Breaking News

Monthly Archives: February 2025

జిల్లాలో మిస్సింగ్ హౌస్ హోల్డ్స్ 48,232

-శాఖల వారీగా ఇచ్చిన డేటా నవీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సర్వే సమయంలో ఇంటి వద్ద లేని సిటిజన్ల హౌస్ హోల్డ్ డేటా పెండింగ్ లేకుండా ప్రతి శాఖాకు చెందిన లబ్ధిదారుల, అర్హుల జాబితాను అనుసరించి క్రమబద్ధీకరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో మిస్సింగ్ హౌస్ హోల్డ్ పై సమన్వయ శాఖల అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి …

Read More »

జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రతిపాదించిన పనులు కార్యరూపం దాల్చే విధానం చొరవ తీసుకోవాలి.

-జిల్లాలో పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధికి వివిధ ఏజెన్సీ లను గుర్తించాలి. -కడియపులంక ప్రాంతంలో బోటింగ్ సౌకర్యం ఒక కిలో మీటర్ తో చేపట్టి, దశల వారీగా నిడివి పెంచాలి. -జాతీయ రహదారి 216-ఏ పర్యాటక ప్రాంతంగా నర్సరీల స్టాల్స్‌ను అభివృద్ధి చేయడానికి ఆసక్తి చూపుతున్న వారిని గుర్తించాలి. -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న ఆగస్టు నాటికి జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ప్రతిపాదించిన పనులు కార్యరూపం దాల్చే విధానం చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి …

Read More »

ప్రతి ప్రభుత్వం ఉద్యోగి పదవీ విరమణ చేసిన మొదటి నెలలోనే పెన్షన్ పొండమే లక్ష్యం.

-పెండింగ్లో వున్న పెన్షన్, జీపీఎఫ్ అంశాలను పరిష్కరిస్తాం. -పెన్షన్, జీపీఎఫ్ అదాలత్, ఎజి ఆడిట్ పేరా ల కౌంటర్ల ఏర్పాటు -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, -రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఎ&ఇ) ఎస్.శాంతి ప్రియ రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : పెన్షన్ అదాలత్, జీపీఎఫ్ అదాలత్ ఫలవంతమైన దిశగా నిర్వహించుకోవడం శుభ పరిణామం , ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి , రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (ఎ&ఇ) ఎస్.శాంతి ప్రియ పేర్కొన్నారు. బుధవారం …

Read More »

వర్క్ స్టాప్ ఆర్డర్ నోటీసులు అందిన తర్వాత కూడా పనులు చేపట్టిన భవన యజమానిపై కూడా చట్టపరమైన చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణ పనులకు వర్క్ స్టాప్ ఆర్డర్ నోటీసు జారీ చేసినపట్టికీ, అంతర్గతంగా పనులు జరుగుతుండం, కేటాయించిన విధుల్లో పర్యవేక్షణ లోపంపై స్థానిక వార్డ్ సచివాలయ ప్లానింగ్ కార్యదర్శి, టిపిబిఓలను విధులను సస్పెండ్, టిపిఎస్, ఏసిపి, డిసిపి, సిటి ప్లానర్లలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని నగర నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ స్థానిక పట్టాభిపురం మెయిన్ రోడ్ …

Read More »

కార్మికుల కుటుంబాలకు గుంటూరు నగర పాలక సంస్థ తరుపున అండగా ఉంటాం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కార్మికుల కుటుంబాలకు గుంటూరు నగర పాలక సంస్థ తరుపున అండగా ఉంటామని, కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందిచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నగర నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఇటీవల మరణించిన ప్రజారోగ్య విభాగ ఔట్సొర్సింగ్ కార్మికులు జూటూరి వెంకటేశ్వర రావు, బంగారు సింహాద్రి ల కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా చెక్ లను బుధవారం కమిషనర్ ఛాంబర్ నందు అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో మరణించిన కార్మికుల …

Read More »

త్రాగునీటి రిజర్వాయర్లను నిర్దేశిత గడువు మేరకు శుభ్రం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ త్రాగునీటి రిజర్వాయర్లను నిర్దేశిత గడువు మేరకు శుభ్రం చేయాలని, ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. బుధవారం కమీషనర్ గారు తమ రోజు వారీ పర్యటనలో భాగంగా రెడ్డిపాలెం రిజర్వాయర్, వెహికిల్ షెడ్, సంజీవయ్య నగర్ రోడ్ విస్తరణ పనులు, నవభారత్ నగర్, జెకెసి నగర్ ల్లోని పలు ప్రాంతాలలో పర్యటించి పారిశుధ్యం, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, …

Read More »

మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి సురక్షిత వలసలను చర్చించడానికి దక్షిణాసియా దేశాలు కలిసి వచ్చాయి

-ప్రభుత్వాలు, విధాన రూపకర్తలు మరియు NGOలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొమ్మిది దక్షిణాసియా దేశాల వాటాదారులు, పోరాటానికి సురక్షిత వలసలను ప్రోత్సహించడంపై సంప్రదింపుల కోసం వచ్చారు. -దక్షిణాసియా కన్సల్టేషన్‌ను అసోసియేషన్ ఫర్ వాలంటరీ యాక్షన్, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ టెక్నికల్ పార్టనర్‌గా నిర్వహించింది. -మానవ అక్రమ రవాణా మూడవ అతిపెద్ద చట్టవిరుద్ధమైన నేరం, మాదకద్రవ్యాలు మరియు ఆయుధాల స్మగ్లింగ్ వెనుక మరియు దీని విలువ దాదాపు 32 బిలియన్ల LISD. -జస్ట్ రైటా ఫర్ చిల్డ్రన్ అనేది పిల్లల రాత్రుల కోసం పనిచేస్తున్న పౌర …

Read More »

వేసవికి ప్రణాళిక సిద్ధం

-అధికారులతో సమీక్ష సమావేశం -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవిలో విజయవాడ నగర పాలక సంస్థ వారు కల్పించే సౌకర్యాలలో ఎటువంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కోకూడదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం కార్పొరేషన్ ప్రథమ కార్యాలయంలో గల నూతన భవనంలోని సమావేశపు హాల్లో ఇంజనీరింగ్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ప్రత్యేకించి త్రాగునీటి సరఫరా లో కొండప్రాంతాలకి …

Read More »

మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం

-తిరుపతి నందు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనుటకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర విద్యా శాఖ, ఐటి మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టిజీ శాఖ మంత్రి నారా లోకేష్ రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నందు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనుటకు నేటి బుధవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గౌ.రాష్ట్ర విద్యా శాఖ, ఐటి మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టిజీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి సాదర స్వాగతం లభించింది. మంత్రి వెంట తిరుపతి జిల్లా …

Read More »

స‌మ‌గ్ర గ్రామాభివృద్ధికి పంచాయతీ ఛాంపియన్స్ కృషి చేయాలి : ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్

-ఎమ్మెల్యే ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన ” పంచాయతీ ఛాంపియన్స్” జ‌గ్గ‌య్య‌పేట‌, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) గారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన “వికసిత్ పంచాయత్” భాగంగా ఎన్టీఆర్ జిల్లా జ‌గ్గ‌య్య‌పేట రూర‌ల్ మండ‌లం నుంచి పంచాయతీ ఛాంపియన్స్ గా శిక్షణ పొందిన 8 మంది బుధ‌వారం జ‌గ్గ‌య్య‌పేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)ను ఆయ‌న నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. లో గ్రామ పంచాయతీలను స‌మ‌గ్రంగా ఏ విధంగా అభివృద్ది చేయాల‌నే అంశం పై ఫిబ్రవరి 10 …

Read More »