Breaking News

Daily Archives: February 21, 2025

రాజమహేంద్రవరం రూరల్ ఏం ఎస్ ఎల్ పాయింట్ ఆకస్మిక తనిఖీ

-బఫర్ గోడౌన్ నుంచి వచ్చే స్టాక్ నిర్ధారణ చేసుకోవాలి -ఆర్డీవో కృష్ణ నాయక్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎం ఎస్ ఎల్ పాయింట్స్ నుంచి బియ్యం ప్రజా పంపిణీ కోసం సరఫరా చేస్తున్న దృష్ట్యా తూకం ఖచ్చితంగా ఉండేలా సరి చూసుకోవాలని రెవిన్యూ డివిజన్ అధికారి ఆర్ కృష్ణ నాయక్ స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం రూరల్ పరిధిలోని పౌర సరఫరాల ఎం ఎస్ ఎల్ పాయింట్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో కృష్ణ నాయక్ మాట్లాడుతూ, ఎం ఎస్ …

Read More »

రాజమండ్రి- విజయవాడ- శ్రీశైలం మూడు రోజుల (1D/2N) టూర్ ప్యాకేజీ

-రూట్ మ్యాప్: రాజమండ్రి విజయవాడ శ్రీశైలం తిరిగి రాజమండ్రి. -సందర్శించే పుణ్యక్షేత్రాలు: -భ్రమరాంబిక దేవి ఆలయం (శక్తి పీఠం) శ్రీశైలం. -శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం (జ్యోతిర్లింగం), శ్రీశైలం. -శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయం -శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం -ప్యాకేజీ ధర పెద్దలకు రాజమండ్రి నుంచి.. రు. 4360/-లు. పిల్లలు రు. 3490/- విజయవాడ నుంచి రు. 3490/-లు. పిల్లలు రు. 2550/- -పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు సిహెచ్ పవన్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

రోజు వారి సర్వే బృందాలకు నిర్దేశించిన ప్రకారం రీ సర్వే ప్రక్రియ చేపట్టాలి…

గోకవరం,  నేటి పత్రిక ప్రజావార్త : రోజు వారి సర్వే బృందాలకు నిర్దేశించిన ప్రకారం రీ సర్వే ప్రక్రియ చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. శుక్రవారం గోకవరం మండలం మల్లవరం గ్రామంలో రీ సర్వే పనుల గ్రౌండ్ ట్రూథింగ్ పనుల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, సగటున సర్వే బృందాలు రోజుకి 15 ఎకరాల్లో సర్వే నిర్వహించాల్సి ఉందన్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 139 బృందాలను నియమించామన్నారు. అయితే …

Read More »

మామిడి పంట బహిరంగ వేలము

-వేలము తేది. 27.02.2025 -ఉదయం గం. 11.00లకు -ప్రదేశము: సెంట్రల్ జైలు, రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా సెంట్రలైజైలు, రాజమహేంద్రవరం నకు సంబందించిన పాక్షిక ఆరుబయలు కారాగార ప్రాంగణములో సూమరు 10 ఎకరాల విస్థీరణంలో బంగినపల్లి, కొత్తపల్లి కొబ్బరి, పెద్దరసాలు, చిన్నరసాలు, చెరుకురసాలు, సువర్ణరేఖ, మల్లికలు మరియు దేశవాళి రకాలైన మామిడి చెట్ల పంటను శ్రీయుత జైళ్ళ శాఖాధిపతి మరియు సంస్కరణల సేవల సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశముల మేరకు ది. 27.02.2025న ఉదయం గం. 11.00లకు …

Read More »

రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి.

-బ్లాక్ స్పాట్లలో లైటింగ్, సైన్ బోర్డ్, బ్లింకర్స్ ఏర్పాటుకు చర్యలు -ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ కోసం హెల్మెట్, సీట్ బెల్ట్ ఉపయోగించి ప్రయాణం చేయాలి -జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని , వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అవగాహన తో పాటు నియమాలు పాటించే చొరవ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్నరాముడు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో …

Read More »

గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలి

-రామకృష్ణ మిషన్ కేంద్రం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయంతో పౌష్టికా హార కిట్స్ పంపిణీ -స్వామి రఘవీరానందజీ మహరాజ్ -ప్రాజెక్టు డైరెక్టర్, ఐసిడిఎస్ కే కె.విజయ కుమారి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు పౌష్టికా హారం తప్పనిసరిగా తీసు కోవాలని ప్రాజెక్టు డైరెక్టర్, ఐసిడిఎస్ కే కె.విజయ కుమారి అన్నారు. శుక్రవారం శంభు నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ లో స్వామి రఘవీరా నందజీ మహరాజ్, డి.ఎమ్. హెచ్.ఓ. కె. …

Read More »

శివరాత్రి సందర్భంగా టూరిజం ప్యాకెజ్

-రాజమండ్రి- విజయవాడ- శ్రీశైలం మూడు రోజుల (మూడు రోజులు/ రెండు రాత్రులు) టూర్ ప్యాకేజీ: -ఫిబ్రవరి 25 న బయలుదేరి 27 కు తిరిగిరాక -మూడు రోజుల పాటు వివిధ పుణ్యక్షేత్ర సందర్శన కోసం ఏర్పాట్లు చేసాం -పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు సిహెచ్ పవన్ కుమార్ -ప్యాకేజీ ధర పెద్దలకు రాజమండ్రి నుంచి.. రు. 4360/-లు. పిల్లలు రు. 3490/- విజయవాడ నుంచి రు. 3490/-లు. పిల్లలు రు. 2550/- రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యాటక శాఖ ఆధ్వర్యంలో   …

Read More »

మహాశివరాత్రి ఉత్సవ వేడుకల నిర్వహణ పై సమీక్ష

-అధికారులు  సమన్వయంతో  పనిచేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలి. -ప్రతి ఘాట్ లో అవసరమైన బొట్స్ తో పాటు గజతగాళ్ళను , భద్రత ను ఏర్పాటు చెయ్యాలి. -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భక్తులకు అత్యంత భక్తి ప్రాధాన్యమైన మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాల ఏర్పాట్లను పటిష్టవంతంగా నిర్వహించి , సమన్వయం చేసుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ క్యాంపు …

Read More »

పోలింగ్ కేంద్రాల్లో కేటాయించిన విధులు బాధ్యతగా నిర్వహించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఎన్నికలల్లో ప్రిసైడింగ్ అధికారుల సూచనల మేరకు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ కేంద్రాల్లో కేటాయించిన విధులు బాధ్యతగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ హాల్లో ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి అసిస్టెంట్ ప్రిసైడిండ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా …

Read More »

ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులను సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా ఉంటూ బాధ్యత పర్యవేక్షణ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా కొనసాగించేందుకు ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులను సమన్వయం చేసుకుంటూ అవసరమైన సహకారం అందిస్తూ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ బాధ్యత పర్యవేక్షణ చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మైక్రో అభ్జర్వర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ హాల్లో ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలకు నియమించిన మైక్రో అభ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణ …

Read More »