Breaking News

Monthly Archives: February 2025

జీబిఎస్ వ్యాధిపై ఎలాంటి ఆందోళన వద్దు..

-జీబిఎస్ పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.. -రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి. ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : జీబిఎస్ వ్యాధిపట్ల ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి పేర్కొన్నారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అపోహలు తొలగించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర మెడిసిన్స్, ఇంజక్షన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. కార్డియాలజీ, న్యూరాలజీ జనరల్ మెడిసిన్ విభాగాల్లో అత్యవసర మందులు అందుబాటులో ఉంచేలా చర్యలు …

Read More »

గుంటూరు జిల్లా రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి

-క్షతగాత్రులకు మెరుగైన వైద్యసాయం అందించాలని అధికారులకు ఆదేశం -మృతులకు సంతాపం ప్రకటించిన మంత్రి దుర్గేష్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ దురదృష్టవశాత్తు గుంటూరు జిల్లా నారాకోడూరు-బుడంపాడు గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు దుర్మరణం చెందిన ఘటన కలచి వేసిందని జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ విచారం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం ప్రమాద వార్త తెలిసిన వెంటనే జిల్లా అధికారులతో మంత్రి దుర్గేష్ ఫోన్లో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. అనంతరం …

Read More »

భూ రికార్డుల నిర్వహణను సక్రమంగా నిర్వహించండి…

-రెవిన్యూ సమస్యలకు సకాలంలో పరిష్కరించండి… -సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ల నిర్వహణ లో అలసత్వం వద్దు… -జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ -కంకిపాడు మండలం లో కలెక్టర్ సుడిగాలి పర్యటన… మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త భూ రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కంకిపాడు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ భూ రికార్డుల నిర్వహణ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు, రైతుల నుండి వివిధ సమస్యల …

Read More »

నిష్ప‌క్ష‌పాత ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు స‌హ‌క‌రించాలి..

– ఎన్‌టీఆర్ జిల్లాలో 78,063 మంది ప‌ట్ట‌భ‌ద్రుల ఓట‌ర్లు – 11 అనుబంధ పోలింగ్ స్టేష‌న్ల‌తో స‌హా మొత్తం 112 పోలింగ్ స్టేషన్లు – ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ప‌టిష్టంగా అమ‌లుచేస్తున్నాం – ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జాస్వామ్య స్ఫూర్తితో ఉమ్మ‌డి కృష్ణా-గుంటూరు జిల్లాల శాస‌న మండ‌లి ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌లను నిష్ప‌క్ష‌పాతంగా, స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించేందుకు స‌హ‌క‌రించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌ను …

Read More »

బ‌ర్డ్‌ఫ్లూ బ‌ఫ‌ర్ జోన్‌లో నిరంత‌ర అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం

– 35 గ్రామాల ప‌రిధిలో క‌ట్టుదిట్ట‌మైన బ‌యో సెక్యూరిటీ కీల‌కం – 24X7 పాటు ప‌ర్య‌వేక్ష‌ణ, విస్తృత పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిండి – జిల్లా స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : గంప‌ల‌గూడెం మండ‌లంలోని అనుమ‌ల్లంక‌లో కోళ్ల మ‌ర‌ణాల‌కు సంబంధించి బ‌ర్డ్‌ఫ్లూ నిర్ధార‌ణ కావ‌డంతో ప‌ది కిలోమీట‌ర్ల ప‌రిధిలోని 35 గ్రామాల్లో తీసుకున్న ముంద‌స్తు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌ను కొన‌సాగించాల‌ని, స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు, క్షేత్ర‌స్థాయి సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. …

Read More »

ప్రతిష్ఠాత్మక స్కోచ్ గోల్డ్ అవార్డు గెలుచుకున్న ఏపీ సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్

-ఢిల్లీ లో స్కోచ్ గోల్డ్ అవార్డు అందుకున్న సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వి. వెంకట్ రెడ్డి -మొట్టమొదటి సారిగా ప్రతిష్టాత్మక స్కోచ్ గోల్డ్ అవార్డు ను గెలుచుకున్న ఏపీ సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ -ఈ సంవత్సరం అన్ని రాష్ట్రాలను వెనక్కు నెట్టి స్కోచ్ గోల్డ్ అవార్డును సొంతం చేసుకున్న ఏకైక ఏపీ సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ -ఏపీ సైనిక్ వెల్ఫేర్ అధికారులను అభినందించిన కేంద్రీయ సైనిక్ బోర్డ్, రాష్ట్ర హోమ్ మంత్రి శ్రీమతి వంగల పూడి అనిత , హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ …

Read More »

అగ్ని నిరోధకత మరియు భద్రత – అత్యవసరం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : అగ్ని భద్రత మరియు అగ్ని నిరోధకత చాలా ముఖ్యమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో శాఖధిపతులుతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోగల అన్ని ఎస్టేట్, వి యం సి, జోనల్ కార్యాలయాల్లో పటిష్టమైన అగ్ని భద్రత కల్పించాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, 18 …

Read More »

అక్కినేని నాగేశ్వరావు పార్క్ ని అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోండి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : 10వ డివిజన్, పటమటలో నూతనంగా ఏర్పాటుచేసిన అక్కినేని నాగేశ్వరరావు పార్కును త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా పటమట, పంట కాలువ రోడ్, బెంజ్ సర్కిల్, ఈనాడు ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పటమటలలో దాదాపు 50 సెంట్లు విస్తీర్ణంలో నూతనంగా ఏర్పాటు చేసిన …

Read More »

పట్టభద్రులంతా ఈ నెల 27న వారి ఓటు హక్కును వినియోగించుకోవాలి

-వచ్చే 5 ఏళ్లలో నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పట్టభద్రులంతా ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పనిసరిగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని టిడిపి నాయకులకు గద్దె క్రాంతి కుమార్ కోరారు. సోమవారం ఉదయం 4వ డివిజన్ వెటర్నరీ కాలనీ పార్కు, ఎల్.ఐ.సి కాలనీ నెల్సన్ మండేలా పార్కులలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ గద్దె క్రాంతికుమార్ స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరిని కలిసి …

Read More »

రీ సర్వేలో  రైతులకు భూములను ఆధార్ అనుసంధానం చేస్తూ రిజిస్ట్రేషన్ పక్రియను వేగవంతం చేయాలి…

-ఈశ్రమ్, గోకులం షెడ్స్, గృహ నిర్మాణాల, పీజి ఆర్ ఎస్ లక్ష్యలను వేగవంతం చెయ్యాలి -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల ఆధార్‌ను భూమి రికార్డులతో అనుసంధానం చేయడం ద్వారా, భూమి యాజమాన్యం, పంట వివరాలు, ఆర్థిక ప్రయోజనాలను ఏకీకృతం చేయడం జరుగుతుందని, జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. జిల్లాలో చేపట్టి ఆమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పై సోమవారం జిల్లా కలెక్టర్  కార్యాలయ సమావేశం మందిరం లో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, …

Read More »