గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణ పనుల నిలిపివేత ఉత్తర్వులు అమలులో ఉన్నందున తదుపరి ఏవిధమైన పనులు జరగడానికి వీలులేదని, పర్యవేక్షణకు అదనపు కమిషనర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటి ప్రాధమిక నివేదిక ఇచ్చిందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్, కమిటిలోని అధికారులతో కలిసి స్థానిక పట్టాభిపురం మెయిన్ రోడ్ లోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ సెల్లార్లు, గృహ ప్రవేశం జరిగిన ఫ్లోర్, నిర్మాణ ప్రదేశాలు, పరిసరాలను సమగ్రంగా …
Read More »Monthly Archives: February 2025
నోడల్ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వార్డ్ సచివాలయాల వారీగా ప్రభుత్వ ప్రాధాన్యత సర్వేలన్నీ 2 రోజుల్లో పూర్తి అయ్యేలా నోడల్ అధికారులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. మంగళవారం సర్వేల వేగవంతంపై నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో డిప్యూటీ కమిషనర్ పి.శ్రీనివాసరావు, నోడల్ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రాధాన్యత సర్వేలైన మిస్సింగ్ సిటిజన్, జియో కోఆర్డినేట్, నాన్ రెసిడెంట్ ఏపి లను …
Read More »విలీన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పరిధిలోని విలీన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం కమీషనర్ తమ రోజు వారీ పర్యటనలో భాగంగా బుడంపాడు, బొంతపాడులోని పలు ప్రాంతాలలో పర్యటించి పారిశుధ్యం, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, విలీన గ్రామాల్లో రోడ్లు, త్రాగునీటి వసతి, మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టడానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వార్డ్ సచివాలయ …
Read More »ఇన్కంటాక్స్ రిటర్న్స్ పై అవగాహనా కార్యక్రమం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఇన్కంటాక్స్ చెల్లిస్తున్న ప్రతి ఉద్యోగి ఎంత, ఎందుకు చెల్లిస్తున్నది సమగ్రంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఇన్కంటాక్స్ అదనపు కమిషనర్ యన్. సుప్రియ ఐ.ఆర్.యస్ తెలిపారు. మంగళవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ అదనపు కమీషనర్ చల్లా ఓబులేసు తో కలిసి నగర పాలక సంస్థ ఉద్యోగులకు ఇన్కంటాక్స్ రిటర్న్స్ పై ఆ శాఖ అధికారుల ద్వారా అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. …
Read More »కొండమ్మ మృతికి సంతాపం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి రోజు ఉదయమే విధులు నిర్వహించే ప్రజారోగ్య కార్మికులు తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మంగళవారం విధి నిర్వహణలో కారు ప్రమాదంలో మృతి చెందిన కార్మికురాలు జి.కొండమ్మ కుటుంబానికి నగరపాలక సంస్థ తరుపున పూర్తి అండగా ఉంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. మంగళవారం ప్రమాదంలో మృతి చెందిన కొండమ్మ మృతదేహాన్ని కమిషనర్ ఆదేశాల మేరకు సిఎంఓహెచ్ డాక్టర్ పి.జె.అమృతం, ప్రజారోగ్య అధికారులు ప్రభుత్వ వైద్యశాలలో పరిశీలించి, కుటుంబసభ్యులకు సానుభూతిని ప్రకటించారు. ఈ సందర్భంగా …
Read More »కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం చెయ్యాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తన స్థలాన్ని కబ్జా చేశారని రెవెన్యూ. పోలీస్ అధికారులకు తమ సమస్య చెప్పిన పరిష్కారం కాలేదని ఎం లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. 35 సంవత్సరాల క్రితం తన మేనకోడలైన శ్రీలక్ష్మి పేరుతో కొన్న స్థలాన్ని చుట్టుపక్కల వారే కబ్జా చేశారని ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంలో తమకు న్యాయం జరగలేదని కూటమి ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తమ స్థలం కబ్జా అయిందని అధికారుల దృష్టికి తమ సమస్య తీసుకు వెళ్లిన పరిష్కారం …
Read More »గెలుపే లక్ష్యంగా…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు స్లిప్పులను భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో కూటమి నేతలు అందిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎవరికైనా ఓటర్ స్లిప్పు అందకపోయినా జాబితాలో పేరు ఉన్నట్టయితే గుర్తింపు కార్డుతో ఓటు వేయచ్చని కూటమినేతలు సూచించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపే లక్ష్యంగా ఎన్డీయే కూటమి నేతలందరూ సమిష్టిగా కృషి చేస్తున్నామని ఎవరికైనా సందేహాలు ఉంటే నివృత్తి కొరకై భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో సంప్రదించాలని …
Read More »నిర్లక్ష్యంగా మురుగు కాల్వల నిర్మాణం జరగకుండా చర్యలు తీసుకోవాలని వినతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానిపురం 40 వ డివిజన్ పరిధిలోని బాల భాస్కర్ నగర్ లో సైడ్ కాల్వల నిర్మాణ పనులు నిర్లక్ష్యంగా జరుగుతున్నాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీరు ప్రవహించడానికి నిర్మిస్తున్న ఈ సైడ్ డ్రెయిన్ నిర్మాణం ఒకవైపు మాత్రమే కట్టడం చేపట్టడం వలన స్థానిక ప్రజల నివాసాల గోడలు డ్రెయిన్లలో కలసి పోతున్నాయి. ఈ అస్తవ్యస్త డ్రైనేజీ నిర్మాణం కారణంగా మురుగునీరు ప్రవహించే మార్గం లేక దుర్గంధం వెదజల్లడంతో అనేక రోగాలకు గురవుతున్నామని స్థానిక ప్రజలు …
Read More »ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ ప్రెన్యూర్ రావాలి
-ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆదేశాల మేరకు ఎమ్.ఎస్.ఎమ్.ఈ లోన్స్ పై అవగాహన సదస్సు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి కుటుంబంలో ఒకరు ఎంటర్ ప్రెన్యూర్ గా తయారై ఆర్థిక స్వాలంబన సాధించాలనే లక్ష్యంతో ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పని చేస్తున్నారు. ఇందుకోసం ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (PMEGP) కింద ఎమ్.ఎస్.ఎమ్.ఈ (MSME) ద్వారా లోన్స్ తీసుకుని మధ్య తరగతి ప్రజలు పారిశ్రామికవేత్తలు గా ఏ విధంగా తయారు కావచ్చో సామాన్య జనాలకు అర్థమయ్యే విధంగా డివిజన్స్ …
Read More »ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ను మర్యాదపూర్వకంగా కలిసిన ” పంచాయతీ ఛాంపియన్స్”
నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన “వికసిత్ పంచాయత్” భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ వీరులపాడు మండలం నుంచి పంచాయతీ ఛాంపియన్స్ గా శిక్షణ పొందిన 8 మంది మంగళవారంనందిగామ శాసనసభ్యురాలు విప్ తంగిరాల సౌమ్య ని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. లో గ్రామ పంచాయతీలను ఏ విధంగా అబివృద్ధి చేయాలనే అంశం పై ఫిబ్రవరి 10 తేదీ నుండి 16వ తేదీ వరకు శిక్షణ పొందిన అనేక విషయాల గురించి వివరించారు. …
Read More »
Prajavartha Online Telugu News