-టెక్నాలజీ వాడకంతో అద్భుత ఫలితాలు…30 శాతం గ్రోత్ రేట్ సాధ్యమే -ప్రకృతి సేద్యంతో ప్రపంచ వ్యాప్తంగా ఆక్వా ఉత్పత్తులకు డిమాండ్ -సీడ్, ఫీడ్లో జాగ్రత్తలు తీసుకోవాలి…యాంటీ బయాటిక్స్ను పూర్తిగా నియంత్రించాలి -10 లక్షల ఎకరాల్లో ఆక్వాసాగు లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం -కాలుష్యం లేని ఆక్వాదిశగా ఉత్పత్తి దారులు, వ్యాపారులు పనిచేయాలి -జిఎఫ్ఎస్టి నిర్వహించిన ఆక్వా టెక్ 2.0 కాన్క్లేవ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబుబ నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : టెక్నాలజీ వాడకంతో అక్వారంగంలో అద్భుత ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి …
Read More »Monthly Archives: February 2025
విజయవాడలో గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ మొదటి జోనల్ కార్యాలయం
-ఆంధ్రప్రదేశ్ లో తమ కార్యకలాపాలను విస్తరించిన గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ , విజయవాడలో తమ మొదటి జోనల్ కార్యాలయాన్ని ప్రారంభించింది -రాష్ట్రవ్యాప్తంగా 7 కార్యాలయాలను ప్రారంభించి 1500 మంది బీమా ఏజెంట్లతో చేర్చుకోవాలని కంపెనీ యోచిస్తోంది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలో ఇటీవల కాలంలో కార్యకలాపాలను ప్రారంభించిన స్వతంత్ర ఆరోగ్య బీమా సంస్థ , చెన్నై ప్రధాన కార్యాలయం కలిగిన గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్, విజయవాడలో తమ మొదటి జోనల్ కార్యాలయాన్ని ప్రారంభించడంతో ఆంధ్రప్రదేశ్లో తమ కార్యకలాపాల్ని విస్తరించింది. కస్టమర్ సేవను …
Read More »పోలీసులపై అవమానకర బెదిరింపు వ్యాఖ్యలు తగదు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యాంగం రూపొందించిన చట్టాలను పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్భయంగా రాగద్వేషాలకతీతంగా అమలు చేస్తుంటే పోలీసులపై అవమానకర బెదిరింపు వ్యాఖ్యలు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేయడం దారుణమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఖండించింది. విజయవాడలోని గాంధీ నగర్ లో ఉన్న ప్రెస్ క్లబ్లో మంగళవారం సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి బాల సురేష్, స్టేట్ కోఆప్షన్ మెంబర్ అక్కిరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ …
Read More »వేల ఏళ్లుగా సనాతన ధర్మం పరిఢవిల్లుతోంది
-సనాతన ధర్మం భారతీయులందరి ఏకత్వం -దేశంలో సగం జనాభా పుణ్య స్నానాలు ఆచరించడం గొప్ప విషయం -యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మహా కుంభమేళా ఏర్పాట్లు పక్కాగా చేసింది -ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో మంగళవారం సాయంత్రం సతీసమేతంగా పుణ్య స్నానాలు ఆచరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘వేల సంవత్సరాలుగా కుంభమేళా జరుగుతున్నట్లు చరిత్ర చెబుతోంది. నేను గతంలో ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం చదువుతున్నప్పుడు దానిలో కుంభమేళా గురించి వివరిస్తూ ఉన్న వాక్యాలు …
Read More »APERC emphasised expediting the implementation of Energy Efficiency in the AP Power Sector
– Energy efficiency is essential for the optimisation of power purchase costs. -Women’s role is pivotal in spreading the message of Energy conservation. -APERC directs DISCOMS’s focus on APERC’s DSM Regulations 2024. -APERC’s Chairman appreciates the role of BEE & EESL in spearheading energy efficiency and helping get national recognition for Andhra Pradesh. -APERC to review Energy Efficiency programs in …
Read More »రంజాన్ చంద్రుడు సీ.ఎం చంద్రబాబు కు కృతజ్ఞతలు
-ఇమాములు, మౌజన్లకు 6 నెలల గౌరవ వేతనం రూ. 45 కోట్లు విడుదల -రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని మైనార్టీలకు ఇచ్చిన హామీలను ప్రణాళికా బద్ధంగా అమలుకు చర్యలు చేపడుతూ మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 5000 మంది ఇమాములు,5000 మంది మౌజనులకు లబ్ధి చేకూరుస్తూ గత ప్రభుత్వం నిలిపివేసిన గౌరవ …
Read More »మంత్రి కందుల దుర్గేష్ కృషితో ఏపీకి సంబంధించిన పలు పర్యాటక, సాంస్కృతిక ప్రాజెక్టులకు సానుకూలంగా స్పందించిన కేంద్రం
-అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులకు నిధులు కేటాయించినందుకు ఢిల్లీలో స్వయంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ని కలిసి ధన్యవాదాలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ -నూతన ప్రాజెక్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని వస్తే కొత్త ఆర్థిక సంవత్సరంలో మరిన్ని ప్రాజెక్టులకు ఆమోదం తెలిపేందుకు సంసిద్ధంగా ఉన్నామన్న కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ -నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా సెంటర్ ఏపీలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారని తెలిపిన మంత్రి దుర్గేష్ -బుధవారం ఢిల్లీలో జరిగే సౌత్ …
Read More »ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు కుంభమేళాలు దోహదం
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆధ్యాత్మికతకు, సంప్రదాయాలకు కుంభమేళాలు పునాదులని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అభిప్రాయపడ్డారు. మహా కుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదని, కోట్లాదిమంది భారతీయుల సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అని తెలిపారు. మంగళవారం ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద భర్త సి.వెంకటేశ్వరరావు, కుమారుడు జగదీష్ తో కలిసి మంత్రి సవిత పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా గంగానదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. …
Read More »మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశాలు తో కదిలిన అధికార యంత్రాంగం…
-ఈఎస్ఐ ఆసుపత్రిలో అధికారులు నిర్లక్ష్యంపై కఠిన చర్యలు.. -రాజమండ్రి ఈ ఎస్ ఐ హాస్పిటల్ లో 9మంది సస్పెన్షన్ -ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకస్మిక తనిఖీ సందర్భంగా ఈఎస్ఐ ఆసుపత్రిలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ తక్షణమే చర్యలు తీసుకున్నారు. విధులను సక్రమంగా నిర్వహించని కారణంగా ఐదుగురు వైద్యులు, నలుగురు కార్యాలయ సిబ్బందిని …
Read More »కాకినాడకు మరో అర్బన్ పిహెచ్ సిని మంజూరు చేసిన ఆరోగ్య శాఖా మంత్రి
-ఆసుపత్రి భవనాన్ని రూ.2 కోట్లతో నిర్మించిన కాకినాడ సీపోర్టు లిమిటెడ్ కంపెనీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కాకినాడ నగరంలో ప్రజల ప్రాథమిక ఆరోగ్య అవసరాల్ని తీర్చేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ కొత్త పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(యుపిహెచ్ సి)ని మంజూరు చేశారు. ఈ కొత్త ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రానికి అవసరమైన భవనాన్ని అన్ని వసతులతో దాదాపు రూ.2 కోట్ల ఖర్చుతో కాకినాడ సీపోర్టు లిమిటెడ్ కంపెనీ నిర్మించి నగరపాలక సంస్థకు బదిలీ చేసింది. ఈ …
Read More »
Prajavartha Online Telugu News