గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పరిధిలో అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, పనులు జరిగే సమయంలోనే ఎమినిటి కార్యదర్శులు, ఏఈలు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ తమ రోజువారీ పర్యటనలో భాగంగా కెవిపి కాలనీ, నల్లచెరువు, శ్రీనివాసరావు తోట, హనుమాన్ నగర్, ముత్యలరెడ్డి నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు …
Read More »Daily Archives: February 14, 2025
మెప్మా సిఎంఎంలు, సిఓలు, ఆర్పీలతో ప్రత్యేక సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్ధికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని, అందులో భాగంగా మార్చి8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారి ఉత్పత్తులను ఈ-కామర్స్ ప్లాట్ ఫారం లో ఒకే రోజు లక్ష ఉత్పత్తులను అమ్మకం చేయడం ద్వారా గిన్నీస్ రికార్డ్ సాధించడానికి ఆర్.పి.లు గుంటూరు నగరంలో సభ్యులను భాగస్వాములను చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మెప్మా సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో …
Read More »స్వచ్చాంద్ర – స్వచ్చ దివస్ కార్యక్రమం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చాంద్ర – స్వచ్చ దివస్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, గుంటూరు నగరంలో ప్రతి ఒక్కరినీ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ నోడల్ అధికారులను ఆదేశించారు. స్వచ్చాంద్ర – స్వచ్చ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం నగరంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై శుక్రవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో నోడల్, ప్రజారోగ్య అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, స్వచ్చాంద్ర-స్వచ్చ …
Read More »జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సి.సి రోడ్లు, అనిమల్ షెడ్స్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
-ప్రభుత్వం అందించే బిందు సేద్య రాయితీ ప్రోత్సాహాన్ని జిల్లాలోనీ రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలి -సేంద్రియ పద్ధతి తో మామిడి పంట సాగు చేసి మంచి దిగుబడిని సాధించాలి -జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ చిన్న గొట్టుగల్లు, ఎర్రావారిపాలెం , నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అందించే బిందు సేద్య రాయితీ ప్రోత్సాహాన్ని జిల్లాలోని రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం చిన్న గొట్టిగల్లు మండలం, ఎర్రవారిపాలెం లోని ఉపాధి హామీ …
Read More »రుయా హాస్పిటల్ ను ఆకస్మిక తనిఖీ చేసి వైద్యాధికారులకు పలు ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్
-రుయా ఆసుపత్రిలోని పలు విభాగాలను ఓపికగా తనిఖీ చేసి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీసిన కలెక్టర్ -మరింత మెరుగైన వైద్య సేవలు పేద ప్రజలకు అందించేలా రుయా ఆస్పత్రిలోని పలు విభాగాలు పనిచేయాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రుయా ఆసుపత్రిలోని పలు విభాగాలను ఆకస్మిక తనిఖీ చేసి చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీసి, మరింత మెరుగైన వైద్య సేవలు పేద ప్రజలకు అందించేలా …
Read More »బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతికి పాటు పడిన ఆదర్శప్రాయుడు దామోదరం సంజీవయ్య
-దామోదరం సంజీవయ్య 104 వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి సత్యవేడు శాసన సభ్యులు కోనేటి ఆదిమూలంతో కలసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ -జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ -ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య సేవలు చిరస్మరణీయం:ఎంఎల్ఏ కోనేటి ఆదిమూలం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతికి పాటు పడిన ఆదర్శప్రాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అని, వారి సేవలు …
Read More »ప్రపంచ పాంగోలిన్ దినోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పాంగోలిన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పు కనుమల వన్యప్రాణి సొసైటీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ 2025 ఫిబ్రవరి 14న గుంటూరు మంగళగిరిలోని అరణ్యభవన్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ సాంగోలిన్ల సంరక్షణపై ప్రాజెక్టు నివేదికను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ, తూర్పు కనుమల వన్యప్రాణి సొసైటీ సంయుక్తంగా నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో భారతీయ పాంగోలిన్లను అధ్యయనం చేసి సంరక్షించేందుకు చేపట్టిన పరిరక్షణ కార్యక్రమానికి సంబంధించిన ప్రాజెక్టు నివేదికను Sri Ajaykumar Naik, IFS ప్రిన్సిపల్ …
Read More »హెచ్ఐవి ఎయిడ్స్ పై కళాజాత ప్రోగ్రాం ద్వారా ప్రజల్లో అవగాహన
-డాక్టర్ టి. మంజుల, జాయింట్ డైరెక్టర్, ఏపీ ఎయిడ్స్ నియంత్రణ మండలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గ్రామీణ మరియు పట్టణ ప్రజల్లో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కల్పించడానికి కళాజాత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎయిడ్స్ నియంత్రణ మండలి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టి. మంజుల తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం చిగురు బాలల ఆశ్రమంలో ఆమె మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల ప్రజల్లో విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా అవగాహన …
Read More »విజయవాడలో నాబార్డ్ గ్రామీణ భారత మహోత్సవం-ఆంధ్రప్రదేశ్ -2025 ఘనంగా ప్రారంభం
-తయారీదారులతో నేరుగా అమ్మకాలతో తక్కువ ధరల్లో వస్తువులు -హస్తకళలను ఆదరించి చేనేతను ప్రోత్సహించడమే లక్ష్యం -స్థానికులను ఆకట్టుకునే విధంగా రకరకాల కళాత్మక వస్తువులు, వస్త్రాలు ప్రదర్శన -చేనేత, హస్త కళాకారులను ఆదరించాలి -డా. లక్ష్మీషా, ఐఏఎస్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నైపుణ్యం కలిగిన కళాకారులకు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు జీవనోపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా “గ్రామీణ్ భారత్ మహోత్సవ్ – ఆంధ్రప్రదేశ్ 2025” ను ఏర్పాటు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీషా, …
Read More »మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, మంచి జీవన విధానం ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చును
-క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ దిశగా ప్రభుత్వం చర్యలు: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ -వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసర్చ్ ( స్వీకార్) టాటా క్యాన్సర్ హాస్పిటల్ వారు క్యాన్సర్ పై అందిస్తున్న సేవలు ఎనలేనివి.. జంక్ ఫుడ్ ని, ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలి: ఎంఎల్ఏ ఆరని శ్రీనివాసులు -క్యాన్సర్ ముందుగానే గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్స ద్వారా ప్రాణం కాపాడుకోవచ్చు: జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »
Prajavartha Online Telugu News