Breaking News

Daily Archives: February 11, 2025

ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు ప్రజా సౌకర్యార్ధం తక్షణం ప్రారంభించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పరిధిలోని రెడ్డిపాలెం – ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు ప్రజా సౌకర్యార్ధం తక్షణం ప్రారంభించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ తమ రోజువారీ పర్యటనలో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్, రెడ్డిపాలెం, గోరంట్ల, హిమని నగర్, సరస్వతి నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను, రెడ్డిపాలెం రోడ్ నిర్మాణ పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. …

Read More »

సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం కచ్చితంగా అమలు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం కచ్చితంగా అమలు చేసేందుకు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ప్రతి సర్కిల్ లో, సర్కిల్ పరిధిలో గల వినియోగదారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలన్న ఆదేశాలు జారీ చేయగా, మంగళవారం విజయవాడ నగర పాలక సంస్థ మూడు సర్కిల్ కార్యాలయాల్లో, జోనల్ కమిషనర్లు వినియోగదారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా సర్కిల్ పరిధిలోని ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు అమ్మకాల …

Read More »

అన్నా క్యాంటీన్ భోజన సమయంలో ఆకస్మిక తనఖి నిర్వహించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్నా క్యాంటీన్ భోజన సమయంలో ఆకస్మిక తనఖి నిర్వహించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం మధ్యాహ్నం గాంధీజీ మహిళా కళాశాల వద్దగల అన్న క్యాంటీన్ ను భోజన సమయంలో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడున్న ప్రజలతో మాట్లాడి భోజనంలో నాణ్యత ఎలా ఉంది, సమయానికి భోజనం పెడుతున్నారా, త్రాగునీరు, వాడుక నీరు సౌకర్యాలు ఎలా ఉన్నాయి, వంటి విషయాలపై అర తీశారు. అన్న క్యాంటీన్ లో ఉన్న మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, ఏమైనా మరమ్మతులు …

Read More »

వ్యర్ధాల సేకరణలో ఎటువంటి జాప్యం ఉండరాదు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యర్ధాల సేకరణలో ఎటువంటి జాప్యం ఉండరాదని, వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా శిఖామణి సెంటర్, బడవపేట, వుడ్ పేట, గుణదల ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతిరోజు వ్యర్ధాలను కచ్చితంగా సేకరించాలని, రోడ్డుపైన ఉన్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు ట్రాక్టర్లలో గార్బజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లకు తరలించాలని, పారిశుద్ధ్య …

Read More »

సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం ఈ రోజు విజయవాడ దాసరి భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొని ప్రస్తుత రాజకీయ పరిణామాలను గురించి, భవిష్యత్‌ కర్తవ్యాలను గురించి వివరించారు. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జెవి సత్యనారాయణ మూర్తి, జల్లి విల్సన్‌, అక్కినేని వనజ, జి.ఈశ్వరయ్య, పి.రామచంద్రయ్య, కెవివి ప్రసాద్‌, డి.జగదీష్‌, జంగాల అజయ్‌కుమార్‌, డేగా ప్రభాకర్‌లు పాల్గొన్నారు. సమావేశం ఈ దిగువ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇటీవల …

Read More »