Breaking News

Monthly Archives: February 2025

ప్రభుత్వ స్థలాన్ని కబ్జా పరం కాకుండా కాపాడాలి…

-అక్రమ రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేయాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం పైపులు రోడ్డుకు సమీపంలో గల విజయవాడ రూరల్‌ మండలం అంబాపురం పంచాయతీలోని ఎఫ్‌సీఐ ఎంప్లాయీస్‌ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ కాలనీలో రూ.20కోట్ల విలువైన పంచాయతీ స్థలం ఆక్రమణకు గురైందని గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దలు, విజయవాడ రూరల్ మండలం టిడిపి నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ లే అవుట్ లో కామన్ స్థలంగా వదిలిన …

Read More »

యువ‌తా.. దేశ భ‌విష్య‌త్తు మీ చేతుల్లోనే..

– ర‌హ‌దారి భ‌ద్ర‌త అంద‌రి బాధ్య‌త‌గా గుర్తించి ముంద‌డుగు వేయాలి – ప్ర‌తిఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా ట్రాఫిక్ నిబంధ‌న‌లు పాటించాలి – భ‌ద్ర‌మైన స‌మాజానికి సుర‌క్షిత ర‌హ‌దారులు కీల‌కం – ర‌హ‌దారి భ‌ద్ర‌త మాసోత్స‌వాల్లో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ భ‌విష్య‌త్తు యువ‌త చేతుల్లోనే ఉంద‌ని, ప్ర‌తిఒక్క‌రూ ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను తు.చ‌. త‌ప్ప‌కుండా పాటిస్తూ భ‌ద్ర‌మైన స‌మాజం దిశ‌గా ముంద‌డుగు వేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ పిలుపునిచ్చారు. మంగ‌ళ‌వారం జిల్లా ర‌వాణా శాఖ ఆధ్వ‌ర్యంలో 36వ …

Read More »

ఏలూరు జిల్లాలో అక్రమ మద్యం విక్రయ రాకెట్ భగ్నం

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ పర్యవేక్షణలో, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఎస్ టి ఎఫ్ బృందం, జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ స్టేషన్ ఎస్ ఎచ్ ఓ కలిసి ఏలూరు జిల్లా, కుక్కునూరు మండలంలో అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో, మారుతి వాన్ (AP 39 TV 2190) ద్వారా సరఫరా అవుతున్న రెండు అక్రమ మద్యం విక్రయ కేంద్రాలను అధికారులు గుర్తించి భగ్నం చేశారు. నిందితుల ఒప్పుకోలు ఆధారంగా, మద్యం సరఫరా …

Read More »

ప్రకాశం జిల్లాలో ఎక్సైజ్ అధికారులు నిశాంత్, రాహుల్ దేవ్ తనిఖీలు

అమరావతి (ప్రకాశం), నేటి పత్రిక ప్రజావార్త : మద్యం నిషేధం, ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ ప్రకాశం జిల్లా ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. అద్దంకి ఎక్సైజ్ స్టేషన్‌ను సందర్శించి అధికారులు స్టేషన్ రికార్డులను పరిశీలించారు. అక్కడి ఉర్వశి వైన్ షాప్‌ను తనిఖీ చేసి, గరిష్ట చిల్లర ధర ఉల్లంఘనలు ఉన్నాయా అని పరిశీలించారు. వినియోగదారులకు ఎంఆర్పీ రేట్లు కనబడేలా చర్యలు తీసుకోవాలని షాప్ యాజమాన్యానికి సూచనలు ఇచ్చారు. అలాగే, ఉర్వశి వైన్ షాప్ వద్ద …

Read More »

వసతి గృహ సంక్షేమ అధికారులకు సమీక్షా సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆర్డీవో కార్యాలయం ఆవరణలోని జిల్లా ఎస్సీ సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం నందు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి ఎం ఎస్ శోభారాణి జిల్లా నందలి వసతి గృహ సంక్షేమ అధికారులకు సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ వారి ఆదేశాల మేరకు బర్డ్ ఫ్లూ కేసులు నమోదు దృష్ట్యా సాంఘిక సంక్షేమ శాఖ ప్రీమెట్రిక్ వసతి గృహాల్లో ప్రస్తుతం మెనూ …

Read More »

రుణాలు మంజూరు, యూనిట్స్ గ్రౌండింగ్ ప్రక్రియ లో బ్యాంకర్లు కీలకపాత్ర వహించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అల్పాదాయ వర్గాలకు, రైతులకు , మహిళలకు ఆర్ధిక చేయూత అందించేందుకు రుణాలు మంజూరు, యూనిట్స్ గ్రౌండింగ్ ప్రక్రియ లో బ్యాంకర్లు కీలకపాత్ర వహించాలని జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ దృశ్య మాధ్యమ సమావేశ మందిరంలో బ్యాంక్ రీజినల్ హెడ్స్ తో సిసి ఆర్సీ కార్డ్స్ – కౌలు రైతులకు రుణాలు, క్రాప్ ఇన్సూరెన్స్, పశుసంవర్ధక శాఖ కి చెందిన పీకేసిసి లోన్స్, పి ఎం విశ్వకర్మ, సూర్య ఘర్, మహిళా …

Read More »

తూర్పు, పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్ని కల పోలింగ్ ప్రక్రియను సజావుగా ప్రశాంతమైన వాతావ రణంలో నిర్వహించాలి

-ఎన్నికల కమిషన్ మార్గదర్శ కాలు మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలి. -కొవ్వూరు ఆర్ డి ఓ రాణి సుస్మిత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 27 వ తేదీన నిర్వ హించనున్న తూర్పు, పశ్చిమ గోదావరి ద్వై వార్షిక గ్రాడ్యు యేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలు మేరకు పనిచేయాలని కొవ్వూరు ఆర్ డి ఓ రాణి సుస్మిత సూచించారు. మంగళవారం పెరవలి మండలంలో పోలింగ్ …

Read More »

ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్స్ లో భాగంగా మంగళవారం ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం నిర్వహించిన జనరవ్ విభాగంలో 3326 మందికిగాను 3285 మంది హాజరై 41 మంది గైర్హాజరు అయినారని, మధ్యాహ్నం 2991 మందికీ గాను 2967 మంది హాజరై 24 మంది గైర్హాజరు అయినట్లు తూర్పుగోదావరి జిల్లా ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎన్ఎస్విఎల్ నరశింహం మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. వొకేషనల్ విభాగంలో ఉదయం 755 మందికి గాను 679 …

Read More »

బర్డ్ ఫ్లూ *(ఏవియన్ ఇన్ఫ్లుఎంజా)పై అపోహలు వద్దు

పెరవలి, కానూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో బర్డ్ ఫ్లూ(ఏవియన్ ఇన్ఫ్లుఎంజా) కోళ్లకు వచ్చిన వ్యాధి అని తగిన జాగ్రత్తలు పాటిస్తే వైరస్ సోకదని, ప్రజలు ఆందోళన పడవలసిన పని లేదని జిల్లా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కె. వెంకటేశ్వర రావు అన్నారు. మంగళవారం జిల్లా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కె. వెంకటేశ్వర రావు వైద్యులు, వైద్య సిబ్బందితో కలసి కానూరు అగ్రహారం ఇంటింటి సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …

Read More »

హెచ్.ఐ.వి సెంటీనల్ సర్వే ప్లస్ కార్యక్రమము

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : “జాతీయ ఎయిడ్స్ నియంత్రణ” కార్యక్రమములో భాగంగా మంగళవారం “జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ” జైళ్ల శాఖ ఆద్వర్యంలో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో హెచ్.ఐ.వి సెంటీనల్ సర్వే ప్లస్ (HSS Plus) అనే కార్యక్రమమును ప్రారంభించుట జరిగినది. ఈ హెచ్.ఐ.వి సెంటీనల్ సర్వే ప్లస్ లో భాగముగా కేంద్ర కారాగారంలో ఉన్న ఎంపిక చేసిన 400 ఖైదీలకు (రోజుకు 20 కి మించకుండా) హెచ్.ఐ.వి, సిఫిలిస్, హెపిటైటిస్-బి & సి పరీక్షలు నిర్వహించేందుకు రక్త నమూనాలను …

Read More »