Breaking News

Daily Archives: February 11, 2025

ప్రకాశం జిల్లాలో ఎక్సైజ్ అధికారులు నిశాంత్, రాహుల్ దేవ్ తనిఖీలు

అమరావతి (ప్రకాశం), నేటి పత్రిక ప్రజావార్త : మద్యం నిషేధం, ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ ప్రకాశం జిల్లా ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అద్దంకి ఎక్సైజ్ స్టేషన్‌ను సందర్శించి అధికారులు స్టేషన్ రికార్డులను పరిశీలించారు. అక్కడి ఉర్వశి వైన్ షాప్‌ను తనిఖీ చేసి, గరిష్ట చిల్లర ధర ఉల్లంఘనలు ఉన్నాయా అని పరిశీలించారు. వినియోగదారులకు ఎంఆర్పీ రేట్లు కనబడేలా చర్యలు తీసుకోవాలని షాప్ యాజమాన్యానికి సూచనలు ఇచ్చారు. అలాగే, ఉర్వశి వైన్ షాప్ వద్ద …

Read More »

వసతి గృహ సంక్షేమ అధికారులకు సమీక్షా సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆర్డీవో కార్యాలయం ఆవరణలోని జిల్లా ఎస్సీ సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నందు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి ఎం ఎస్ శోభారాణి జిల్లా నందలి వసతి గృహ సంక్షేమ అధికారులకు సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ వారి ఆదేశాల మేరకు బర్డ్ ఫ్లూ కేసులు నమోదు దృష్ట్యా సాంఘిక సంక్షేమ శాఖ ప్రీమెట్రిక్ వసతి గృహాల్లో ప్రస్తుతం మెనూ …

Read More »

రుణాలు మంజూరు, యూనిట్స్ గ్రౌండింగ్ ప్రక్రియ లో బ్యాంకర్లు కీలకపాత్ర వహించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అల్పాదాయ వర్గాలకు, రైతులకు , మహిళలకు ఆర్ధిక చేయూత అందించేందుకు రుణాలు మంజూరు, యూనిట్స్ గ్రౌండింగ్ ప్రక్రియ లో బ్యాంకర్లు కీలకపాత్ర వహించాలని జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ దృశ్య మాధ్యమ సమావేశ మందిరంలో బ్యాంక్ రీజినల్ హెడ్స్ తో సిసి ఆర్సీ కార్డ్స్ – కౌలు రైతులకు రుణాలు, క్రాప్ ఇన్సూరెన్స్, పశుసంవర్ధక శాఖ కి చెందిన పీకేసిసి లోన్స్, పి ఎం విశ్వకర్మ, సూర్య ఘర్, మహిళా …

Read More »

తూర్పు, పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్ని కల పోలింగ్ ప్రక్రియను సజావుగా ప్రశాంతమైన వాతావ రణంలో నిర్వహించాలి

-ఎన్నికల కమిషన్ మార్గదర్శ కాలు మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలి. -కొవ్వూరు ఆర్ డి ఓ రాణి సుస్మిత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 27 వ తేదీన నిర్వ హించనున్న తూర్పు, పశ్చిమ గోదావరి ద్వై వార్షిక గ్రాడ్యు యేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలు మేరకు పనిచేయాలని కొవ్వూరు ఆర్ డి ఓ రాణి సుస్మిత సూచించారు. మంగళవారం పెరవలి మండలంలో పోలింగ్ …

Read More »

ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్స్ లో భాగంగా మంగళవారం ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం నిర్వహించిన జనరవ్ విభాగంలో 3326 మందికిగాను 3285 మంది హాజరై 41 మంది గైర్హాజరు అయినారని, మధ్యాహ్నం 2991 మందికీ గాను 2967 మంది హాజరై 24 మంది గైర్హాజరు అయినట్లు తూర్పుగోదావరి జిల్లా ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎన్ఎస్విఎల్ నరశింహం మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. వొకేషనల్ విభాగంలో ఉదయం 755 మందికి గాను 679 …

Read More »

బర్డ్ ఫ్లూ *(ఏవియన్ ఇన్ఫ్లుఎంజా)పై అపోహలు వద్దు

పెరవలి, కానూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో బర్డ్ ఫ్లూ(ఏవియన్ ఇన్ఫ్లుఎంజా) కోళ్లకు వచ్చిన వ్యాధి అని తగిన జాగ్రత్తలు పాటిస్తే వైరస్ సోకదని, ప్రజలు ఆందోళన పడవలసిన పని లేదని జిల్లా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కె. వెంకటేశ్వర రావు అన్నారు. మంగళవారం జిల్లా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కె. వెంకటేశ్వర రావు వైద్యులు, వైద్య సిబ్బందితో కలసి కానూరు అగ్రహారం ఇంటింటి సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …

Read More »

హెచ్.ఐ.వి సెంటీనల్ సర్వే ప్లస్ కార్యక్రమము

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : “జాతీయ ఎయిడ్స్ నియంత్రణ” కార్యక్రమములో భాగంగా మంగళవారం “జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ” జైళ్ల శాఖ ఆద్వర్యంలో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో హెచ్.ఐ.వి సెంటీనల్ సర్వే ప్లస్ (HSS Plus) అనే కార్యక్రమమును ప్రారంభించుట జరిగినది. ఈ హెచ్.ఐ.వి సెంటీనల్ సర్వే ప్లస్ లో భాగముగా కేంద్ర కారాగారంలో ఉన్న ఎంపిక చేసిన 400 ఖైదీలకు (రోజుకు 20 కి మించకుండా) హెచ్.ఐ.వి, సిఫిలిస్, హెపిటైటిస్-బి & సి పరీక్షలు నిర్వహించేందుకు రక్త నమూనాలను …

Read More »

బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్ఫ్లుఎంజా)పై అపోహలు వద్దు

-రోగలక్షణ కేసులను గుర్తించడానికి 64 వైద్య బృందాలతో ఇంటింటి సర్వే -34 గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసాం. -ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా నియంత్రణకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. -చికెన్ షాపుల్లో పనిచేసే కార్మికులకు స్వాబ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. -వైరస్ ఇతర  యానిమల్స్ కి సోకకుండా ముందస్తుగా వాక్సినేషన్  వేస్తున్నాం. -కానూరు అగ్రహారంలో ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా వైరస్ ప్రభావిత ప్రాంతాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించి వివరాలు తెలుసుకుంటున్న.. -జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పెరవలి మండలం, కానూరు, నేటి పత్రిక ప్రజావార్త : పెరవలి మండలం కానూరు …

Read More »

ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి

-జిల్లా ప్రారంభ జోక్యం (డి ఈ ఐ సి) కేంద్రాలు ఏర్పాటు -డోర్ టూ డోర్ కాంపెయిన్ ఫిబ్రవరి 10 నుంచి 24 వరకు -దివ్యాంగులు పిల్లలను గుర్తించడం జరుగుతుంది – జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మన సమాజంలో పిల్లలకి ఎటువంటి లోపాలు ఉండకూడదని గౌరవ హై కోర్టు వారి ఆదేశాల మేరకు “జిల్లా ప్రారంభ జోక్యం కేంద్రాలు” ఏర్పాటు చేసుకోవడం ద్వారా సర్వే చేయడం జరుగుతోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. …

Read More »

సెజ్ చేసిన బియ్యం గోపాలపురం దేవరపల్లి లలో ఫిబ్రవరి 14 న బహిరంగ వేలం

-బహిరంగ వేలంలో కిలో ఒక్కింటికి రూ.22 /- చొప్పున ధర నిర్ణయం -జేసీ చిన్న రాముడు రాజమహేంద్రవరం / గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : *తూర్పు గోదావరి జిల్లాలో సీజ్ చేసి నిల్వ ఉన్న 47.274 పీడీఎస్ రైస్ ను ఫిబ్రవరి 14 న ఉదయం గోపాలపురం , అదే విధంగా 16.00 మెట్రిక్ టన్నుల పిడిఎస్ రైస్ ఫిబ్రవరి 14 న దేవరపల్లి లో బహిరంగ వేలం వేయనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మంగళవారం ఒక ప్రకటనలో …

Read More »