Breaking News

Monthly Archives: February 2025

నిష్ప‌క్ష‌పాత ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు స‌హ‌క‌రించాలి

-ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ సమావేశం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మ‌డి కృష్ణా-గుంటూరు జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌లను నిష్ప‌క్ష‌పాతంగా, స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించేందుకు రాజ‌కీయ పార్టీలు స‌హ‌క‌రించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ కోరారు. శ‌నివారం సాయంత్రం క‌లెక్ట‌రేట్‌లోని తన ఛాంబర్ లో ఆయన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ నిర్వహణపై వివిధ రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. జిల్లాలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు చేస్తున్న ఏర్పాట్ల‌ను వివ‌రించారు. ఈ నెల ఫిబ్రవరి 3న …

Read More »

బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనే లేకపోవడం విచారకరం… : సిపిఐ కె.రామకృష్ణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో చేసిన బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనే లేకపోవడం విచారకరం. యధాతధంగా ఈ బడ్జెట్ లో కూడా ఏపీకి మొండిచేయి దక్కింది. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి నిధులు, అమరావతి రాజధాని నిర్మాణం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, కేంద్రీయ విద్యాసంస్థలకు నిధులు వంటి వాటిపై కనీసం నోరు మెదపలేదు. త్వరలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా బీహార్ కు మాత్రం మకాస్ బోర్డ్, ఫుడ్ ప్రాసెసింగ్ …

Read More »

బడ్జెట్‌ రైతాంగాన్ని పూర్తిగా నిరాశపర్చింది…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రైతాంగాన్ని పూర్తిగా నిరాశపర్చిందని ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘ రాష్ట్ర అధ్యక్షులు జి. ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్‌లు అన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా రైతాంగం దేశవ్యాప్తంగా చట్టబద్ద యం.యస్‌.పి. కావాలని ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం మోడీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేకతను మరోసారి చాటి చెప్పింది. 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ స్వామినాధన్‌ కమీషన్‌ సిఫార్సులు అమలు చేస్తామని రైతాంగానికి మద్దతు ధరలు కల్పిస్తామని …

Read More »