-ట్రేసబిలిటీ మరియు సర్టిఫికేషన్ విధానాన్ని పటిష్టంగా అమలు పర్చాలి -వ్యవసాయ శాఖ ఎక్స్అఫిషియే స్పెషల్ సిఎస్ ను ఆదేశించిన ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించే నకిలీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, వాటి ట్రేసబిలిటీ మరియు సర్టిఫికేషన్ విధానాన్ని పటిష్టంగా అమలు పర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రులు మరియు కార్యదర్శుల సదస్సులో భాగంగా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఈ ఆర్థిక …
Read More »Monthly Archives: February 2025
అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు
-మంత్రులు, అధికారులు అందరూ దృష్టి పెట్టాలి -అపరిష్కృత అర్జీలు లేకుండా చూసుకోండి -అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం -మూడు జిల్లాల నుంచే అత్యధిక ఫిర్యాదులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి అందిన అర్జీలు, ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించరాదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన మంత్రులు, కార్యదర్శుల సదస్సులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ ఎస్)పై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై ఆయన మాట్లాడుతూ అర్జీలు ఏవీ కూడా …
Read More »iGOT కర్మయోగి సమీక్షా వివరాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాభివృద్ధికి ఐగోట్ కర్మయోగి పోర్టల్ స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా నైపుణ్యాభివృద్ధికి, మానవ వనరుల అభివృద్ధికి ఇది ఒక వ్యూహాత్మక సాధనంగా ఉపయోగపడుతుంది. ఇటీవల, కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (CBC) మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా ఐగోట్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ సొసైటీ మరియు కెపాసిటీ బిల్డింగ్ పాలసీ …
Read More »జిఎస్డిపి సమీక్షా వివరాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విభజన అనంతరం 2014-15 నుండి 2018-19 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తలసరి ఆదాయంలో సమానంగా పోటీ పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ 13.21% వృద్ధిని నమోదు చేయగా, తెలంగాణ 13.37% వృద్ధిని సాధించింది, కేవలం స్వల్ప తేడా మాత్రమే ఉండేది. జాతీయ సగటు 9.75%తో పోలిస్తే రెండు రాష్ట్రాలు మెరుగైన స్థానంలో ఉన్నాయి. అయితే, 2019-20 నుండి 2023-24 మధ్య రెండు రాష్ట్రాల మధ్య భారీ తేడా వచ్చింది. జాతీయ సగటు 8.16%కి తగ్గినా, తెలంగాణ కొంతవరకు నిలబడింది, …
Read More »ఇన్ని సవాళ్లెదుర్కోవడం ఇదే మొదటిసారి
-గత ప్రభుత్వం వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది -కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను దారిమళ్లించారు -2047 నాటికి 15 శాతం వృద్ధిరేటు సాధించాలి…ఆ లక్ష్యంగా పని చేయాలి -తెలుగుజాతిని నెంబర్-1 కావాలన్నది నాతో పాటు డిప్యూటీ సీఎం పవన్, ఎన్డీయే ఆలోచన -ఫైళ్ల క్లియరెన్స్ స్థానాలు వ్యక్తులను ఎత్తి చూపడానికి కాదు…మరింత సమర్ధవంతంగా పని చేసేందుకు -మాటలు చెప్పి ప్రజలను ఏమార్చే పాలకులు కనుమరుగు -మంత్రులు, అధికారులుగా ప్రజలకు మేలు చేసే మంచి అవకాశం…లక్ష్య సాధనకు చిత్తశుద్ధితో పని చేద్దాం. -మంత్రులు, కార్యదర్శులతో ఉన్నతస్థాయి సమీక్షలో …
Read More »వాట్సాప్లోనే అన్ని ధృవపత్రాలిస్తాం
-క్యూఆర్ కోడ్ సహిత డిజిటల్ రేషన్ కార్డులివ్వబోతున్నాం -శాఖలన్నీ డేటా లేక్తో అనుసంధానం కావాలి -ఐటీ, ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులకు కావాల్సిన అన్ని రకాల ధృవపత్రాలు పొందేలా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రజలకు సీమ్లెస్ సర్వీసులు అందజేయాలన్నదే తమ ఆశయమన్నారు. మంత్రులు, కార్యదర్శుల సదస్సులో భాగంగా ఆయన వాట్సాప్ గవర్నెన్స్ గురించి మాట్లాడారు. వాట్సాప్ గవర్నెన్స్ అనేది …
Read More »అటవీ మార్గం గుండా శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించవద్దు
-అటవీ శాఖ స్పెషల్ సిఎస్ ను ఆదేశించిన ముఖ్యమంత్రి అమరావతి,అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అటవీ మార్గం గుండా శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించవద్ద ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతు కూడా అటవీ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రులు మరియు కార్యదర్శుల సదస్సులో భాగంగా అటవీ శాఖ ఈ ఆర్థిక సంవత్సరం జనవరి మాసంతానికి సాధించిన ప్రగతి …
Read More »అన్ని సేవలూ వాట్సాప్లోనే కల్పించండి
-ఆ దిశగా చర్యలు తీసుకోండి -రాబోయే రోజుల్లో పనుల కోసం ప్రజలు కార్యాలయాలకు రావాల్సిన అవసరముండదు -అన్ని సేవలూ వాట్సాప్లోనే కల్పిస్తాం -యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా చూడండి -ప్రభుత్వ శాఖలు తమ సర్వర్ కెపాజిటీ పెంచుకోవాలి -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన -వారం రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 2.64 లక్షల లావాదేవీలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే రోజుల్లో ప్రజలెవ్వరూ కూడా ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా, ప్రభుత్వ సేవలన్నీ కూడా వాట్సాప్లోనే అందుబాటులో ఉండేలా చూడాలని …
Read More »గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం…1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశ్యం లేదు
-సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని మేము బలంగా నమ్ముతున్నాము. అందుకే వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మేము నిరంతరం పనిచేస్తున్నాం. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందించాము. అరకు కాఫీతో సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నాము. ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నెం.3ని తేవడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకు మాత్రమే దక్కేలా …
Read More »ఫైళ్ల క్లియరెన్సులో వేగం పెరగాలి
-ఆర్థికేత ఫైళ్లు పెండింగ్లో ఉండకూడదు -అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఆఫీసులో ఫైళ్ల క్లియరెన్సు ప్రక్రియ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన మంత్రులు, కార్యదర్శుల సదస్సులో భాగంగా వివిధ శాఖల్లో ఈ-ఆఫీసు ఫైళ్ల క్లియరెన్సు జరుగుతున్న క్రమం గురించి ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీసులో ఫైళ్లు క్లియరెన్సులో వేగం పెరగాలన్నారు. ఫైళ్లు …
Read More »
Prajavartha Online Telugu News