్‌ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘నేటి పత్రిక ప్రజావార్త’ క్యాలండర్‌ను గోపరాజు రశ్మి, వాసవ్య మహిళా మండలి, గాంధీస్మారక నిధి కార్యదర్శి, డాక్టర్‌ సమరం సర్వోదయ ట్రస్టు విజయవాడ అధ్యక్షులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘నేటి పత్రిక ప్రజావార్త’ యాజమాన్యానికి అభినందనలు తెలిపి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వుంటూ ప్రజల మన్ననలు పొందుతూ నిత్యం ప్రజలలో వుంటూ అనునిత్యం ప్రజలకు ముందుగా వార్తలు అందజేస్తున్న ‘నేటి పత్రిక ప్రజావార్త’ అటు పేపర్‌గాను, ఇటు డిజిటల్‌ సోషల్‌ మీడియాలోను మరింత ముందుకు సాగి …

Read More »

‘నేటి పత్రిక ప్రజావార్త’ క్యాలండర్‌ ఆవిష్కరించిన సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘నేటి పత్రిక ప్రజావార్త’ క్యాలండర్‌ను సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జి.కోటేశ్వరరావు ‘నేటి పత్రిక ప్రజావార్త’ యాజమాన్యానికి అభినందనలు తెలిపి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వుంటూ ప్రజల మన్ననలు పొందుతూ నిత్యం ప్రజలలో వుంటూ అనునిత్యం ప్రజలకు ముందుగా వార్తలు అందజేస్తున్న ‘నేటి పత్రిక ప్రజావార్త’ అటు పేపర్‌గాను, ఇటు డిజిటల్‌ సోషల్‌ మీడియాలోను మరింత ముందుకు సాగి అభివృద్ధి సాధించాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర సహాయ కార్యదర్శి …

Read More »

‘నేటి పత్రిక ప్రజావార్త’ క్యాలండర్‌ ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘నేటి పత్రిక ప్రజావార్త’ క్యాలండర్‌ను సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, మాజీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, రైతు సేవా సంస్థ అధ్యక్షులు అక్కినేని భవానీప్రసాద్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు ‘నేటి పత్రిక ప్రజావార్త’ యాజమాన్యానికి అభినందనలు తెలిపి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వుంటూ ప్రజల మన్ననలు పొందుతూ నిత్యం ప్రజలలో వుంటూ అనునిత్యం ప్రజలకు ముందుగా వార్తలు అందజేస్తున్న ‘నేటి పత్రిక ప్రజావార్త’ అటు పేపర్‌గాను, ఇటు డిజిటల్‌ …

Read More »

నగరంలో ‘గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్‌’ అంశంపైన రౌండ్‌ టేబుల్‌ సమావేశం

-కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటుచేయాలి… విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో రైతు సేవా సంస్థ, ఎపి సమగ్ర అభివృద్ధి అధ్యయనవేదిక, రాయలసీమ సాగునీటి సాధన సమితి సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి అధ్యయన వేదిక వారి సహకారంతో, ప్రభుత్వం 80 వేల కోట్ల రూపాయల అంచనాతో చేపట్టదలచిన ‘గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్‌’ అంశంపైన రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. సోమవారం గాంధీనగర్‌లోని ఐలాపురం హోటల్‌నందు జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశం, చర్చా కార్యక్రమాన్ని నిర్వాహకులు, రైతు సేవా సంస్థ …

Read More »

సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ పై విస్తృతంగా చర్యలు చేపట్టాలి

-విజయవాడ నగర పాలక సంస్థ ధ్యానచంద్ర ఆదేశాలు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం పై విస్తృతమైన చర్యలు చేపట్టాలని విజయవాడ నగర పాలక సంస్థ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం శాఖాధిపతులతో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతి సర్కిల్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ బాన్ పై విస్తృతంగా అవగాహన కల్పించాలని దానికనుగుణంగా వినియోగదారులను గుర్తించి వారితో ఒక సమావేశం నిర్వహించి 120 మైక్రోన్స్ …

Read More »

వార్డ్ సచివాలయాల వారీగా పారిశుధ్య పనుల్లో మెరుగుదల ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వార్డ్ సచివాలయాల వారీగా పారిశుధ్య పనుల్లో మెరుగుదల ఉండాలని, డ్రైన్ల శుభ్రంపై ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులకు స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్  తమ రోజువారీ పర్యటనలో భాగంగా రెడ్డిపాలెం, గోరంట్ల, శ్యామలా నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను, చుట్టగుంట సెంటర్ లో అన్న క్యాంటీన్ ని పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా …

Read More »

ప్రజల దాహార్తి తీర్చటంలో కూటమి సర్కారు విఫలం

-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు -వైసీపీ హయాంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఓవర్ హెడ్ ట్యాంక్ లను వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చటంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. అదే గత వైసీపీ ప్రభుత్వంలో చిట్టచివరి గృహం వరకు కృష్ణా జలాలు అందించటమే లక్ష్యంగా విశేషంగా కృషి చేయటం జరిగిందన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన …

Read More »

కోర్టు భవనం కొరకు రెవెన్యూ అధికారులతో స్థలము పరిశీలన

-తిరుపతి దామినేడు వద్ద కోర్టు భవనం కొరకు రెవెన్యూ అధికారులతో కలసి స్థలమును పరిశీలించిన ఆం.ప్ర రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్  మరియు చిత్తూరు ఉమ్మడి జిల్లా పోర్ట్ ఫోలియో అడ్మినిస్ట్రేషన్ హైకోర్టు జడ్జి బి. కృష్ణ మోహన్  తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం మధ్యాహ్నం తిరుపతి దామినేడు వద్ద కోర్టు భవనం కొరకు గౌ.ఆం.ప్ర రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు చిత్తూరు ఉమ్మడి జిల్లా పోర్ట్ ఫోలియో …

Read More »