Breaking News

Monthly Archives: July 2026

భావి వైద్యుల్లో ప్రతిభా వికాసానికి డా. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మరో వినూత్న అడుగు

-తొలిసారిగా ‘ఇంటర్ కాలేజియేట్ కల్చరల్ మీట్–2026’ కర్టెన్ రైజర్ -ఆగస్టు 12–14 వరకు ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాలలో రాష్ట్రస్థాయి సాంస్కృతిక మహోత్సవం -విద్యతో పాటు సృజనాత్మకత, నాయకత్వం, వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యత – ఉపకులపతి డా. పి. చంద్రశేఖర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల సమగ్రాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని డా. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం (డా. ఎన్టీఆర్ యూహెచ్‌ఎస్), విజయవాడ తొలిసారిగా నిర్వహిస్తున్న *’ఇంటర్ కాలేజియేట్ కల్చరల్ మీట్–2026’* కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ గౌరవ ఉపకులపతి డా. పి. …

Read More »

ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌

– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం), ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌త క‌ల్పించ‌డం జ‌రిగింద‌ని.. అయిన‌ప్ప‌టికీ నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌తో అప్రమత్తంగా ఉండాలని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. భార‌త ఎన్నిక‌ల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీల్లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి మంగ‌ళ‌వారం కలెక్టర్ లక్ష్మీశ గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ల గోదామును పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరుతో పాటు అగ్నిమాపక విద్యుత్ …

Read More »

‘వీబీ జీ రామ్ జీ’తో ఎల్ నినోను ఎదుర్కొందాం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -కరోనా కంటే ప్రమాదకరంగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితులు -రాబోయే 4 నెలలు చాలా కీలకం -కరువు తీవ్రతపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిచండి -చిరుధాన్యాలు సాగుపై రైతులు దృష్టి సారించాలి -వీబీ జీ రామ్ జీ తో ఉపాధి, మౌలిక సదుపాయల కల్పన -నీరులేని చెరువుల్లో పశుగ్రాసం పెంచుదాం -పొలం కుంటల నిర్మాణానికి 50 శాతం రాయితీ -వివిధ శాఖల సమీక్షా సమావేశంలో మంత్రి సవిత పెనుకొండ/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా …

Read More »

విద్యుత్ సేవల్లో రాజీ వద్దు

-పనులు వేగవంతం చేయండి -ప్రజా సంతృప్తే ప్రామాణికం -ఫిర్యాదులకు తావివ్వొద్దు. -విజయనగరం జిల్లా అధికారుల సమీక్షలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ శాఖ పనితీరుపై ప్రజల్లో నమ్మకం మరింత పెరగాలని, విద్యుత్ సేవల విషయంలో ఫిర్యాదులకు తావులేకుండా అధికారులు పనిచేయాలని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. జిల్లాలో కొనసాగుతున్న విద్యుత్ అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో మంగళవారం …

Read More »

పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లుకు వైసీపీ మద్దతు

-రాష్ట్ర ప్రభుత్వాల నియామక పరీక్షలను కూడా చట్టం పరిధిలోకి తీసుకురావాలని సూచన -ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ-2025పై సీబీఐ విచారణ జరపాలి -విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. అయితే పరీక్షల్లో అక్రమాలను పూర్తిగా అరికట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వాల నియామక సంస్థలను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని ఎంపీ గురుమూర్తి …

Read More »

నైలెట్ శాశ్వత క్యాంపస్ గురించి పార్లమెంటులో ప్రస్తావన

-శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రతిపాదిత సైబర్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కి ఆమోదం తెలుపండి -తిరుపతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాటు వేగవంతం చేయండి -మంగళవారం పార్లమెంటు జీరో అవర్ లో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎంపీ గురుమూర్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నైలెట్) శాశ్వత క్యాంపస్, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైబర్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, తిరుపతి …

Read More »

గ్రీన్ గుంటూరు కార్యక్రమంలో నేను సైతం అంటూ నడుం బిగించిన ‘భారతీయ హిందూ పరిషత్’…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లాను పచ్చదనంతో నింపే లక్ష్యంతో జిల్లా పరిపాలన చేపట్టిన “గ్రీన్ గుంటూరు” కార్యక్రమంలో స్వచ్ఛంద భాగస్వామిగా సేవలందించేందుకు భారతీయ హిందూ పరిషత్-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ సిద్ధంగా ఉందని రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్ అయినంపూడి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అధికారులని మర్యాదపూర్వకంగా కలిసి “గ్రీన్ గుంటూరు – బి హెచ్ పి పార్టనర్ షిప్ ప్రపోసల్ “తో పాటు “బి హెచ్ పి గ్రీన్ గుంటూరు యాక్షన్ ప్లాన్”ను సమర్పించారు. ఈ సందర్భంగా …

Read More »

రోడ్ల పై చెత్త వేసే వారికి అపరాధ రుసుము విధించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో డోర్ టు డోర్ చెత్త నూరు శాతం జరగాలని, రోడ్ల పై చెత్త వేసే వారికి అపరాధ రుసుము విధించాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. మంగళవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో పబ్లిక్ హెల్త్ సెక్షన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో గార్బేజ్ పాయింట్లు ఉండకూడదని, ప్రజలు రోడ్ల పై మరియు సైడు కాడువల్లో చెత్త వేయకుండా చూడాలని, ఎవరైనా చెత్తను …

Read More »

మ్యాపింగ్ పై ప్రజారోగ్య అధికారులతో సమీక్షా సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ఇంటింటి, కమర్షియల్ చెత్త సేకరణ నూరు శాతం జరిగేలా వార్డ్ ల వారీగా పిన్ పాయింట్ ప్రోగ్రాం సిద్దం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో ఈ-ఆటోలు, మెకానికల్ స్వీపింగ్ మెషిన్స్, జిపిఎస్ ట్రాకింగ్, మ్యాపింగ్ పై ప్రజారోగ్య అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ త్వరలో 2 అందుబాటులోకి రానున్న 2 వందల …

Read More »

పారిశుద్ధ్య కార్మికుల హాజరు నమోదులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుద్ధ్య కార్మికుల హాజరు నమోదులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్) విధానం ద్వారానే హాజరు నమోదు చేయాలని, ప్రతిరోజూ ఉదయం 6లోపే హాజరు ప్రక్రియ పూర్తిచేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కెవిపి కాలనీ, జాతీయ రహదారి సర్వీస్ రోడ్లు, ఏటుకూరు, వస్త్ర నగర్, తారకరామ నగర్ తదితర ప్రాంతాల్లో జిఎంసి ఖాళీ స్థలాలను పరిశీలించి, వాటి అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని, ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య …

Read More »