-ఢిల్లీలో జరుగనున్న సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిబిషన్-2025లో పాల్గొననున్న మంత్రి దుర్గేష్ -రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ఉన్న వనరులు, అవకాశాలు వివరించి పెట్టుబడులు ఆహ్వానించునున్న మంత్రి దుర్గేష్ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పర్యాటక రంగంలో పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ న్యూఢిల్లీ పర్యటనకు వెళ్లారు. బుధవారం ద్వారకా ఢిల్లీలోని యశోభూమిలో జరిగే సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిబిషన్-2025 ప్రారంభోత్సవంలో మంత్రి దుర్గేష్ పాల్గొననున్నారు. …
Read More »Monthly Archives: February 2025
ఈ నెల 19 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు
– డీఈవో యూవీ సుబ్బారావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 19వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు (టీసీసీ-2025) పరీక్షలు జరగనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా డీఈవో యూవీ సుబ్బారావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడ కొత్తపేటలోని ఎస్కేపీవీవీ హైస్కూల్ కేంద్రంలో ఉదయం 10 గం. నుంచి 12.30 గం. వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. డ్రాయింగ్, హ్యాండ్లూమ్ వీవింగ్, …
Read More »నాడీ శోధనతో ఆరోగ్య ఖర్చు తగ్గింపు…. : డా. మాకాల సత్యనారాయణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ అశోక్ నగర్ లోని ఇండియన్ ఓం కేంద్ర కార్యాలయం వద్ద యోగ శక్తి చికిత్స రూపకర్త మరియు యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ ఉచిత నాడీ శోధన కార్యక్రమం నిర్వహించారు. నాడీ శోధనతో ఆరోగ్య ఖర్చు గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. మానవదేహంలోని 12 అవయవాలు పంచభూతాల వలె పని చేస్తాయని వాటిలో హెచ్చుతగ్గులు నాడీ శోధనతో తెలుసుకొని మానవదేహంలోనే ఉన్నా ప్రాణ శక్తి కేంద్రాలను చైతన్య పరచడంతో విరిగినవి, …
Read More »తడి పొడి చెత్తను వేరు వేరుగా సేకరించాలి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నగర పరిధిలోని ప్రతి డివిజన్ లో తడి పొడి చెత్తను తప్పనిసరిగా వేరు వేరుగా సేకరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో ఆయన నగరంలో పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రత్యేక అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. నగరంలో తడి పొడి చెత్త సేకరణ ఏ విధంగా జరుగుతోంది, ఎక్కడ సక్రమంగా, అదేవిధంగా ఎక్కడ నిర్లక్ష్యంగా సాగుతోందని ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగర పారిశుద్ధ్య …
Read More »ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని రైతులు అధిక దిగుబడులు సాధించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని రైతులు అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ఘంటసాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రాంగణంలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం సయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కిసాన్ మేళాకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంకేతిక పరిశోధనలు రైతులకు చేరువ కావాలన్నారు. ముఖ్యంగా …
Read More »ఆలపాటికి రాజాకు అండగా పట్టభద్రులు
-కనకదుర్గనగర్, కరెన్సీ నగర్లలో గద్దె క్రాంతి ఎన్నికల ప్రచారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తాము ఎక్కడికెళ్లి ఎన్నికలు ప్రచారం నిర్వహించిన పట్టభద్రులంతా కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపిస్తామని భరోసా ఇస్తున్నారని, ఆలపాటి రాజా విజయం తథ్యమని మెజారిటీ పెంచేందుకు పట్టభద్రులు ఆలపాటికి అండగా ఉండాలన్నారు. మంగళవారం ఉదయం 3వ డివిజన్ పరిధిలోని కనకదుర్గ నగర్ పార్కు, కరెన్సీ నగర్ పార్కులలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ గద్దె క్రాంతి కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దె …
Read More »ప్రకృతి వ్యవసాయ ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళిక సమర్థవంతంగా నిర్వహించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : PMDS నవధాన్య సాగు ప్రతి రైతుకి చేరువ కావాలని జిల్లా సంయుక్త కలెక్టర్ .భార్గవ తేజ I.A.S ఆధ్వర్యంలో జరిగినటువంటి…ప్రకృతి వ్యవసాయ ఖరీఫ్ ప్రణాళికలో పాల్గొని వ్యవసాయ శాఖ అధికారులు ఉద్యాన శాఖ అధికారులు గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులను ఉద్దేశించి మాట్లాడినారు”నేను కూడా మా గార్డెన్ లో PMDS విత్తనాలు వేస్తా ” జిల్లా సంయుక్త కలెక్టర్ రైతు విజయ లక్మి అనుభవాల తో ఏకీభవించారు. 18.02.2025 రోజున DRC మీటింగ్ హల్ లో నిర్వహించడం …
Read More »వ్యాధి రాకుండా కోళ్ళ ఫారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బార్డ్ ఫ్లూ గురించి జిల్లా కలక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం సంయుక్త సంచాలకులు , పశు సంవర్ధక శాఖ, గుంటూరు వారి కార్యాలయంలో కోళ్ళ ఫారం యజమానులకు సమావేశము నిర్వహించి వ్యాధి రాకుండా కోళ్ళ ఫారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు అనగా వ్యక్తి గత పరిశుబ్రత, షెడ్ లలో నలుమూలల శానిటైజర్ ద్రావణాలను వాడుకొంటూ సిబ్బంది చేతులను పరిశుభ్రంగా ఉంచుకొనవలెనని. ఫారంలలో వాడే నీటి తోట్టెలు ధాన తోట్టెలు ఎప్పటికప్పుడు తప్పనిసరిగా పరిశుబ్రంగా ఉంచుకొనవలెనని. కోళ్ళ విసర్జితలాను ఎప్పటికప్పుడు …
Read More »రీ సర్వే కార్యక్రమమును తనిఖీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా సంయుక్త కలెక్టరు A భార్గవ్ తేజ, I.A.S., వారు రీసర్వే పైలెట్ ప్రాజెక్ట్ క్రింద జిల్లాలో జరుగుచ్చన్న రీసర్వే గ్రామాలలో రీసర్వే ఏ విదముగా చేయుచున్నారో అని తనిఖీ చేయు నిమిత్తం మంగళవారం ఆకస్మికముగా తుళ్ళూరు మండలము, వడ్డమాను గ్రామము నందు జరుగుచున్న రీ సర్వే కార్యక్రమమును తనిఖీ చేసి యున్నారు. తదుపరి రీ సర్వే బ్లాక్ బౌండరీ సరిహద్దును పరిసీలించి గ్రౌండ్ ట్రుతింగ్ కార్యక్రమమునకు హాజరైన రైతులతో మాట్లాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి …
Read More »పారిశుధ్య పనులు, ట్రేడ్ లైసెన్స్ లపై సమీక్షా సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో మార్చి 1వ తేదీ నుండి రోడ్ల మీద వ్యర్ధాలు వేసే కమర్షియల్ సంస్థలకు భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలని, స్వచ్చ గుంటూరుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమవేశ మందిరంలో ప్రజారోగ్య విభాగ అధికారులు, కార్యదర్శులతో పారిశుధ్య పనులు, ట్రేడ్ లైసెన్స్ లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో కమర్షియల్ సంస్థల …
Read More »
Prajavartha Online Telugu News