Breaking News

Monthly Archives: February 2025

గిరిజన ప్రాంతాల్లో మీ డాక్టర్ -మీ ఇంటికి సంచార వైద్యశాల ప్రాజెక్ట్ ఏప్రిల్ లో ప్రారంభం

-ఎ.కె.పరిదా, ఐఎఎస్ (రిటైర్డ్), ఎపి రెడ్ క్రాస్ జనరల్ సెక్రటరీ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (IRCS), AP స్టేట్ బ్రాంచ్ మరియు REC ఫౌండేషన్ సంయుక్తంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు పాడేరు, పల్నాడు, తిరుపతి మరియు నంద్యాల తదితర 7 జిల్లాలలో నివసించే నిరు పేద గిరిజనుల కోసం “మీ డాక్టర్ మీ ఇంటికి” అనే ఒక వినూత్న మొబైల్ మెడికల్ యూనిట్ ను పేద గిరిజనుల కోసం ఏప్రిల్ …

Read More »

“గ్రామీణ భారత మహోత్సవం – ఆంధ్రప్రదేశ్ 2025” కు పోటెత్తిన మహిళలు

-ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ మహిళలతో రద్దీ -ఆదివారంతో ముగియనున్న గ్రామీణ భారత్ మహోత్సవం – ఆంధ్రప్రదేశ్ 2025 -ఇప్పటి వరకు రూ. 35 లక్షల ఆదాయం 10 వేల మంది సందర్శన -మురారీ మోహన్ బెహ్రా, నాబార్డు డీజీఎం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంతో ప్రతిష్టాత్మక్మంగా ప్రారంభమైన “గ్రామీణ భారత మహోత్సవం – ఆంధ్రప్రదేశ్ 2025” ను ఈ నెల 14 న మేరిస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ప్రారంభించడం జరిగిందని నాబార్డు డీజీఎం మురారీ మోహన్ బెహ్రా …

Read More »

రీస‌ర్వే లెక్క‌లు ప‌క్కాగా ఉండాలి…

– ఎలాంటి త‌ప్పిదాల‌కు తావులేకుండా కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగించాలి – ప్ర‌తి ద‌శ‌లోనూ చేయాల్సిన ప‌నుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి – కేత‌నకొండ గ్రామ స‌చివాల‌యాన్ని త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఇబ్ర‌హీంప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స‌మ‌గ్ర రీస‌ర్వే లెక్క‌లు ప‌క్కాగా ఉండాల‌ని.. ఎక్క‌డా ఎలాంటి పొర‌పాట్ల‌కు తావులేకుండా క‌చ్చిత‌త్వంతో స‌ర్వే కార్య‌క‌లాపాలు కొన‌సాగించాల‌ని, ప్ర‌తిద‌శ‌లోనూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ క్షేత్ర‌స్థాయి అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ బుధ‌వారం ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం, కేత‌న‌కొండ గ్రామ స‌చివాల‌యాన్ని ఆక‌స్మికంగా …

Read More »

రైతు ఉత్పత్తిదారుల సంస్థలు వ్యాపార సంస్థలుగా ఎదగాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని రైతు ఉత్పత్తిదారుల సంస్థలు వ్యాపార సంస్థలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆకాంక్షించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక మందిరంలో జిల్లాలో ఉన్న రైతు ఉత్పత్తిదారుల సంస్థలోని సీఈవోలు, బోర్డు డైరెక్టర్లు, సభ్యులకు వ్యవసాయ, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయం, ఉద్యానం, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, సూక్ష్మ సేద్యం, నాబార్డ్, బ్యాంకర్లు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ …

Read More »

శానిటేషన్ ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలన…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల్లో పారిశుధ్య పరిరక్షణకు ప్రజల సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. పెడన మండలం బల్లిపర్రు గ్రామంలో బుధవారం ఉదయం గ్రామంలో జరుగుతున్న శానిటేషన్ ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా శానిటేషన్ సిబ్బందికి అందించాలన్నారు. పొడి తడి చెత్తలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకొని పర్యావరణ పరిరక్షణకు సహకరించాలన్నారు. రహదారులు, డ్రైన్లలో చెత్తను వేయకుండా ప్రత్యేక డస్ట్ బిన్ లలో వేసి పరిశుభ్రతకు ప్రాధాన్యత …

Read More »

పర్యావరణ పరిరక్షణలో స్వచ్ఛంద సేవాసంస్థల పాత్ర ప్రశంసనీయం… : జిల్లా కలెక్టర్

మంగినపూడి బీచ్, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా సముద్ర తీరంలో పరిశుభ్రతను బాధ్యతగా చేపట్టిన దక్షిణ కొరియా కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సేవాసంస్థ ఏఎస్ఈజెడ్ కృషి ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. బుధవారం ఉదయం సంస్థ ప్రతినిధులు వాలంటీర్లతో కలిసి మంగినపూడి బీచ్ తీరంలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. సముద్ర తీరంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను ఏరి శుభ్రం చేశారు. ఈ నేపథ్యంలో సంస్థ ప్రతినిధులు సాయంత్రం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా …

Read More »

మత్స్యకారుల సంక్షేమాభివృద్ధికి కృషి చేయాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద అమలవుతున్న వివిధ రకాల పథకాల రాయితీలను మత్స్యకారులకు అందించి వారి సంక్షేమాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం సాయంత్రం ఆయన మత్స్య శాఖ అధికారులతో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద మత్స్యకారుల అభ్యున్నతికి అమలవుతున్న పలు పథకాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమాభివృద్ధికి …

Read More »

వివిధ విభాగాల్లో గుర్తింపు పొందిన ముంతాజ్ బేగం, అప్పికట్ల దీప్తి, తోట విజయ కుమారిలను అభినందించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ.

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తూ జిల్లాకు మంచి పేరుతో పాటు గుర్తింపు తీసుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డికె బాలాజీ అన్నారు. స్వర్ణాంధ్ర, స్వచ్చాంధ్ర కార్యక్రమం లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుండి అవార్డు అందుకున్న ముంతాజ్ బేగం, రిపబ్లిక్ డే సందర్భంగా డిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలవద్ద వీణవాదంతో ప్రశంసలు పొందిన అప్పికట్ల దీప్తి, రాజస్థాన్ లో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మూడు పతకాలు సాధించిన తోట …

Read More »

ధ్రువపత్రాల జారీపై అవగాహనా కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ధ్రువపత్రాల జారీపై అవగాహనా కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎస్ .శ్రీలక్ష్మి. ధ్రువపత్రాల జారీ పై అవగాహనా కార్యక్రమం.స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో గల కోర్టు హాల్ లో, బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీ ఎల్ ఎస్ ఏ కార్యదర్శి ఎస్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ, సకాలంలో జనన, మరణ, పెళ్లి, ఆదాయ ధ్రువ పత్రాల జారీ పై, మునిసిపల్, సచివాలయ సిబ్బంది నిబద్ధత కలిగి ఉండాలని …

Read More »

ఆయిల్ పామ్ తోటల పెంపకం 63 శాతం లక్ష్య సాధనపై అసంతృప్తి

-ఫిబ్రవరి చివరి నాటికి 80 శాతం వృద్ధి చూపాలి -మార్చి 31 నాటికి ఏజెన్సీస్, హార్టికల్చర్ అధికారులు నూరుశాతం సాధించాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఆయిల్ ఫామ్ తోటల ప్రగతి లక్ష్యలను ఏజెన్సీ ప్రతిపాదించినా మేరకు లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందని, ఆ మేరకు వాటిని మార్చి నాటికి వంద శాతం పూర్తి చెయ్యాలని కలెక్టర్ పి ప్రశాంతి ఏజెన్సీస్ లను, అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ …

Read More »