-అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతోనే ధర పతనం -పోలవరం పురోగతి, కేంద్రసాయంపై జలశక్తి మంత్రితో చర్చించాం -పోలవరం నీళ్లు బనకచర్లకు తీసుకెళ్లేందుకు కేంద్రసాయం కోరాం -వృధాగా సముద్రంలోకి పోయే నీటినే మేం ఉపయోగించుకుంటున్నాం -ఢిల్లీలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్న ఏపీ సీఎం ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : మిర్చి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ధర పతనంపై కేంద్రంతో మాట్లాడాం. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి రేట్లు పడిపోయాయి. గతంలో అంతర్జాతీయ …
Read More »Monthly Archives: February 2025
విద్యార్థుల పట్ల బాధ్యతతో మెలగండి
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -కొండపి ఎంజేపీ విద్యార్థిపై వేడి పాలు పడిన ఘటనపై తీవ్ర ఆగ్రహం -గురుకులం కార్యదర్శితో ఫోన్లో మాట్లాడిన మంత్రి సవిత -గాయపడిన విద్యార్థికి మెరుగైన వైద్యమందించాలని ఆదేశం -విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు గురుకుల కార్యదర్శి మాధవీలత వెల్లడి -విద్యార్థి ఆరోగ్యంపై మంత్రి బాలవీరాంజనేయస్వామితోనూ ఆరా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండపి ఎంజేపీ బాలుర పాఠశాలలో వేడి పాలు పడి విద్యార్థి గాయపడిన ఘటనపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి …
Read More »నేడు(21న) ఆప్కో, కో ఆప్టెక్స్ మధ్య ఎంవోయూ
-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -చేనేత వస్త్రాల విక్రయాల పెంపే లక్ష్యంగా ఎంవోయూ -ఆప్కో, కో ఆప్టెక్స్ షోరూమ్ ల్లో ఇరు రాష్ట్రాల చేనేత వస్త్రాల విక్రయాలు -ఒప్పందంతో నేతన్నలకు ఎంతో మేలు : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో తయారవుతున్న చేనేత ఉత్పత్తులకు విస్తృతమైన మార్కెటింగ్ కల్పించే లక్ష్యంలో భాగంగా తమిళనాడు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన …
Read More »కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాను గెలిపించాలి
-ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ -రాష్ట్ర మైనారిటీ సెల్ జనరల్ సెక్రెటరీ ఫతాఉల్లా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ ఫతాఉల్లా అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఎన్డీయే కూటమి నేతలతో కలిసి వన్ టౌన్ లోని హిందూ …
Read More »దేవాలయనగరి తిరుపతిలో ఐఎంపీసీసీ సమావేశాన్ని నిర్వహించిన పీఐబీ విజయవాడ విభాగం
-తప్పుడు వార్తలు లేదా తప్పుదారి పట్టించే సమాచారానికి సంబంధించిన ఏ సంఘటనల సందర్భంలోనైనా సమష్టి ప్రయత్నాల ద్వారా తక్షణ ప్రతిస్పందనల కోసం, తద్వారా మన్నికైన సమాచార ప్రసారానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని బలోపేతం చేస్తున్నాము – ఎడిజి పీఐబీ రాజీందర్ చౌదరి -వేవ్స్ 2025, 2025-26 బడ్జెట్లో ముఖ్యమైన ప్రకటనలు, అరకు కాఫీ బ్రాండింగ్ ప్రయత్నాలు, ఆంధ్రప్రదేశ్లో సేంద్రీయ వ్యవసాయం సామర్థ్యంపై సమాచార వ్యాప్తిపై సమావేశంలో జరిగిన చర్చలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేడు ఆంధ్రప్రదేశ్లోని ఆలయనగరి ఐన తిరుపతిలో రాష్ట్రీయసేవాసమితి భవనంలో …
Read More »జర్నలిజంలో ఏఐ పాత్ర, డిజిటల్ అక్షరాస్యతలపై పీఐబీ ఎడిజి రాజీందర్ చౌదరి ప్రస్తావన…
-వేవ్స్ 2025 సవాళ్లను జర్నలిజం విద్యార్థులకు వివరించిన పీఐబీ, వేవ్స్ పోర్టల్ ద్వారా సవాళ్లలో పాల్గొనాలని సూచన జర్నలిజంలో ఏఐ పాత్ర, డిజిటల్ అక్షరాస్యతలపై పీఐబీ ఎడిజి రాజీందర్ చౌదరి ప్రస్తావన తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వేవ్స్ 2025లో భాగంగా ఆన్లైన్ క్రియేట్ ఛాలెంజ్లలో యువత భారీగా పాల్గొనాలని పత్రికా సమాచార కార్యాలయం ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ అదనపు డైరెక్టర్ జనరల్, రాజీందర్ చౌదరి సూచించారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (ఎస్పీఎంవీవీ), తిరుపతిలో జర్నలిజం విద్యార్థులకు నిర్వహించిన మీడియా కార్యశాలను ఉద్దేశించి …
Read More »అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బందితో ఆత్మీయ సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బెంజ్ సర్కిల్ నారాయణ జూనియర్ కాలేజీ ఆవరణలో నారాయణ విద్యాసంస్థల అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బందితో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు పాల్గొని ప్రశంగించారు. గద్దె రామమోహన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అధ్యాపకులు దాచుకున్న డబ్బులు కాజేసి, వారి బకాయిలు నిలిపివేసి వారిని ఇబ్బందులు పెట్టారన్నారు. ఆలపాటి రాజా లాయర్ గా, విద్యార్థి నాయకుడిగా, మంత్రిగా ఉన్నత స్థానానికి చేరారు. సభలో …
Read More »జగన్ ఉపాధ్యాయులను మద్యం షాపులు వద్ద పెట్టారు
-చంద్రబాబు ఉపాధ్యాయుల గౌరవం నిలబెట్టారు -ఆలపాటి రాజా విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన గద్దె అనురాధ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతిసారి కూడా ఉపాధ్యాయుల గౌరవం నిలబెడుతూనే ఉందని, కరోనా సమయంలో ఉపాధ్యాయులను మద్యం షాపులు వద్ద పెట్టిన ఘనత జగన్ ప్రభుత్వందే అన్నారు. గురువారం ఉదయం లబ్బిపేటలోని సిద్ధార్థ మహిళా కాలేజీల మరియు బెంజ్ సర్కిల్ వద్ద గల గౌతమ్ డిగ్రీ కాలేజీలలోని ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ పట్టభద్రులను జిల్లా పరిషత్ మాజీ …
Read More »మహిళా వర్సిటీ ఐటి, లైఫ్ సైన్సెస్ ల్యాబ్ లను పరిశీలించిన లోకేష్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఐటి, లైఫ్ సైన్సెస్ ల్యాబ్ లను రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి అధ్యాపకులు మంత్రి లోకేష్ కు వివరాలు తెలియజేస్తూ… తాము అతితక్కువ ఖర్చుతో డ్రోన్ పిసిబిలు తయారు చేస్తున్నామని చెప్పారు. 2.5 కి.మీ.ల రేంజిలో పనిచేసే అధునాతన డ్రోన్ ను తాము కేవలం రూ.5లక్షలతో తయారుచేశామని తెలిపారు. గతప్రభుత్వంలో చంద్రబాబునాయుడు సిఎంగా ఉన్నపుడు జ్ఞానభేరి కార్యక్రమంలో ఈ ల్యాబ్ …
Read More »మీరు వచ్చాక టెన్షన్ లేకుండా చదువు కొనసాగిస్తున్నాం!
-మంత్రి లోకేష్ కు మహిళా వర్సిటీ విద్యార్థినుల కృతజ్ఞతలు -ఇకపై సెమిస్టర్ వారీగా రీఎంబర్స్ మెంట్ సొమ్ము విడుదలచేస్తాం -రీసెర్చి, ఇన్నొవేషన్స్ పై దృష్టిపెట్టి మంచి పేరు తీసుకురండి -సంస్కరణల కోసం జగన్ పై కంటే చంద్రబాబుతో 3రెట్ల పోరాటం -పద్మావతి ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థినులతో మంత్రి లోకేష్ భేటీ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ హయాంలో ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు వస్తాయో, రావోనన్న ఆందోళనతో చదువుపై దృష్టి పెట్టలేని పరిస్థితులు ఉండేవి, మీరు అధికారంలోకి వచ్చాక బకాయిలు …
Read More »
Prajavartha Online Telugu News