తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయము నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్చాంద్ర లో భాగంగా సిబ్బంది స్వచ్చాంధ్ర ప్రతిజ్ఞ చేసారు. తదుపరి కార్యాలయము ఆవరణలో పరిసరాలను శుభ్రపరిచారు. తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం పై అలాగే డ్రైనేజ్ లో చెత్త వేయడం వలన దోమల ఉత్పత్తికి ఆవాసాలు గా మారు తాయని తదితర ఆరోగ్య విషయాల పై అవగాహన …
Read More »Daily Archives: February 15, 2025
రహదారి భద్రతా నిబంధనలను ప్రజలు, యువత, వాహన చోదకులు ప్రతి ఒక్కరూ పాటించాలి
-రహదారి ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత -ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు తమ కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని తమ విలువైన ప్రాణాలను కాపాడుకుంటూ బాధ్యత గల పౌరుడిగా మెలగాలి: జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రహదారి భద్రతా నిబంధనలను ప్రజలు, యువత, వాహన చోదకులు ప్రతి ఒక్కరూ పాటించి రహదారి మరణాలను తగ్గించి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేప్పుడు తమ కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని తమ విలువైన ప్రాణాలను కాపాడుకుంటూ బాధ్యత …
Read More »కలెక్టర్ కార్యాలయం సిబ్బందిచే ప్రతిజ్ఞ
-ప్రతి నెలా మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా నేడు స్థానిక కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ కార్యాలయం సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించిన డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ దేవేందర్ రెడ్డి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం ఉదయం కలెక్టరేట్ ఆవరణం నందు ప్రతి నెలా మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా నేడు స్థానిక కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ కార్యాలయం సిబ్బంది చేత రానున్న కాలంలో ప్రమాదకరమైన పదార్థాలు …
Read More »ప్రతి ఒక్కరూ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్త సేకరించడానికి వచ్చే పారిశుధ్య కార్మికులకు అందించాలి
-స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ తిరుపతి సాకారం కావాలంటే ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని రంగాల ప్రజల భాగస్వామ్యంతోనే సాకారం -పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి.. వారికి కిట్లను అందించి సన్మానించిన కలెక్టర్ -గ్రామం మొదలుకొని మండల, డివిజన్, మునిసిపల్ స్ధాయి వరకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో గ్రామ స్థాయి నుండి మండల, డివిజన్, …
Read More »గౌతమి జీవ కారుణ్య సంఘం వృద్ధాశ్రమాన్ని సందర్శన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం తూర్పు గోదావరి జిల్లా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీ లక్ష్మి స్థానిక గౌతమి జీవ కారుణ్య సంఘం వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా అక్కడ వున్న వసతులను, వారికి అందిస్తున్న ఆహారాన్ని, సదుపాయాలను పరిశీలించిన తరువాత వయోవృద్దులతో మాట్లాడి వారి యోగా క్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి …
Read More »లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ తమ వంతు గా భాగస్వామ్యం కావాలి…
గోకవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్రా లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ తమ వంతు గా భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలువు నిచ్చారు. శనివారం సాయంత్రం గోకవరం మండలంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో డ్వామా పీడీ ఏ. నాగమహేశ్వర్ తో పాల్గొని సోప్ పిట్స్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో 3650 సోప్ పిట్స్ నిర్మాణ పనులను ఉపాధిహామీ పథకం కింద చేపట్టడం జరిగిందని …
Read More »పరిసరాలు పరిశుభ్రత కార్యక్రమం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్లు భవనాలు కార్యనిర్వహక ఇంజనీర్ డివిజన్, రాజమహేంద్రవరం లో స్వచ్చ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం భాగంగా స్వచ్చ ఆంధ్ర ప్రదేశ్.. పరిసరాలు పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి పిలుపు మేరకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా నెలలో ప్రతి 3 వ శనివారం మన కార్యాలయం శుభ్రపరచుకొనే భాగంగా ఎస్.బి.వి.రెడ్డి, కార్యనిర్వహక ఇంజనీర్, రహదారులు మరియు భవనాలు, డివిజన్ రాజమహేంద్రవరం లోని పనిచేయుచున్నా ఉద్యోగులు అందరితో శనివారం వారి కార్యాలయం మరియు పరిసరప్రాంతాలు శుభ్రపరచటం లో …
Read More »స్వచ్చ ఆంధ్ర కార్యక్రమం విజయవంతం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధి లో గల వ్యవసాయ కళాశాల, రాజమహేంద్రవరం నందు స్వచ్చ ఆంధ్ర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆజ్ఞానుసారం కళాశాల అసోసియేట్ డీన్ ఇన్ఛార్జ్ Dr. ప్రవీణ గారు ఆధ్వర్యం లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది తో పాటు అన్ని సంవత్సరాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. …
Read More »స్వర్ణ ఆంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర
-పరిసరాలు పరిశుభ్రత అందరి బాధ్యత -జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి విడిజి మురళి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పరిసరాల పరిశుభ్రత – పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి విడిజి మురళి అన్నారు. శనివారం స్వర్ణ ఆంధ్ర -స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి విడిజి మురళి నేతృత్వం లో జిల్లా లోని 7 అసెంబ్లీ నియోజకవర్గం లలో ఉన్న 7 స్కిల్ హబ్ లలోను, నైపుణ్య కళాశాల లోనూ శిక్షణ పొండుతున్న …
Read More »ప్రపంచ దేశాల్లో మల్ఖా చేనేత కాటన్ ఫాబ్రిక్స్ వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది
-మన ప్రాంతంలో మంచి డిజైన్లతో రూపొందించిన మల్ఖా చేనేత కాటన్ ఫాబ్రిక్స్ వస్త్రాలను ఆదరిద్దాం. -నగరంలో “మల్ఖా’ పులుగుర్త చేనేత కాటన్ ఫాబ్రిక్స్ వస్త్రాల విక్రయశాల -జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పులుగుర్త హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఉత్పత్తి చేయబడిన మల్ఖా చేనేత కాటన్ ఫాబ్రిక్స్ సమకాలీన డిజైన్లతో రూపొందించిన కాటన్ వస్త్రాలను వినియోగదారులకు కొరకు నగరంలో మాల్ఖా చేనేత వస్త్రాల విక్రయాలు అందుబాటులోనికి తీసుకుని రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం …
Read More »
Prajavartha Online Telugu News