Breaking News

Monthly Archives: February 2025

అధిక లోడు ఉన్నా , భద్రత ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు

-ఇసుక రవాణా చేసే వాహనాల మోటార్ వాహన చట్టం కింద కేసులు నమోదు చేస్తాం. -ఇసుక రవాణా సమయం వాహనం పై భాగం కవర్ తో కప్పాలి. -జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో దిశా నిర్దేశం -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అధిక లోడు తో ఇసుక రవాణా చేస్తున్న, భద్రత ప్రమాణాలు పాటించని ఇసుక రవాణా చేసే వాహనాలపై మోటార్ వాహన చట్టం కింద కేసులు నమోదు చెయ్యడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి …

Read More »

ప్రత్యేక మహిళా కారాగారాన్ని సందర్శన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్.శ్రీ లక్ష్మి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్నిమరియు ప్రత్యేక మహిళా కారాగారాన్ని సందర్శించారు. అక్కడ ఖైదీలకి అందచేస్తున్న ఆహార ప్రమాణాలు మరియు ఇతర సదుపాయాలను స్వయంగా పరిశీలించారు. కారాగారంలోని ఖైదీలతో మాట్లాడారు. వారి తరపున ఉచితంగా వాదించేందుకు న్యాయవాదులు కావాలన్నా, బెయిల్ పిటీషన్లు, పై కోర్టుల్లో అప్పీలు వెయ్యాలన్నా, మరే ఇతర న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ …

Read More »

బొమ్మూరు వైటీసీలో డిఆర్డిఏ కార్యాలయాన్ని ప్రారంభించిన కలెక్టర్..

-కీలక కార్యాలయాలు ఒకే చోట ఉండడం శుభ పరిణామం -జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో చేరవేయడంలోజిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం బొమ్మూరు వై.టి.సి. కాంపౌండ్ లో వున్న భవనంలో డి.ఆర్.డి.ఎ (జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ) కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి ఎన్వివిఎస్ మూర్తి, జిల్లా సమాఖ్య అధ్యక్షులు కే. సుజాత, …

Read More »

రహదారి భద్రత మాసోత్సవాలు ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంతి

-ఆర్ట్స్ కళాశాల, ఐ ఎస్ టీ, ఇంటర్, ఉన్నత పాఠశాలలకు చెందిన 63 విద్యార్థులకి బహుమతి ప్రధానం -భద్రత, నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత -ద్విచక్ర వాహన చోధకులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి. -వేగం కన్నా ప్రాణం మిన్న.. -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భద్రత ప్రమాణాలు పాటించడం లో భాగంగా రోడ్డు ప్రమాదాలు, రహదారి నియమ నిబంధనలు పై నిరంతరం చర్చ జరగాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపు ఇచ్చారు. సోమవారం స్థానిక …

Read More »

ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు ఎంసిఎంసి ఆమోదం తప్పనిసరి..

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల నేపద్యంలో ఎలక్ట్రానికి మీడియాలో రాజకీయ ప్రకటనలకు తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ మోనటరింగ్ కమిటీ(ఎంసిఎంసి) నుంచి ముందస్తు ఆమెదం పొందవలసివుంటుంది. పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపద్యంలో ప్రసారం చేసే ప్రకటనలకు జిల్లాఎంసిఎంసి కమిటీ ఆమోదం తెలపాల్సివుంటుంది. పెయిడ్ న్యూస్ రాజకీయ ప్రకటనలను పరిశీలించేందుకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ వారు ఎంసిఎంసి కమిటీని నియమించడం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయదలచిన తేదీకి కనీసం మూడు …

Read More »

దారిత‌ప్పుతున్న డాక్ట‌ర్ల‌పై క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఆరోగ్య శాఖా మంత్రి ఆదేశం

-అక్ర‌మాలు, క్ర‌మ‌శిక్ష‌ణా రాహిత్యం ఫిర్యాదుపై కెజిహెచ్ డాక్ట‌ర్ బ‌దిలీ -స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశించిన మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వాసుప‌త్రుల సేవ‌ల్ని మెరుగుప‌ర్చే ప్ర‌య‌త్నాల్లో భాగంగా విధులు స‌రిగా నిర్వ‌ర్తించ‌కుండా అక్ర‌మాలు, క్ర‌మ‌శిక్ష‌ణా రాహిత్యానికి పాల్ప‌డుతున్న‌డాక్టర్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైద్య‌,ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆదేశించారు. 2019-24 కాలంలో అప్ప‌టి ప్ర‌భుత్వ అల‌స‌త్వం వ‌ల్ల ప్ర‌భుత్వ వైద్యుల్లో నెల‌కొన్న నిర్ల‌క్ష్యం, బాధ్య‌తారాహిత్యం మ‌రియు స‌ర్వీసు నిబంధ‌న‌ల్ని ఉల్లంఘించే వైఖ‌రిపై మంత్రి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. దారిత‌ప్పి …

Read More »

ఉన్నత స్తాయి అధికారుల కమిటీ ఏర్పాటు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణ పనుల నిలిపివేత ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ తదుపరి నిర్మాణ పనులు చేయడం, నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక అధికారుల పర్యవేక్షణ లోపం తదితర అంశాల పై నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు ఆధ్వర్యంలో ఉన్నత స్తాయి అధికారుల కమిటీ ఏర్పాటు చేశామని, సదరు అపార్ట్మెంట్ కు పూర్తి స్తాయి అధికారిక అనుమతులు లేవని, కమిటీ నివేదిక మేరకు తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగర …

Read More »

శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత

-టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడితో హోంమంత్రి సమావేశం -ఉపమాక ఆలయ అభివృద్ధికి సహకరించాలి: హోంమంత్రి అనిత -చారిత్రాత్మక ఆలయాన్ని సందర్శించాలని టీటీడీ ఛైర్మన్ కు ఆహ్వానం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. సోమవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు హోంమంత్రికి స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం చేసి.. ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 238 అర్జీలు

-ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్ )కు వచ్చు అర్జీలను నాణ్యతతో పరిష్కారం : స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవేంద్ర రెడ్డి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో (పి జి ఆర్ ఎస్ ) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవేంద్ర రెడ్డి తెలిపారు.  సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) లో స్పెషల్ …

Read More »

అంతర్జాతీయ దేవాలయాల కార్యక్రమంలో పాల్గొనుటకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ దేవాలయాల కార్యక్రమంలో పాల్గొనుటకు సోమవారం మధ్యాహ్నం 3.53 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కి సాదర స్వాగతం లభించింది. రెవెన్యూ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్, టిటిడి ఈ ఓ శ్యామలరావు, అడిషనల్ ఈ ఓ వెంకయ్య చౌదరి, డీఐజీషిమోషిబాజ్పాయ్, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద్ రావు, జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్థన్ …

Read More »