-ప్రతి మహిళా పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరాలి. -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆదాయ సృష్టి ఆర్థిక స్వాలంబనతో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగటంతో పాటు పదిమందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. గొల్లపూడిలోని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో గురువారం నిర్వహించిన స్వయం సహాయక బృందాల జిల్లా సమాఖ్య సమావేశానికి జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా …
Read More »Monthly Archives: February 2025
ఈ నెల 10న జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం
– సమష్టి కృషితో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి – నులిపురుగులతో రక్తహీనత, పోషకాల లోపం ఏర్పడుతుంది – చిన్నారులు, కిశోర బాలల్లో మానసిక వికాసంపైనా తీవ్ర ప్రభావం చూపుతాయి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 10వ తేదీన అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, వివిధ శాఖల అధికారులు సమష్టి కృషితో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. గురువారం …
Read More »హెల్త్ ఎడ్యుకేషన్ డైరీ మరియు క్యాలెండరు ఆవిష్కరించిన జోన్ 2 రీజనల్ డైరెక్టర్ పద్మ శశిధర్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు అవగాహన కల్పించి వ్యాధులను అరికట్టడంలో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాలలో ఆరోగ్య విద్య ఎంతో అవసరమని రీజినల్ డైరెక్టర్ పద్మ శశిధర్ అన్నారు.. గురువారం స్థానిక జిల్లా జోన్ – 2 ప్రాంతీయ సంచాలకులు వారి కార్యాలయంలో జోన్ 2 రీజినల్ డైరెక్టర్ పద్మ శశిధర్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ మరియు క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో ఆరోగ్య విద్య …
Read More »ఏం ఎస్ ఎమ్ ఈ సర్వే కి సహకారం అందచేయాలి
-పేదరిక నిర్మూలన దిశగా పి-4 సర్వే చెయ్యాలి -జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పేదరిక నిర్మూలన, విజన్ 2047 అంశాల నేపథ్యంలో మార్గదర్శకాలు అనుసరించి సర్వే నిర్వహించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం విజయవాడ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పీ 4 సర్వే ప్రక్రియ, మార్గదర్శకాలు, కలెక్టర్ల ఆధ్వర్యంలో చేపట్టవలసిన చర్యలపై దిశా నిర్దేశం చెయ్యడం జరిగింది. స్థానిక కలెక్టరేట్ దృశ్య మాధ్యమం సమావేశ …
Read More »గ్యాస్ ఏజెన్సీ డీలర్ల సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పేద కుటుంబాలకు సంవత్సరానికి మూడు (3) గ్యాస్ సిలిండర్ లు ఉచితంగా పంపిణి చేయడము జరుగుతున్నదని, ఈ విషయంలో ఏజెన్సీ , వారి ప్రతినిధులు అనధికార వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు నేపథ్యంలో అటువంటి ఘటనలను ఉపేక్షించడం జరగదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం డి ఎస్ వో కార్యాలయంలో గ్యాస్ ఏజెన్సీ డీలర్ల సమావేశంలో ముఖ్య అతిథిగా జెసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసి చిన్న రాముడు మాట్లాడుతూ, …
Read More »పట్టభధ్రుల నియోజకవర్గానికి సంబంధించి శని, ఆదివారం శెలవు దినాల్లో నామినేషన్లు స్వీకరించబడవు
ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గంనకు సంబంధించి ఎన్నికల కమీషన్ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ది.03.02.2025 నుండి ది.10.02.2025 (సెలవు దినాలు మినహాయించి) నామినేషన్లు స్వీకరించబడును. నేగోషియబుల్ ఇనస్ట్రమెంట్ యాక్ట్ (negotiable Instrument Act, 1881 (by the Finance Ministry) ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం వారు ఇచ్చిన ఉత్తర్వులు నెం.4/ECI/1-ET/FUNC/JUD/SDR/VOL.1/2016, తేది.29.12.2016 అనుసరించి, ది.08.02.2025 (రెండవ శనివారం) మరియు ది.09.02.2025 (ఆదివారం) తేదిలలో తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గంనకు సంబంధించి నామినేషన్లు …
Read More »ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగు నిర్మూలన కార్యక్రమాన్ని పటిష్టవంతంగా అమలు చెయ్యాలి
-జాతీయ అందత్వ నివారణ కార్యక్రమం క్రింద విద్యార్థులను ఉచిత కళ్ళజోళ్ల పంపిణీను కార్యక్రమాన్ని ప్రారంభిచాం. -నులిపురుగుల నివారణ గోడ పత్రికను ఆవిష్కరించిన.. -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యవంతమైన పిల్లల జీవన విధానంలో భాగంగా నులిపురుగు నిర్మూలన కార్యక్రమాన్ని పటిష్టవంతంగా అమలు చేయ్యాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. గురువారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశం మందిరంలో రాష్ట్రీయ బల స్వస్త్య కార్య క్రమంలో భాగంగా నులిపురుగుల నివారణ గోడ పత్రికను ఆవిష్కరించారు. …
Read More »ప్రతి గ్రామంలో ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలి
-ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్ లేకుండా హేతుబద్ధతతో కూడిన విధానంలో ప్రతి గ్రామంలో మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం కొవ్వూరు డివిజన్, మధ్యాహ్నం రాజమండ్రి విద్యా శాఖ సమీక్షలో భాగంగా మండల పాఠశాల విద్యా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, మండల అభివృద్ధి అధికారులు తదితరులు హాజరయ్యారు. …
Read More »తూర్పు, పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలి…
-ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలి. -డిఆర్ఓ , సహాయ ఎన్నికల అధికారి టి. సీతారామమూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 27 వ తేదీన నిర్వహించనున్న తూర్పు, పశ్చిమ గోదావరి ద్వై వార్షిక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు నోడల్ అధికారులు ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలు మేరకు పనిచేయాలని డిఆర్ఓ , సహాయ ఎన్నికల అధికారి టి. సీతారామమూర్తి, సూచించారు. గురువారం స్థానిక జిల్లా కలెక్టర్ …
Read More »వెట్టిచాకిరి కార్మిక వ్యవస్థ నిర్మూలన పై అవగాహన కార్యక్రమం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో మానవ రవాణా మరియు వెట్టిచాకిరి కార్మిక వ్యవస్థ నిర్మూలన పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డి ఎల్ ఎస్ ఏ, కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. హైకోర్టు ఆదేశముల మేరకు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయాధికారి గంధం సునీత అన్నారు. కరోనా సమయంలో చనిపోయిన తల్లిదండ్రుల పిల్లలకు చెక్కు రూపంలో నష్టపరిహారం అందజేయడం జరిగిందన్నారు. కరోనా సమయంలో చనిపోయిన వారి నష్టపరిహార …
Read More »
Prajavartha Online Telugu News