-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా సర్కిల్ 2 పరిధిలోని గోపాల్ రెడ్డి రోడ్డు , సర్కిల్ 1 పరిధిలోని కెనాల్ రోడ్, సర్కిల్ 3 పరిధిలోని APSRMC స్కూల్ వద్దగల అన్న క్యాంటీన్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 23వ డివిజన్ ఎన్టీఆర్ కాంప్లెక్స్, గోపాల్ రెడ్డి రోడ్డు ప్రాంతంలో పారిశుధ్య …
Read More »Monthly Archives: February 2025
దోమల వల్ల కలిగే వ్యాధుల నివారణ కొరకు ఫ్రైడే డ్రై డే
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే ఫ్రైడే నిర్వాహనతో ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం పాయకపురం, రాజీవ్ నగర్ ప్రాంతాలలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు అవగాహన కల్పించారు. అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజల వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ ప్రతి ఫ్రైడే డ్రై డే నిర్వహించాలని, …
Read More »స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సదుపాయాలతో అత్యాధునికంగా పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్
-రాష్ట్రంలోనే అతిపెద్ద క్రిటికల్ కేర్ హాస్పిటల్ గా అభివృద్ధి -మొత్తం 150 బెడ్లు.. 8 ఐసీయూలు, 100 క్రిటికల్ కేర్ బెడ్లు -కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, పల్మనాలజీ, క్రిటికల్ కేర్, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ట్రామా వైద్య సేవలన్నీ ఒకే చోట.. -‘కార్పొరేట్ క్వాలిటీ.. ఎఫర్డబుల్ రియాలిటీ’ నినాదంతో ప్రపంచ స్థాయి వైద్య సేవలు -పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించాం -ప్రపంచ స్థాయి చికిత్సలను అతి తక్కువ ఖర్చులో ప్రజలకు అందించడమే లక్ష్యం -పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ …
Read More »ఎన్డీయే కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కుమ్మరిపాలెం సెంటర్ కు చెందిన కరెద్దుల గంగాధర్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ 68,430 చెక్కును ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ శుక్రవారం భవానిపురం లోని ఎన్డీయే కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెడ్ల గంగాధర్ వెన్నెముకకు యూనియన్ హాస్పిటల్ లో శస్త్ర చికిత్స జరిగిందన్నారు. శస్త్ర చికిత్స అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ 68,430 చెక్కును లబ్ధిదారుని కుటుంబ సభ్యులకు అందజేశామని తెలిపారు. పేద ప్రజల …
Read More »అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడండి…
– సమర్థవంతమైన కమిటీని వేయండి – పరిస్థితులపై నిగ్గుతేల్చండి – 12 13 తేదీలలో రాష్ట్ర విస్తృత సమావేశాలు -అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ కట్టడిలో ఉన్న 23 ఎకరాల అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడాలని, సమర్థవంతమైన అధికారితో కమిటీ వేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర …
Read More »మహిళా ఉత్సవ్-2025
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జన శిక్షణ సంస్థాన్ వారు గడిచిన మూడు దశాబ్దాలుగా మహిళా పారిశ్రామివేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో మహిళ ఉత్సవ్ పేరిట ఒక ప్రదర్శన మరియు అమ్మకాలతో కూడిన ఒక వేదిక ఉత్సావాన్ని నిర్వహిస్తు న్నామని, దీనిలో ఆసక్తి గల మహిళా పారిశ్రామిక వేత్తలు తమ తమ తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించి, అమ్ముకొనుటకు మరియు మార్కెంటింగ్ వినియోగాదారు ల అభిరుచి తగట్టుగా వస్తు ఉత్పత్తులను తయరు చేసుకొనుటకు అవకాశాలు మెండుగా ఉన్నయని అలాగే మహిళా పారిశ్రామికవేత్తలను ఒక వేదిక …
Read More »ఎస్సీఈఆర్టీలో ఆన్ డ్యూటీ విధానంలో అసెస్మెంట్ నిపుణుల భర్తీకి ఆహ్వానం
-ఈ నెల 10వ తేదీ వరకు పొడిగింపు -ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం.వి.కృష్ణారెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీఈఆర్టీలో పది అసెస్మెంట్ నిపుణుల (Assessment experts) ఖాళీలు భర్తీ చేయడానికి అర్హత గల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల నుండి ఆన్ డ్యూటీ ప్రాతిపదికన ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీఆర్టీ డైరెక్టర్ ఎం.వి.కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు చేసుకోవడానికి ఈ నెల 10వ తేదీ వరకు గడువు పెంచినట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఆర్జేడీలకు, జిల్లా విద్యాశాఖాధికారులకు పాఠశాల విద్యా సంచాలకులు వి.విజయ్ రామరాజు IAS ఆదేశాలు …
Read More »ఇంద్రకీలాద్రి హుండీ లెక్కింపు
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం ఇంద్రకీలాద్రి, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము హుండీ లెక్కింపు… నగదు: రూ. 2,28,81,128/- లు, కానుకల రూపములో – బంగారం: 328 గ్రాములు, – వెండి: 3 కేజీల 480 గ్రాములు విదేశీ కరెన్సీ: USA – 158 డాలర్లు, సౌదీ – 5 రియాల్స్, UAE – 130 దిర్హమ్స్, కేనేడా – 115 డాలర్లు, సింగపూర్ – 55 డాలర్లు, ఇంగ్లాండ్ – 65 పౌండ్లు, ఖతర్ – 1 రియాల్, …
Read More »విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్: మంత్రి సత్యకుమార్ యాదవ్
-అలాంటి వ్యక్తికి ఇతరుల్ని నిందించే హక్కు లేదు -రాజకీయాల్లో కూడా జగన్ విఫల విద్యార్థి అని నిరూపించుకుంటున్నారు -గతాన్ని మరచిపోయే వ్యక్తికి రాజకీయాల్లో భవిష్యత్తు ఉండదు -అధికారం లేకపోవడంతో జగన్ భ్రమల్లో బతుకుతున్నారు -జగన్ ప్రెస్ మీట్పై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పదునైన కౌంటర్ -సిఎం చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా నడిపించే దార్శనికతకు బ్రాండ్ అంబాసిడర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మరే ఇతర రాజకీయ నాయకుడికి సాధ్యం కాని ‘విధ్వంసానికి బ్రాండ్ …
Read More »క్రీడాకారులకు అండగా ప్రభుత్వం
-శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు -ఖోఖో ప్రపంచకప్ విజేత పి.శివారెడ్డిని అభినందించిన శాప్ ఛైర్మన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడాకారుల భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. విజయవాడలోని శాప్ కార్యాలయంలో శాప్ ఛైర్మన్ను ఖోఖో ప్రపంచ కప్ విజేత పి.శివారెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాప్ ఛైర్మన్ క్రీడాకారుడిని అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఖోఖో తొలిప్రపంచకప్లో ఇండియా విజేతగా నిలవడం సంతోషించదగ్గ విషయమని, ఇండియా జట్టులో …
Read More »
Prajavartha Online Telugu News