Breaking News

Monthly Archives: February 2025

టమాటా ధరల పతనంపై ప్రభుత్వం చర్యలు

-మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టమాటా కొనుగోళ్లకు ఆదేశాలు -వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి అచ్చెన్నాయుడు టెలీ కాన్ఫరెన్స్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో టమాటా ధరల పతనంపై ప్రభుత్వం తక్షణ చర్యలకు ఆదేశించింది. రాష్ట్రంలో టమాటాను రైతుల నుంచి ప్రభుత్వమే మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం మంత్రి అచ్చెన్నాయుడు మార్కెటింగ్ డైరెక్టర్‌ విజయ సునీత, …

Read More »

రాష్ట్రములో మినుము పంట విస్తీర్ణం,ఉత్పత్తి పెంచే దిశగా రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం కృషి చెయ్యాలి.

-మినుము సాగు లాభదాయకం గా వుండే విధముగా కొత్త వంగడాలను రూపకల్పన చేసి వాటిని రైతులకు క్షేత్ర స్థాయిలో అందించాలి . -S.డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు ఆంధ్రప్రదేశ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆహార మరియు పోషక భద్రత మిషన్ 2024-25 అంశంపై రాష్ట్ర స్థాయి కార్య శాల, విజయవాడ లో జరిగింది. ఈ కార్యక్రమములో మినుము సాగు విస్తీర్ణం ఎక్కువగా వున్న ఏడు జిల్లాల వ్యవసాయ అధికారులు, మినుము రైతులకు,రైతు …

Read More »

పారిశ్రామిక యూనిట్ల‌కు చేయూత‌నందించేందుకే స‌ర్వే

– జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా కొన‌సాగుతున్న ఎంఎస్ఎంఈల ప‌రిశీల‌న – నిస్సంకోచంగా యూనిట్ల య‌జ‌మానులు స‌మాచార‌మివ్వొచ్చు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా పారిశ్రామిక యూనిట్ల (ఎంఎస్ఎంఈ) ప్ర‌స్తుత స్థితిగ‌తుల‌ను తెలుసుకొని.. సమాచారాన్ని విశ్లేషించి, అవ‌స‌ర‌మైన చేయూత‌నందించేందుకు స‌ర్వే చేయ‌డం జ‌రుగుతోంద‌ని, యూనిట్ల య‌జ‌మానులు ప్ర‌భుత్వ సిబ్బందికి నిస్సంకోచంగా స‌మాచారం ఇవ్వొచ్చ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ గురువారం నందిగామ‌లో ఎంఎస్ఎంఈ స‌ర్వే ప‌రిశీల‌న కార్య‌క్ర‌మాన్ని త‌నిఖీ చేశారు. …

Read More »

సంచార పశువైద్య సేవలకు కొత్తరూపునివ్వనున్న ప్రభుత్వం….

–గతంలోని నిర్వహణ లోపాలను సరిదిద్దుతూ మెరుగైన సేవలకు చర్యలు … విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంచార పశువైద్య సేవలను దేశంలోని ఇతర రాష్ట్రములలో మాదిరిగానే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి అమలుచేయడం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా సంచార పశువైద్య సేవలను అధీకృత ఏజెన్సీ ద్వారా అందించడం జరుగుతోంది. ప్రస్తుతం EMRI-GHS అనే ఏజెన్సీ మన రాష్ట్రంలో ఈ సేవలను అందించడం జరుగుతోంది. నియమ నిబంధనలలో పేర్కొన్న విధంగా ఏజెన్సీ కాలపరిమితి ముగియడం వలన …

Read More »

ట్రాఫిక్ క్ర‌మ‌శిక్ష‌ణ‌.. న‌గ‌ర క్ర‌మ‌శిక్ష‌ణ‌కు ప్ర‌తీక‌..

– రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌కు 100 శాతం స‌మ‌న్వ‌యంతో కృషిచేయాలి – స్వ‌చ్ఛంద సంస్థ‌లనూ కీల‌క భాగ‌స్వాముల‌ను చేయాలి – 139 బ్లాక్ స్పాట్స్‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారించాలి – ఫుట్ఓవ‌ర్ బ్రిడ్జ్‌, అండ‌ర్‌పాస్‌లపై ప్ర‌తిపాద‌న‌లు రూపొందించాలి – ప్ర‌ధాన ర‌హ‌దారుల‌తో పాటు అంత‌ర్గ‌త ర‌హ‌దారుల‌పైనా దృష్టిపెట్టాలి – డీఆర్‌సీసీ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, సీపీ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర‌బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజ‌ధాని ప్రాంతానికి ముఖ‌ద్వార‌మైన విజ‌య‌వాడ‌ను ట్రాఫిక్ ప‌రంగా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన న‌గ‌రంగా తీర్చిదిద్ద‌డంలో స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు …

Read More »

India Powers MSMEs: New Scheme Boosts Energy Efficiency

-Centre Plans Special Scheme ‘ADEETIE’ to enhance energy efficiency in MSMEs. -A Major Boon for MSME Sustainability across India, including Andhra Pradesh. -Scheme to Benefit 8,000 MSMEs nationwide. -Milind Deora, Secretary, BEE (GOI), praises states like Andhra Pradesh for energy efficiency efforts. -BEE–Indo-German Energy Partnership National Summit kicks off today in Vijayawada. Vijayawada, Neti Patrika Prajavartha : Recognizing the critical …

Read More »

Arunachal Pradesh & Mizoram Statehood Day celebrated at Raj Bhavan

Vijayawada, Neti Patrika Prajavartha : Governor of Andhra Pradesh S. Abdul Nazeer has participated as Chief Guest at the celebration of State Formation Day of Arunachal Pradesh and Mizoram held at Durbar Hall in Raj Bhavan here on Thursday, under ‘Ek Bharat Shresth Bharat’ programme. Speaking on the occasion, Governor Sri Abdul Nazeer has said that Arunachal Pradesh, ‘land of …

Read More »

మ‌హిళా ఉద్యోగులు పోటీల్లో పాల్గొనండి..

– ఏపీ ఎన్‌జీజీవో మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలు నిర్మ‌ల కుమారి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 8వ తేదీన అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఏపీ ఎన్‌జీజీవో అసోసియేష‌న్ రాష్ట్ర మ‌హిళా విభాగం ఆధ్వ‌ర్యంలో మ‌హిళా ఉద్యోగుల‌కు నిర్వ‌హించ‌నున్న ఆట‌పాట‌లు, వ‌క్తృత్వం, వ్యాస‌ర‌చ‌న పోటీల్లో పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని అసోసియేష‌న్ మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలు నిర్మ‌ల కుమారి పిలుపునిచ్చారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఏపీఎన్‌జీజీవో అసోసియేష‌న్ రాష్ట్ర మ‌హిళా విభాగం ఆధ్వ‌ర్యంలో మార్చి 4, 5 తేదీల్లో ఇందిరాగాంధీ మునిసిప‌ల్ …

Read More »

గవర్నర్ తో అచార్య యార్లగడ్డ భేటీ

-ప్రతిభకు పట్టం కట్టిన ఉపకులపతుల నియామకన్న వైఎల్పి -రాష్ట్రంలో హిందీ ప్రచారం, సాహిత్య సృజనలను గురించి వివరణ -గవర్నర్ కు అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ, డోనాల్డ్ ట్రంప్ పుస్తకాలు బహుకరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ సయ్యద్ అబ్దుల్ నజీర్ ను రాజ్య సభ పూర్వ సభ్యులు, విశ్వ హిందీపరిషత్తు జాతీయ అధ్యక్షులు, పద్మభూషణ్ అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిసారు. గురువారం విజయవాడ రాజ్ భవన్ లో జరిగిన భేటీ సందర్భంగా యార్లగడ్డ …

Read More »

కూటమి ప్రభుత్వం పై అసత్య ప్రచారాన్ని మానుకోండి…ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి

-మందుల సరఫరా దారులకు మీరు పెట్టిన రూ.1000 కోట్ల బకాయిల్ని మేము చెల్లించాం -మాజీ సిఎం జగన్ కు వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వంపై అసత్యప్రచారం మానుకుని ఇప్పటికైనా బుద్ధితెచ్చుకుని బాధ్యతగా వ్యవహరించాలని మాజీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి  సత్యకుమార్ యాదవ్ హితవు పలికారు. వంద ఎలుకలు తిన్న పిల్లి ప్రాయశ్చిత్తం కోసం కాశీ యాత్రకు వెళ్లిన‌ట్టుంది వైఎస్ ఆర్ సిపి నేత జ‌గ‌న్ …

Read More »