Breaking News

Daily Archives: February 21, 2025

పీఎం సూర్యఘర్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి డిఆర్ఓ కే చంద్రశేఖర రావు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్‌ బిల్లుల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్‌ పథకంపై అవగాహన కలిగి ఉండి ఉద్యోగులను ప్రోత్సహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు అన్నారు. ప్రధాన మంత్రి సూర్యఘర్‌ పథకం పై ఉద్యోగులకు అవగాహన కల్పించి ప్రోత్సహించడంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో గ్రంథాలయ సంస్థ, ఫైర్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ చంద్రశేఖర రావు మాట్లాడుతూ విద్యుత్‌ బిల్లుల చెల్లింపుల …

Read More »

హెల్మెట్, సీట్ బెల్టు ధరిస్తే చాలా వరకు ప్రమాదాలు నివారించవచ్చు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వాహన చోదకులు హెల్మెట్, సీట్ బెల్టు ధరిస్తే చాలావరకు రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ వారి చాంబర్లో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది. రోడ్డు ప్రమాదాల స్థితిగతులు, డ్రంక్ అండ్ డ్రైవ్, హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్ కేసులు, రహదారులపై బ్లాక్ స్పాట్లకు తీసుకున్న చర్యలు, …

Read More »

డ్రైనేజీ పంపింగ్ స్టేషను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హెచ్.బి కాలనీలో గల డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ ను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఐరన్ యార్డ్, ఎట్కిన్సన్ స్కూల్ రోడ్, ఊర్మిళ సుబ్బారావు రోడ్, జోజి నగర్, గొల్లపూడి బైపాస్ రోడ్, సితార రోడ్, హెచ్ బి కాలనీ, సివిఆర్ ఫ్లైఓవర్, న్యూ భగత్ సింగ్ నగర్, బ్రహ్మయ్య స్ట్రీట్, ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో …

Read More »

పెద్దల సభ గౌరవాన్ని కాపాడుకుందాం

– గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి నాశనమైంది – అభివృద్ధిని గాలికొదిలి బటన్ నొక్కుడుతో మాయ చేశారు – ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను దూరం చేశారు – తెలుగు వారు నెం.1 కావాలనే లక్ష్యంతో చంద్రబాబు శ్రమిస్తున్నారు – కూటమి అభ్యర్ధిని గెలిపించి అభివృద్ధికి తోడు నిలుద్దాం – పెడన నియోజకవర్గంలో శ్రీవాసవీ ఇంజనీరింగ్ టీచింగ్ స్టాఫ్‌తో సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర పెడన, నేటి పత్రిక ప్రజావార్త : చట్ట సభల గౌరవాన్ని, రాష్ట్ర అభివృద్ధిని కాపాడుకునేందుకు కూటమి అభ్యర్ధికి ఓటు వేసి …

Read More »

రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి అభ్యర్ధిని గెలిపించుకుందాం

-గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలింది -అభివృద్ధిని గాలికొదిలి అప్పులమయం చేశారు -రాజధాని, పోలవరం సహా పెట్టుబడుల్ని కూడా తరిమేశారు -ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి.. ఇప్పుడు కూటమిపై కుట్రలు చేస్తున్నారు -కూటమి అభ్యర్ధి గెలుపుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం -గుడివాడలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి కొల్లు రవీంద్ర గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలంటే కూటమి అభ్యర్ధి గెలుపు అత్యవసరమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గుడివాడలోని …

Read More »

ఆలపాటి రాజాను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించి చరిత్ర సృష్టించాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) పిలుపునిచ్చారు. ఆలపాటి విజయాన్ని కాంక్షిస్తూ వన్ టౌన్ లోని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొని మాట్లాడుతూ సేవా గుణం, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఆలపాటి అని అన్నారు. ఆయనను …

Read More »

విజయవాడలో కేంద్రమంత్రి హర్ దీప్ సింగ్ పూరికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖామంత్రి హర్ దీప్ సింగ్ పూరికి మాజీ కేంద్ర మంత్రివర్యులు విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. కేంద్ర బడ్జెట్ 2025-26 పై పాత్రికేయుల సమావేశం నోవాటెల్ హోటల్ లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ విచ్చేసిన హర్ దీప్ సింగ్ పూరికి ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఏపీ బిజెపి మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి …

Read More »

సాంకేతికతతోనే వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి

-పి.బి. సిద్ధార్థ కళాశాల సదస్సులో ప్రొ. మల్లయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శాస్త్ర,సాంకేతిక ఆవిష్కరణలతోనే వ్యవసాయరంగం బలోపేతమై, గ్రామీణాభివృద్ధి కల సాకారమవుతుందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు డాక్టర్ ఎల్.ఎస్.మల్లయ్య అన్నారు. విజయవాడలోని పి.బి సిద్ధార్థ కళాశాల ఆర్ధికశాస్త్ర విభాగం నిర్వహణలో రెండురోజుల జాతీయ సదస్సును శుక్రవారం ఉదయం ఆయన ప్రారంభించారు. దేశ ఆర్థికాభివృద్ధికి ఆర్థిక దోహదపడే ఆవిష్కరణలపై ప్రస్తుత తరం మరింత పరిశోధన చేయాలని కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్, రోబోల సహకారంతో మనదేశంలో వ్యవసాయరంగం మున్నెన్నడూ లేనంతగా ఆర్థికవ్యవస్థను ప్రభావితం …

Read More »

పి.బి. సిద్ధార్థ కళాశాలలో ఘనంగా తెలుగు భాషా పోటీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తల్లిదండ్రులను, గురువులను గౌరవించడంతోపాటు ప్రతి ఒక్కరూ మాతృభాషను కూడా గౌరవించాలని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేక రమేష్ అన్నారు. శుక్రవారం ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం నేతృత్వంలో విజయవాడలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ఉయ్యూరు ఏ.జి. అండ్ ఎన్.జి. సిద్ధార్థ కళాశాల తెలుగుశాఖలు సంయుక్తంగా మాతృభాషా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన తెలుగు భాషా పోటీలలో గెలుపొందినవారికి ఆయనతోపాటు కళాపీఠం కార్యదర్శి బి.వి.ఎస్. ప్రకాష్ బహుమతులు అందచేశారు. తెలుగు …

Read More »

సంప్రదాయ వస్త్రాలకు చిహ్నం కో-ఆప్టెక్స్..

-తమిళనాడు చేనేత జౌళి శాఖ మంత్రి ఆర్.గాంధీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు కో- ఆప్టెక్స్ చేనేత వస్త్రాలు చిహ్మ‌మ‌ని, ఆప్కో, కో ఆప్టెక్స్ షోరూమ్‌ల‌లో ఇరు రాష్ట్రాల చేనేత వ‌స్త్రాల‌ను విక్ర‌యించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తమిళనాడు హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖ మంత్రి ఆర్.గాంధీ అన్నారు. విజయవాడ ఏలూరు రోడ్డులో ఆధునికీకరించిన కో -ఆప్టెక్స్ షోరూంను శుక్రవారం తమిళనాడు చేనేత జౌళి శాఖ మంత్రి ఆర్.గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో చేనేత వస్త్రాలకు …

Read More »