రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా పల్ల కడియం, అంగన్వాడి కేంద్రం 2 కు చెందిన అంగన్వాడీ కార్యకర్త జి లక్ష్మి పరిశుభ్రత పై గ్రామంలో విస్తృత స్థాయిలో ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన పెంచినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా శనివారము తణుకు పట్టణంలో పాల్గొన్న స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో అవార్డు అందజేశారు. రాష్ట్రస్థాయిలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్త జి. లక్ష్మి ఒక్కరే ఈ అవార్డుకు …
Read More »Monthly Archives: March 2025
మార్చి 16 న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల టెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్
-స్క్రీనింగ్ టెస్ట్ కు హజరు కానున్న 696 మంది అభ్యర్థులు -పరీక్షా కేంద్రంలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనుమతి లేదు -నియమాలను ఉల్లంఘించిన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది -జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 16 వ తేదీన ఎపిపి ఎస్సీ ద్వారా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు . పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్సిటిట్యూట్స్ నందు …
Read More »వినియోగదారుల చట్టాలపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి
-ఇన్చార్జి డిఎస్వో ఎమ్ నాగాంజనేయులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినియోగదారుల హక్కులపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా పౌర సరఫరాల అధికారి (ఎఫ్ఏసి) ఎం. నాగాంజనేయులు పేర్కొన్నారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ” ప్రపంచ వినియోగదారుల దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అవగాహాన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా నాగంజనేయులు మాట్లాడుతూ వినియోగదారులు చట్టాల పై అవగాహన కలిగి , వస్తు నాణ్యత, ప్రమాణాలు పై ప్రశ్నించే తత్త్వం అలవాటు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో …
Read More »ఇంఛార్జి జిల్లా పౌర సరఫరాల అధికారి గా ఎస్ భాస్కర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం మధ్యాహ్నం జిల్లా పౌర సరఫరాల అధికారి గా కే ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ భాస్కర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. స్ధానిక కలక్టరేట్ ఆవరణలోని జిల్లా పౌర సరఫరాల అధికారి వారి కార్యాలయంలో ఇంఛార్జి డి ఎస్ వో గా భాద్యతలు స్వీకరించారు. కే ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తో పాటు గా జిల్లా హౌసింగ్ పిడి గా భాస్కర్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంఛార్జి …
Read More »జిల్లాలో వాహనాల ఫిట్ సర్టిఫికెట్ కొరకు అధీకృత ఏజెన్సీ
-మెసెర్స్ కంట్రోల్ అల్ట్ ఫిక్స సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా జారీ -డీ టీ సి ఆర్ సురేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో గల భారీ వస్తువుల వాహనం, భారీ ప్రయాణీకుల మోటారు వాహనాలు, మధ్యస్థ వస్తువులు వాహనం, మధ్యస్థ ప్రయాణీకుల మోటారు వాహనం మరియు అన్ని రవాణా తేలికపాటి మోటారు వాహనాల యొక్క వాహనాల ఫిట్నెస్ నిర్వహణ కొరకు రాజానగరం లోని కంట్రోల్ అల్ట్ ఫిక్స సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను ఇకపై సంప్రదించాల్సి ఉంటుందని …
Read More »ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు సమర్థవంతంగా చేపట్టాలి
-సరైన వ్యక్తి సరైన స్థలం ” విధానం అన్న అధికారుల పనితీరు సమీక్షించడం జరుగుతుంది -ఐ వి ఆర్ ఎస్ ఫిర్యాదుల పరిష్కార విషయంలో సంతృప్తి స్థాయి నూరుశాతం ఫలితాలు సాధించాలి -సాసా ” స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర ” కార్యక్రమం రానున్న రోజుల్లో మరింత సమర్థవంతంగా అమలు చేయాలి -జిల్లా నిర్దేశించిన ప్రగతి కి అనుగుణంగా లక్ష్యం సాధించని అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది -జిల్లా అధికారుల పనితీరుకు నిదర్శనం పిజిఆర్ఎస్ పరిష్కార విధానం -ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక …
Read More »డిమాండ్ కు అనుగుణంగా ఇసుక సరఫరా విధానం ఉండాలి
-ఎక్కడైతే ఎక్కువ సరఫరా విధానం ఉంటుందో అక్కడే సమస్యలు ఉంటాయి -ప్రభుత్వ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి -ఇసుక సరఫరా విధానం లో పారదర్శకత ఉండాలి -నిబంధనలు పాటించని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యడం జరుగుతుంది -ఏజెన్సీస్ వారు జవాబుదారీతనం కలిగి ఉండాలి -డీ ఎల్ ఎస్ ఎ సభ్యులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది -నిబంధన విషయంలో ఉల్లంఘన చేసినా వారిపై ఎన్ జి టి , సుప్రీం కోర్టు కఠినంగా వ్యవహరిస్తోంది -ప్రవీణ్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్
-సే నో టూ ప్లాస్టిక్ సంతకాలు చేసిన మంత్రి, తదితరులు -సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారిద్దాం -నో యూస్ సింగిల్ ప్లాస్టిక్ ఇంటింటి ప్రచార పోస్టర్ ను ఆవిష్కరించిన , ప్రతిజ్ఞ చేసిన మంత్రి కందుల దుర్గేష్ , అధికారులు -మంత్రి కందుల దుర్గేష్ -కలక్టర్ పి. ప్రశాంతి -ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం నగరపాలక సంస్థ అధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ ర్యాలీ- సింగిల్ యుజ ప్లాస్టిక్ పై ప్రత్యేక ప్రచార …
Read More »ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పలు ప్రాంతాలలో జరిగింది. శనివారం గాంధీనగర్లోని ఐనాక్స్ ధియేటర్ వద్ద జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన ఎంఆర్ఓ ఎం.వెంకటరామయ్య మాట్లాడుతూ సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధించారని, ప్రజలందరూ దీనికి సహకరిస్తూ కేవలం గుడ్డ సంచులను, జూట్ సంచులను వాడాలన్నారు. పర్యావరణానికి హానికరమైన 19 రకాల సింగిల్ యూస్ ప్లాస్టిక్ వస్తువులను ప్రభుత్వం నిషేధించిందన్నారు. పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే ప్రజల సహకారంతోనే సాధ్యం, ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ ఎస్.వి.ఎస్.శ్రీధర్ …
Read More »సెలవు దినాలలో కూడా పన్ను చెల్లించుటకు క్యాష్ కౌంటర్లు అందుబాటులో కలవు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెలవు దినాలలో కూడా పన్ను చెల్లించుటకు క్యాష్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. శనివారం నాడు ప్రధాన కార్యాలయంలో విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. నగర ప్రజలందరూ ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను, డ్రైనేజ్ పన్ను, త్రాగునీటి పన్నులు చెల్లించుటకు విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో గల అన్ని క్యాష్ కౌంటర్లు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మార్చి 31, …
Read More »
Prajavartha Online Telugu News