Breaking News

Monthly Archives: February 2025

ఆంధ్రప్రదేశ్ లో 340 మొబైల్ వెటర్నరీ యూనిట్లు – రూ84.09 కోట్లు నిధులు మంజూరు

-కేంద్ర మత్స్య, పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్( లాలన్ సింగ్) వెల్ల‌డి -మొబైల్ వెటర్నరీ యూనిట్లు పై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర‌ ప్రభుత్వం మొబైల్ వెటర్నరీ యూనిట్ల (MVUs) సంఖ్యను గణనీయంగా పెంచింది. పశువైద్యశాలలు , డిస్పెన్సరీల స్థాపన పటిష్టత – మొబైల్ వెటర్నరీ యూనిట్ (ESVHD-MVU) ప‌థ‌కం కింద దేశ‌వ్యాప్తంగా పశువుల ఆరోగ్య సంరక్షణ కోసం 4340 యూనిట్లు మంజూరు చేయగా, …

Read More »

గుణ‌దల మేరీమాత‌ను ద‌ర్శించుకున్న కేశినేని వెంక‌ట్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ :దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న గుణదల మేరీమాత ఆల‌యాన్ని ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) త‌నయుడు తెలుగు దేశం పార్టీ యువ నాయ‌కుడు కేశినేని వెంక‌ట్ సందర్శించారు. గుణ‌ద‌ల మేరీ మాత ఉత్స‌వాలు సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం గుణ‌ద‌ల చ‌ర్చిలో కేశినేని వెంక‌ట్ కొవ్వొత్తులు వెలిగించి మేరీమాత ను ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా గుణ‌ద‌ల పుణ్య‌క్షేత్రం రెక్టార్ యేలేటి విలియం జ‌య‌రాజు ప్రత్యేక ప్రార్థనలు చేసి కేశినేని వెంక‌ట్ కు ఆశీర్వచనాలు అందించారు. …

Read More »

నవ చేతన తో మాదకద్రవ్యాల వ్యాప్తికి చెక్

-విద్యార్థులకు వినూత్నంగా అవగాహన కల్పిస్తున్న సుజనా ఫౌండేషన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువతలో నానాటికి పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగానికి చెక్ పెట్టేందుకు కే బీ ఎన్ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో సుజనా ఫౌండేషన్ , క్రిస్ప్, మరియు ఎస్ పి వై ఎమ్ , అనే స్వచ్ఛంద సంస్థల సహకారంతో కొత్తపేట కే బీ ఎన్ కళాశాలలో ఆవరణలో మంగళవారం డ్రగ్ అవేర్నెస్ మరియు లైఫ్ స్కిల్స్ పై అవగాహన …

Read More »

న్యూ టయోటా క్యామ్రి విజయవాడ మార్కెట్లో విడుదల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆటోమొబైల్‌ దిగ్గజం టయోటా కంపెనీ తమ సరికొత్త ప్రీమియం సెడాన్‌ క్యామ్రిను మంగళవారం ఎనికేపాడు, లక్ష్మీ టయోటా షోరూంనందు కెనరా బ్యాంకు అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ రవికుమార్‌ సిన్హా, లక్ష్మీ టయోటా సీఈఓ రామకృష్ణ మార్కెట్లోకి విడుదల చేసారు. ఈ సందర్భంగా లక్ష్మీ టయోటా సేల్స్‌ జనరల్‌ మేనేజర్‌ రాఘవప్రసాద్‌ మాట్లాడుతూ టయోటా నూతనంగా ప్రవేశపెట్టిన ఈ న్యూ క్యామ్రి కారు శక్తివంతమైన 2.5 లీటర్‌ హైబ్రిడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో 230 హార్స్‌ పవర్‌ మరియు 25.49 …

Read More »

టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ కు సంబంధించిన పనులు త్వరిత గతిన పూర్తి చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వివిధ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులు, అంగన్వాడి కేంద్రాలలో టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ కు సంబంధించిన పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఎంపీ ల్యార్డ్స్(MPLADS), డిస్టిక్ మినరల్ ఫండ్ (డిఎంఎఫ్,) కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులు, అంగన్వాడీలలో టాయిలెట్లు, త్రాగునీటి అవసరాలకు చేపడుతున్న పనుల ప్రగతిని మంగళవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఆర్ …

Read More »

సైబర్ మోసాల పై యువత అప్రమత్తంగా ఉండాలి

-సైబర్ క్రైమ్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి… -సైబర్ ఫిర్యాదుల కోసం 1930 కి కాల్ చేయండి. -జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సైబర్ మోసాల పై యువత అవగాహనతో పాటు అప్రమత్తత అవసరమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ప్రపంచ సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ చాంబర్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సైబర్ మోసాలపై ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి సంవత్సరం …

Read More »

బర్డ్స్ ఫ్లూ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి…

-వ్యాధి మానవులకు వచ్చే ప్రమాదం ఉంది… -సరిహద్దు జిల్లాల నుండి వచ్చే కోళ్లు, మాంసం, గుడ్ల పై గట్టి నిఘా ఉంచండి… -అన్ని చెక్ పోస్ట్ ల వద్ద కోళ్లు, గుడ్ల రవాణా వాహనాల తనిఖీలు నిర్వహించండి… -గ్రామ పంచాయతీలు, మున్సి పాలిటీలో అనుమానిత చికెన్ షాపులలో తనిఖీలు నిర్వహించండి… -ఫ్లూ లక్షణాలు ఉన్నవారి శాంపిల్స్ సేకరించి ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచన…. -జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బర్డ్స్ ఫ్లూ వ్యాధి …

Read More »

ప్ర‌జ‌ల బాధ‌లు ఓపిక‌తో వినండి

-మ‌న ప్ర‌వ‌ర్త‌న చాలా ముఖ్యం -మ‌నం ప్ర‌జ‌ల సేవ‌కులం అనే భావ‌న‌తోనే స‌త్ఫ‌లితాలొస్తాయి -పింఛ‌న్లు పంపిణీ చేస్తున్నా కొంద‌రి ప్ర‌వ‌ర్త‌న‌తో చెడ్డ‌పేరు -కార్య‌ద‌ర్శుల స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జ‌లు త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ప్పుడు వారి బాధ‌లు, స‌మ‌స్య‌ల గురించి అధికారులు, సిబ్బంది ఓపిగ్గా వినాల‌ని అప్పుడే ప్ర‌భుత్వానికి మంచి పేరు వ‌స్తుంద‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌కు సూచించారు. స‌చివాల‌యంలో ప‌బ్లిక్ పెర్‌సెప్ష‌న్‌పై స‌మాచార పౌర‌సంబంధాల శాఖ సంచాల‌కులు హిమాంశు శుక్లా ప్ర‌జెంటేష‌న్ …

Read More »

ఆధార్ అప్‌డేట్‌కు ప్ర‌త్యేక డ్రైవ్‌లు చేప‌ట్టండి..

– శిశు ఆధార్‌పైనా ప్ర‌త్యేకంగా దృష్టిసారించాలి – ఆసుప‌త్రుల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలి – ఆధార్ ప‌ర్య‌వేక్ష‌ణ క‌మిటీ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అయిదేళ్ల‌కు పైబ‌డిన పాఠ‌శాల విద్యార్థులు, 15 ఏళ్ల‌కు పైబ‌డిన ప్ర‌భుత్వ‌, ప్రైవేటు, రెసిడెన్షియ‌ల్ క‌ళాశాల‌ల విద్యార్థులు త‌ప్ప‌నిస‌రిగా ఆధార్ బ‌యోమెట్రిక్ అప్‌డేష‌న్ చేయించాల్సి ఉంటుంద‌ని, ఇందుకు ప్ర‌త్యేక డ్రైవ్‌లు చేప‌ట్టాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారులను ఆదేశించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న జిల్లాస్థాయి ఆధార్ ప‌ర్య‌వేక్ష‌ణ …

Read More »

ప‌ది ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయండి..

– వివిధ శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి – ప్ర‌తి విష‌యంలోనూ అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాలి – జిల్లాలో 31,231 మంది విద్యార్థుల‌కు 168 ప‌రీక్షా కేంద్రాలు – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 17వ తేదీ నుంచి 31వ తేదీ వ‌ర‌కు నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ కార్యాల‌య శ్రీ పింగ‌ళి …

Read More »