-జిల్లా కలెక్టర్ డా ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి అసంఘటిత కార్మికుడు తన వివరాలను ఈ -శ్రమ్ పోర్టల్ నందు నమోదు తప్పనిసరిగా చేసుకొని ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పొందాలని అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు ఈ – శ్రమ్ పోర్టల్ పై సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అసంఘటిత రంగాల్లో …
Read More »Daily Archives: February 11, 2025
అధికారులతో ఆకస్మిక తనిఖీలు
-అలిపిరి ప్రాంతంలో అనుమానిత కల్తీ పసుపు, కుంకుమ విక్రయదారులపై నిన్న ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల నేపథ్యంలో నేడు బ్రాండెడ్ కుంకుమ పసుపు విక్రయిస్తున్న వీధి విక్రయదారులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నిన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ గారి ఆదేశాల మేరకు అలిపిరి ప్రాంతంలో మరియు మెట్ల ప్రాంతంలో కల్తీ పసుపు, కుంకుమ ఆహార పదార్థాల విక్రయం జరుగుతోందని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో జిల్లా ఆహార భద్రత కంట్రోలర్, ఫుడ్ సేఫ్టీ అధికారులు, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి …
Read More »క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను గుర్తించి పారదర్శకంగా పరిహారం అందజేయాలి
-చెన్నై, బెంగళూర్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టు అబివృద్ది కొరకు కొత్తపట్నం గ్రామo (కోట మండలం) తమ్మిన పట్నం (చిల్లకూరు మండలం) లో ప్రభుత్వ భూముల సాగులో ఉన్న రైతులకు నష్ట పరిహారం విడుదల -జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చెన్నై, బెంగళూర్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టు అబివృద్ది కొరకు కొత్తపట్నం గ్రామ (కోట మండలం) తమ్మిన పట్నం (చిల్లకూరు మండలం) లో ప్రభుత్వ భూముల సాగులో ఉన్న రైతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్ట పరిహారం అందజేయడం …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను గడువులోగా సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలి
-రీ ఓపెన్ కి తావు లేకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి : జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోగా రీ ఓపెన్ కి ఆస్కారం లేకుండా నాణ్యతతో పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగిన ప్రజా సమస్యల …
Read More »ఏపీటీడీసి బస్సు యాత్ర…
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి.యాత్రీకుల కోరిక మేరకు ఏపీటీడీసి మరో బస్సు యాత్రను మహా కుంభమేళా ప్రయాగరాజ్, ఉత్తరప్రదేశ్ (గంగ,యమున, సరస్వతి నదుల త్రివేణీ సంగమం)సందర్బంగా తిరుపతి నుండి ఏసీ మల్టీఆక్సిల్ వోల్వో ఏసీ బస్సు (45 సీటర్) ప్యాకేజీ టూర్ తిరుపతి నుండి బస్సు బయలుదేరు సమయము:17.02.2025 ఉదయం 5 గంటలకు, బస్సు తిరిగి వచ్చు సమయం: 23.02.2025 సాయంత్రం 5 గంటలకు, ఒకరికి పెద్దలకు Rs 22000.00, పిల్లలకు: 19000.00(3 నుండి 10 సం) వరకు(రవాణా చార్జీలు ఏసీ, …
Read More »నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నందు ఉచితంగా శిక్షణా మరియు ఉపాధి అవకాశాలు.
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో అసిస్టెంట్ సర్వేయర్ కోర్సు పై నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నందు ఉచితంగా శిక్షణా మరియు ఉపాధి అవకాశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ NAC అలిపిరి రోడ్డు, తిరుపతి నందు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అసిస్టెంట్ సర్వేయర్ కోర్సు పై 12-02-2025 వ తేదీనుండి 2 నెలల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి శిక్షణా అనంతరం ప్రభుత్వ …
Read More »అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల కలెక్టర్లు , అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ ఛాంబర్ నుండి మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ రోజు ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలనా కార్యక్రమం జిల్లా ఎన్నికల పరిశీలకులు శ్రీమతి వి. కరుణ …
Read More »శాసన మండలి ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలనా కార్యక్రమం మంగళవారం కలెక్టరేట్ లోని వీసీ సమావేశ మందిరంలో జరిగింది. ఈ నామినేషన్ల పరిశీలనా కార్యక్రమం అభ్యర్డుల సమక్షంలో జిల్లా ఎన్నికల పరిశీలకులు శ్రీమతి వి. కరుణ , రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ చేపట్టడం జరిగింది. ఈ నామినేషన్ల పరిశీలనలో 30 మంది అభ్యర్డుల నామినేషన్లను అంగీకరించడం జరిగింది. పది మంది అభ్యర్డుల నామినేషన్లను తిరస్కరించడం …
Read More »రసవత్తరంగా సాగుతున్న ఐఏ అండ్ ఏడీ సౌత్ జోన్ టోర్నమెంట్
-ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల జట్టుపై తమిళనాడు టీం అనూహ్య విజయం -రెండో మ్యాచ్ లో కేరళ జట్టుపై కర్ణాటక ఘన విజయం -ప్రతి బంతిని బౌండరీకి తరలించాలన్న తపనతో పోటాపోటీగా పరుగులు చేస్తున్న యువ క్రీడాకారులు, నిప్పులు చెరిగే బంతులు వేస్తూ బ్యాట్స్ మెన్ ను హడలెత్తించిన బౌలర్లు -అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను అభినందించిన సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్స్ భాస్కర్ కల్లూరు, కిషోర్ రెడ్డి, ఆర్. శ్యామ్, రాకేష్ నాయక్, ఎన్. నిఖిల -బుధవారం ఉదయం …
Read More »ఈ నెల 12 నుండి 14వ తేదీలోపు నమస్తే పధకంలో నమోదు చేసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల 12 నుండి 14వ తేదీలోపు నమస్తే పధకంలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని సెప్టిక్ ట్యాంక్, భూగర్భ డ్రైనేజి కార్మికులు తప్పనిసరిగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని, తద్వారా ప్రభుత్వాలు అందించే సంక్షేమ పధకాలు అందించడానికి వీలు కల్గుతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నమస్తే ప్రొఫైలింగ్ క్యాంపు …
Read More »
Prajavartha Online Telugu News