– నిబద్ధత, అంకితభావానికి దక్కిన గౌరవం – ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం – బహుజనులకు రాజ్యాధికార సా«ధనే లక్ష్యం – బెహన్.మాయావతిని ప్రధానిగా చూడాలన్న ఆశయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బహుజన్సమాజ్పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నమయ్యజిల్లా మదనపల్లెకు చెందిన బందెల గౌతమ్కుమార్ను పార్టీ అధిష్ఠానం నియమించింది. విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించిన బందెల గౌతమ్కుమార్, ప్రజాసంఘాల నాయకుడు నుంచి అంచెలంచెలుగా జాతీయపార్టీ అయిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. బెహన్ మాయావతి ప్రధాన మంత్రి కావాలి అన్న లక్ష్యమే గౌతమ్ …
Read More »Daily Archives: February 14, 2025
ఎస్ జే ఎస్ అభ్యర్థులను గెలిపించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉభయగోదావరి జిల్లాల, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎమ్.ఎల్.సి. ఎన్నికలలో సోషల్ జస్టిస్ ఫోరమ్ బలపరుస్తున్న అభ్యర్థి గుమ్మా శ్రీనివాస్ యాదవ్, అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతా ఓటును వేసి గెలిపించాలని సోషల్ జస్టిస్ ఫోరమ్ – కాపు ఐక్యవేదిక, బి.సి. ఐక్యవేదిక, ఈడబ్ల్యూఎస్, హక్కుల పరిరక్షణా వేదిక, మహిళా హక్కుల పరిరక్షణా వేదిక, దళిత క్రైస్తవ హక్కుల పరిరక్షణ వేదికల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నామని సోషల్ జస్టిస్ ఫోరమ్ రాష్ట్ర వర్కింగ్ ఛైర్మన్ …
Read More »స్వచ్ఛాంధ్ర, హరితాంధ్ర, ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా..
-స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం -స్వచ్ఛాంధ్ర – స్వచ్ఛ దివస్ను విజయవంతం చేయాలి -ఈ వారం సోర్స్ – రిసోర్స్ ఇతివృత్తంతో కార్యక్రమాల నిర్వహణ -అధికారులతో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛాంధ్ర, హరితాంధ్ర, ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా అమలుచేస్తున్న స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని.. ప్రతినెలా మూడో శనివారాన్ని స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ దివస్గా గుర్తించినందున, గత నెలలో మాదిరి ఈసారి కూడా విజయవంతం చేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఈ నెల 15వ తేదీ మూడో శనివారం …
Read More »ఎన్నికల్లో పీవో, ఏపీవోల పాత్ర కీలకం
– ప్రతి అంశంపైనా స్పష్టమైన అవగాహనతో విధులు నిర్వర్తించాలి – చిత్తశుద్ధి, అంకితభావంతో నిష్పక్షపాతంగా పోలింగ్ నిర్వహించాలి – పీవో, ఏపీవోల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎన్నికలను నిర్వహించడంలో ప్రిసైండింగ్ అధికారులు (పీవో), సహాయ ప్రిసైడింగ్ అధికారుల (ఏపీవో) పాత్ర కీలకమని.. వీరు ప్రతి అంశంపైనా స్పష్టమైన అవగాహన పెంచుకొని చిత్తశుద్ధి, అంకితభావంతో నిష్పక్షపాతంగా పోలింగ్ ప్రక్రియ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. …
Read More »మై భారత్ ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ అనే అంశంపై కమిటీ మీటింగ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మై భారత్ ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ అనే అంశంపై ఈరోజు నెహ్రూ యువ కేంద్ర విజయవాడ ఆఫీస్ లో జిల్లా యువ అధికారి సమక్షంలో కమిటీ మీటింగ్ జరిగింది, మై భారత్ ఎక్స్ పీరియన్షియల్ లెర్నింగ్ కార్యక్రమం యువతకు సువర్ణ అవకాశం అని నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువ అధికారి సుంకర రాము అన్నారు. మై భారత్ ఎక్స్ పీరియన్షియల్ లెర్నింగ్ కార్యక్రమం ఏర్పాట్లపై శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వివిధ అధికారులతో కలిసి …
Read More »శిరస్త్రాణం భారం కాదు… బాధ్యత…
-శిరస్త్రాణం ప్రాణం కాపాడే అస్త్రం .. -“హెల్మెట్ పెట్టు చాక్లెట్ పట్టు “ -వినూత్న శైలిలో శిరస్త్రాణ అవగాహన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శిరస్త్రాణం ధరించటం భారం కాదని, అది బాధ్యతని, ప్రాణాలు కాపాడడంలో హెల్మెట్ అస్త్రం వంటిదని ఉప రవాణా కమిషనర్ ఎ. మోహన్ అన్నారు. స్థానిక బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం సమీపంలోని పెట్రోల్ బంకు దగ్గరలో వాహనదారుల భద్రత కోసం రవాణాశాఖ అధికారులు శిరస్రాణం ధారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించారు. విభిన్న శైలిలో …
Read More »దామోదరం సంజీవయ్య నిరాడంబరత, నిజాయితీ, కార్య దక్షత నేటి తరానికి ఆదర్శం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య రాష్ట్రానికి చేసిన సేవలు ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె.శ్రీనివాస శిరోమణి తదితరులు దామోదరం సంజీవయ్య …
Read More »ప్రత్యేక కార్యాచణతో అభివృద్ధి ప్రణాళికల అమలు..
– ఆకాంక్షిత బ్లాకుల్లో విద్య, వైద్యం, పోషణపై ప్రత్యేక దృష్టి – వంద శాతం ఫలితాలు సాధించే దిశగా అధికారుల కృషి – పెనుగంచిప్రోలు క్షేత్రస్థాయిలో కలెక్టర్ డా. లక్ష్మీశ విస్తృత తనిఖీలు పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం (ఏబీపీ) కింద కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు మండలాల్లో ప్రత్యేక కార్యాచరణతో అభివృద్ధి ప్రణాళికలు అమలుచేస్తుండటంతో మంచి ఫలితాలు వస్తున్నాయని.. ఇదే స్ఫూర్తితో సమగ్రాభివృద్ధిలో ఈ రెండు బ్లాక్లను ముందంజలో నిలిచేలా కృషిచేస్తున్నట్లు కలెక్టర్ …
Read More »స్కూల్ ఫీజులు నిమిత్తం గద్దె క్రాంతి ఆర్థిక సహాయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 8వ డివిజన్ ఇజ్రాయిల్ పేటకు చెందిన పచ్చగళ్ల యోనారాజు చనిపోవడంతో ఆయన భార్య పచ్చిగళ్ళ చిన్నారి తన ఇద్దరు కుమార్తెల చదువుకు ఇబ్బంది నేపథ్యంలో శుక్రవారం ఉదయం గద్దె క్రాంతి కుమార్ ఇజ్రాయెల్ పేటలోని వారి ఇంటికి వెళ్లి 25 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్బంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ తండ్రి చనిపోవడంతో పచ్చిగళ్ళ సంజన, సాక్షి ఇద్దరు ఆడపిల్లలు చదువులు మధ్యలో ఆగిపోకుండా ఉండేందుకు తాను ఈ ఆర్థిక సహాయం …
Read More »ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
-జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్శన్ గద్దె అనురాధ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 27న జరిగే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వారి మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరు ముందు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ కోరారు. శుక్రవారం ఉదయం పటమట లోని త్రివేణి కాలేజీలో మరియు భారతి నగర్ వెస్టిన్ కాలేజీలలోనీ పట్టభద్రులైన అధ్యాపకులను గద్దె అనురాధ కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను …
Read More »
Prajavartha Online Telugu News