-పట్టభద్రుల సమావేశంలో ఎన్డీయే కూటమి నేతలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి తరపున బరిలోకి దిగిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం కోసం పశ్చిమ నియోజకవర్గ ఎన్డీయే కూటమి నేతలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. యంపి కేశినేని శివనాద్ (చిన్ని) పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ఆదేశాల మేరకు కూటమి నేతలు ఎన్నికల్లో గెలుపు కోసం ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఆలపాటి విజయాన్ని కాంక్షిస్తూ టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ …
Read More »Monthly Archives: February 2025
కూటమి అభ్యర్థుల విజయమే జనసేన లక్ష్యం
-గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు కోసం ప్రణాళికబద్ధంగా పని చేద్దాం -ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల జనసేన శ్రేణుల ఆత్మీయ సమావేశంలో పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయానికి ప్రణాళికబద్ధంగా పని చేసి, ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలుపించుకుందామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ …
Read More »స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ విధానం పై సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పర్యాటక రంగం అభివృద్ధి కోసం అతిధి గృహాల్లో సురక్షితమైన పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపర్చేందుకు ప్రవేశ పెట్టిన స్వచ్చత గ్రీన్ లీఫ్ రేటింగ్ విధానంను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం సక్రమంగా అమలు జరిగేలా పటిష్ట ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ విధానం (ఎస్ జీ ఎల్ ఆర్ ఎస్) జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో జిల్లా …
Read More »5 సంస్థలు…2 వేల కోట్ల పెట్టుబడులు
-రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత -త్వరలోనే ఆయా సంస్థలతో ఒప్పందాలు -ఆ పరిశ్రమల స్థాపనతో 15 వేల మందికి ఉద్యోగావకాశాలు -మరిన్ని సంస్థలతో ఫలప్రదంగా ముగిసిన చర్చలు -చంద్రబాబు బ్రాండ్ తో ఏపీకి పెట్టుబడుదారుల క్యూ -త్వరలో ఆంధ్రలోనూ పెట్టుబడిదారుల సదస్సు : మంత్రి సవిత న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపనకు అయిదు సంస్థలు ముందుకొచ్చాయని, చేనేత రంగంలో రూ.2 వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని రాష్ట్ర …
Read More »జిబిఎస్ పై ఆందోళన చెందాల్సిన పనిలేదు
-ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగిన వైద్య సేవలు, ఔషదాలు అందుబాటులో ఉన్నాయి -ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటూ వ్యాధి నియంత్రణకు తగు చర్యలు చేపట్టింది -రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుల్లియన్ బారీ సిండ్రోమ్ (జి.బి.ఎస్.) విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, అన్ని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల (జి.జి.హెచ్.) లో తగిన వైద్య సేవలు, ఔషదాలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య, మరియు వైద్య విద్య శాఖ మంత్రి …
Read More »కాకినాడలో తమ నూతన శాఖను ప్రారంభించిన ఐసిఐసిఐ బ్యాంక్ఇందులో 24 x 7 అందుబాటులో ఉండే ఎటిఎం ఉంది
కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐసిఐసిఐ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలోని వెంకట్ నగర్లో తమ నూతన శాఖను ఏర్పాటు చేసింది. నగరంలో బ్యాంకు యొక్క నాల్గవ శాఖ అయిన ఈ శాఖలో ఎటిఎం సౌకర్యం కూడా ఉంది. కాకినాడ కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ సగిలి షాన్ మోహన్, ఐ.ఎ.ఎస్.ఈ శాఖను ప్రారంభించారు.ఈ శాఖ పొదుపుమరియు కరెంట్ ఖాతాలు, స్థిర మరియు పునరావృత డిపాజిట్లు మరియు వ్యాపార రుణం, గృహ రుణం, వ్యక్తిగత రుణం, ఆటో రుణం మరియు విద్యా రుణం వంటి రుణాలతో …
Read More »తిరునాళ్ళు సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామం వద్ద క్వారీ లోని శ్రీ బాల కోటేశ్వర స్వామి తిరునాళ్ళు సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు , క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో చేపట్టాలని తెనాలి సబ్ కలెక్టర్ వి. సంజనా సింహా అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం వడ్లమూడి లోని శ్రీ బాల కోటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఫిబ్రవరి 26 వ తేదీన జరిగే మహా శివరాత్రి పండుగ సందర్బంగా జరిగే క్వారీ తిరునాళ్ళ …
Read More »అధికారులు, మైక్రో అభ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా కొనసాగేలా ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు ప్రకారం పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్ అధికారులు, మెక్రో అబ్జర్వర్లు సమన్వయంతో వ్యవహరిస్తూ బాధ్యతగా విధులు నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ హాల్లో ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ప్రిసైడిండ్ అధికారులు, మైక్రో …
Read More »పదవ తరగతి పరీక్షలు అధికారులు సమన్వయంతో పటిష్ట ప్రణాళిక ప్రకారం చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పదవ తరగతి పరీక్షలు విద్యార్ధులకు ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతవరణంలో, సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో పటిష్ట ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని వీడీయో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై జిల్లా అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు మార్చి …
Read More »రీసర్వే పై తనిఖీ…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా సంయుక్త కలెక్టరు A భార్గవ్ తేజ, I.A.S., వారు రీసర్వే పైలెట్ ప్రాజెక్ట్ క్రింద జిల్లాలో జరుగుచ్చన్న రీసర్వే గ్రామాలలో రీసర్వే ఏ విదముగా చేయుచున్నారో అని తనిఖీ చేయు నిమిత్తం సోమవారం ఆకస్మికముగా గుంటూరు తూర్పు మండలం, జొన్నలగడ్డ గ్రామము నందు జరుగుచున్న రీ సర్వే కార్యక్రమమును తనిఖీ చేసి యున్నారు. తదుపరి రీ సర్వే బ్లాక్ బౌండరీ సరిహద్దును పరిశీలించి యున్నారు. మరియు గ్రౌండ్ ట్రుతింగ్ కార్యక్రమమునకు హాజరైన రైతులతో మాట్లాడి రైతులు …
Read More »
Prajavartha Online Telugu News