Breaking News

Daily Archives: February 13, 2025

ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (బర్డ్ ఫ్లూ) పూర్తి స్థాయి లో నియంత్రణ లో ప్రోటోకాల్ ప్రకారం అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది

-కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (బర్డ్ ఫ్లూ) పూర్తి స్థాయి లో నియంత్రణ లోకి రావడం జరిగిందని, వైద్య ఆరోగ్య శాఖ నిర్దేశించిన ప్రోటోకాల్స్ ప్రకారం చేర్యాలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి తెలియ చేశారు. గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ నంద్ , ఇతర సమన్వయ ఉన్నతాధికారులతో “ ఏవియన్ ఇన్ఫ్లుఎంజా “ పై జిల్లా కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ దృశ్య మాధ్యమ సమావేశ …

Read More »

నైపుణ్యాభివృద్ధి శిక్షణ అత్యంత కీలకం

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : పారిశ్రామిక అభివృద్ధి నేపథ్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ అత్యంత కీలకం అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్ దృశ్య మాధ్యమం సమావేశ మందిరంలో 14 వ జిల్లా పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్ష తన జరిగింది. తొలుత సమావేశంలో 13 వ డి ఐ ఈ పి సి సమావేశంలోని చేర్య లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో పారిశ్రామిక రంగం …

Read More »

ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం చేపట్టేలా చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత 2025 సంవత్సరంలో 40 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం చేపట్టేలా చర్యలు చేపట్టాలని, ఆరోగ్య వంతమైన పంటల సాగు లక్ష్యంగా అడుగులు వెయ్యాలని జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రకృతి వ్యవసాయం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రకృతి వ్యవసాయ రైతుల అభిప్రాయాలను పంచుకున్నారు. తొలుత ప్రకృతి వ్యవసాయం చేద్దాం అన్న ప్రతిజ్ఞ చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా …

Read More »

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఖచ్చితంగా అమలు చేయాలి..

-తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభధ్రుల నియోజవకర్గ ఎన్నికల పరిశీలకురాలు కె. సునీత ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలుచేయాలని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభధ్రుల నియోజవకర్గ ఎన్నికల పరిశీలకురాలు కె. సునీత సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా పట్టభధ్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికపై ఏలూరు కలెక్టరేట్ వి.సి. హాలునుంచి ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, తదితరులతో ఎన్నికల పరిశీలకురాలు కె. సునీత సమీక్షించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జిల్లా …

Read More »

*బర్డ్ ఫ్లూ *(ఏవియన్ ఇన్ఫ్లుఎంజా)పై భయం లేదు

-బర్డ్ ఫ్లూ(ఏవియన్ ఇన్ఫ్లుఎంజా)పై వదంతులు, అపోహలు నమ్మవద్దు -బర్డ్ ఫ్లూ(ఏవియన్ ఇన్ఫ్లుఎంజా) పక్షులకు మాత్రమే వచ్చే వ్యాధి -18 నేసల్ స్వాబ్ నమూనా పరీక్షలు ఫలితాలలో వ్యాధి నిర్ధారణ లేదు రాజామహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉన్నతి స్థాయి అధికారుల సూచనల మేరకు జిల్లాలో వస్తున్న బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్ఫ్లుఎంజా) నియంత్రణపై ప్రజలందరికీ అవగాహన కల్పించామని, ఏ ఒక్కరు భయపడ వలసినఅవసరం లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కె. వెంకటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలో …

Read More »

19 న రెండవ దశ శిక్షణ తరగతులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లని పూర్తి చేసుకుని, 510 పోలింగ్ సిబ్బంది అయిన పీవో , ఏపీవో, ఇతర సిబ్బంది కి శిక్షణ ను ఫిబ్రవరి 14 తొలి దశ , 19 న రెండవ దశ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. గురువారం ఉదయం ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ద్వై వార్షిక ఎన్నికలు-2025 పై ఎన్నికల పరిశీలకులు శ్రీమతి …

Read More »

వాహన ప్రమాదాలు నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం

-ప్రజల్లో అవగాహన కలిగించేందుకు రహదారి భద్రత పై ప్రచారం నిర్వహిస్తున్నాం -జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు సందర్భం గా గురువారం కార్లు, ఆటో లు, మోటార్ సైకిళ్ళుతో కూడిన కంబైన్డ్ వాహనాలతో ర్యాలీ -జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వాహన ప్రమాదాలు నివారించేందుకు ముందస్తు జాగ్ర త్తలు తప్పనిసరిగా పాటించాలని, భద్రతా మాసోత్సవాలు సందర్భంగా జిల్లాలో అన్ని వర్గాలను కలుపుతూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్, ఎస్. చిన్న రాముడు …

Read More »

ఎమ్మెల్సీ ఎన్నికలకు 43 మంది అభ్యర్ధుల నామినేషన్లు సక్రమం..

-నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఫిబ్రవరి 13.. ఏలూరు,  నేటి పత్రిక ప్రజావార్త : 1. పేరాబత్తుల రాజశేఖరం(తెలుగుదేశం), 2. కాట్రు నాగబాబు(తెలుగు నవగర్జన), 3. షేక్ హుస్సేన్(రిఫార్మ్ పార్టీ ఆఫి ఇండియా), 4. కట్టా వేణుగోపాలకృష్ణ(స్వతంత్ర అభ్యర్ధి), 5. డా. కవల నాగేశ్వరరావు(స్వతంత్ర అభ్యర్ధి), 6. కాండ్రేగుల నరసింహం(స్వతంత్ర అభ్యర్ధి),7. కాళ్లూరి కృష్ణమోహన్(స్వతంత్ర అభ్యర్ధి), 8. కుక్కుల గోవిందరాజు(స్వతంత్ర అభ్యర్ధి),9. కునుకు హేమాకుమారి(స్వతంత్ర అభ్యర్ధి), 10. కైలా లావణ్య(స్వతంత్ర అభ్యర్ధి)11. గద్దే విజయలక్ష్మి రాజపూడి(స్వతంత్ర అభ్యర్ధి), 12.గౌతం కొల్లు(స్వతంత్ర అభ్యర్ధి), 13. చక్రపాణి …

Read More »

“బడ్జెట్ లో విద్యుత్ శాఖకు ప్రాధాన్యత ఇవ్వాలి”

-మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టే బడ్జెట్ లో విద్యుత్ శాఖకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ను కోరారు. బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఆర్థిక శాఖ అధికారులతో గురువారం సచివాలయంలో మంత్రి గొట్టిపాటి సమావేశం అయ్యారు. ఈ క్రమంలో అత్యంత కీలకమైన విద్యుత్ శాఖకు కేటాయింపుల పరంగా అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యుత్ శాఖ అనుబంధ …

Read More »

అధికారులతో ఆస్తి పన్ను వసూళ్ళపై ప్రత్యేక సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ఆస్తి పన్ను వసూళ్ళలో నిర్లక్ష్యాన్ని సహించబోమని, గత వారం రోజుల్లో జీరో వసూళ్లు చేసిన 7 మంది అడ్మిన్ కార్యదర్శులను విధుల నుండి సస్పెండ్ చేయాలని, పర్యవేక్షణ లోపం పై 4 మంది రెవిన్యూ ఇన్స్పెక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ అదనపు కమీషనర్ ను ఆదేశించారు. గురువారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరం నందు రెవిన్యూ విభాగం అధికారులతో ఆస్తి పన్ను వసూళ్ళపై …

Read More »