-అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తాం -పద్మావతి యూనివర్సిటీలో 7.5 కోట్లతో అధునాతన ఇండోర్ స్టేడియం -రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా ప్రారంభం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసి, క్రీడలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వం, మహిళా యూనివర్సిటీ, శాప్ సంయుక్తంగా రూ.7.5 కోట్లతో …
Read More »Monthly Archives: February 2025
ఎమ్యెల్యేల అవగాహన సదస్సు వాయిదా
-రాష్ట్ర శాసన సభా సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 22, 23 తేదీల్లో అమరావతి శాసన సభా భవనంలో నిర్వహించాల్సిన ఎమ్యెల్యేల అవగాహన సదస్సు అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు రాష్ట్ర శాసన సభా సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర తెలిపారు. ఈ అవగాహన సదస్సు మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తదుపరి తెలియజేస్తామన్నారు.
Read More »ప్రకృతి సేద్యానికి అమెరికా సంస్థల సహకారం
-దావోస్లో జరిగిన చర్చల్లో భాగంగా ఎపికి వచ్చిన పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సంస్థల ప్రతినిధులు -ప్రకృతి వ్యవసాయంపై రైతు సాధికార సంస్థతో కలిసి పనిచేసేందుకు త్వరలో ఒప్పందం -సాగు, ఉత్పత్తి, సాకేంతికత, మార్కెటింగ్ వంటి అంశాల్లో సాయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని పెద్దఎత్తున ప్రమోట్ చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం సాగవుతోంది. 2028-29 నాటికి రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించి..తద్వారా …
Read More »తిరుపతి ఆసుపత్రి ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి సుభాష్
-ఈ. ఎస్. ఐ. వైద్య సేవలను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు రాష్ట్ర కార్మిక, బీమా వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి.సుభాష్ -మెరుగైన సేవలు అందిస్తున్న తిరుపతి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్. శ్యాంబాబు కు అభినందన -ఆరేళ్లుగా ESI కార్మికులు ఎదురు చూస్తున్న’ స్విమ్స్ ‘ఆసుపత్రి రెఫెరల్స్ త్వరలో అందుబాటులోకి వస్తునట్టు ప్రకటన -15ఏళ్లుకు పైగా భర్తీ కి నోచుకోని నర్సింగ్ , పారా మెడికల్ పోస్టుల భర్తీ కి చర్యలు -తిరుపతి ఆసుపత్రి తనిఖీ సందర్బంగా మంత్రి సుభాష్ ప్రకటన తిరుపతి, …
Read More »మిర్చి రైతులకు లబ్దిచేకూర్చేందుకే ఎం.ఎస్.పి.ని ఖరారు చేయలేదు
-మిర్చి రైతులకు లబ్దిచేకూర్చేందుకే ముఖ్యమంత్రి డిల్లీ వెళుతున్నారు -రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బహిరంగ మార్కెట్ లో మిర్చికి డిమాండు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించినట్లైతే రైతులు నష్టపోతారు అనే ఉద్దేశ్యంతో మిర్చికి ఇప్పటి వరకూ కనీస మద్దతు ధర ప్రకటించలేదని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ …
Read More »ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఇదే మా ఆహ్వానం
-ఏపీ పర్యాటకాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఢిల్లీలో జరుగుతున్న సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్, టూరిజం ఎగ్జిబిషన్ -2025 వేదికగా జాతీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఆహ్వానం పలికిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ -సుస్థిర, సమగ్ర పర్యాటకాభివృద్ధి, ఆర్థిక పురోభివృద్ధి, ఉపాధి కల్పన, రూ.25 వేల కోట్ల పెట్టుబడులు ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని వివరించిన మంత్రి దుర్గేష్ -పీపీపీ విధానంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ప్రభుత్వం తరపున ఇన్వెస్టర్లకు మెరుగైన రాయితీలు కల్పించి పూర్తి సహకారం అందిస్తామని భరోసానిచ్చిన మంత్రి దుర్గేష్ -టెంపుల్, అడ్వెంచర్, …
Read More »ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆలపాటికి అత్యధిక మెజారిటీ రావాలి
-టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా… విద్యావంతులు గెలిపించారు -ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరూ గెలవాలి -ప్రజా మద్ధతుతో భావి తరాల భవిష్యత్తును పునర్నిమిస్తున్న సీఎం చంద్రబాబు -క్లీన్ ఎనర్జీతో ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ విప్లవం -జగన్ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్నిదేవుడు కూడా కాపాడలేడు -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి\బాపట్ల\రేపల్లె, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను విద్యావంతులందరూ అత్యధిక మెజారిటీ గెలిపించాలని విద్యుత్ శాఖ మంత్రి …
Read More »మిర్చి రైతుల గోడు కూటమి ప్రభుత్వానికి పట్టదా..?
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మిర్చి రైతులను ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఓ వైపు ధరలు పడిపోయి దిగుబడి లేక రైతన్నలు కష్టాలు పడుతుంటే.. కూటమి సర్కార్ కు చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. గత నాలుగేళ్లు లాభాలు చూసిన రైతన్నలు.. ఈ ఏడాది ధరలు పడిపోవటంతో కన్నీరుమున్నీరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది …
Read More »క్షయ నిర్మూలనకు కలిసికట్టుగా అడుగేద్దాం..
– విస్తృత ప్రజా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి – టీబీ ముక్త్ పంచాయతీల ద్వారా స్థానిక సంస్థలకు ప్రోత్సాహం – మరింత మంది నిక్షయ్ మిత్రాలుగా ముందుకొచ్చేలా చూడాలి – జిల్లా టీబీ ఫోరం కమిటీ సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో క్షయను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు కలిసికట్టుగా అడుగేయాల్సిన అవసరముందని.. ఈ దిశగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీశ …
Read More »ఉపాధి హామీ విధుల్లో నిర్లక్ష్యం..
-ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్కు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించి విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన వీరుళ్లపాడు మండలం, గూడెం మాధవరం ఫీల్డ్ అసిస్టెంట్ (ఎఫ్ఏ) మన్నే సుధీర్ సస్పెన్షన్కు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ బుధవారం ఆదేశాలిచ్చారు. గ్రామంలో వేతనదారులకు పనులు కల్పించడంలోనూ సగటు వేతనం విషయంలో జిల్లాలోనే అట్టడుగు స్థానంలో నిలిచినందున, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విధులకు, సమావేశాలకు హాజరుకానందున క్రమశిక్షణా చర్యల్లో భాగంగా …
Read More »
Prajavartha Online Telugu News