Breaking News

Monthly Archives: February 2025

అత్యాధునిక సౌకర్యాలతో త్వరలోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున రిసార్టులు, స్టార్ హోటళ్లు రాబోతున్నాయన్న మంత్రి కందుల దుర్గేష్

-విజయవాడ నోవాటెల్ హోటల్ లో వెస్టీన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ విద్యార్థులతో జరిగిన కాపీ అండ్ కాన్వర్జేషన్ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ వెల్లడి -అతిథ్య రంగంలో యువతకు అద్భుతమైన ఉపాధి అవకాశాలున్నాయని తెలిపిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ -విదేశాల్లో ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు వీసా కాపీలు అందించిన మంత్రి దుర్గేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిథ్య రంగం వేగంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన పెట్టుబడులను అన్వేషిస్తున్నామని, ఇప్పటికే పలు ప్రఖ్యాత కంపెనీలు అతిథ్య రంగంలో …

Read More »

పర్యాటక రంగంలో పెట్టుబడులకు అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి

-సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన అమెరికాకు చెందిన మాక్సీ హోటల్స్ గ్రూప్ ఇన్వెస్టర్స్ -సరైన ప్రతిపాదనలు, ప్రణాళికలతో వస్తే ప్రభుత్వం తరపున సహకరిస్తామని ఇన్వెస్టర్లకు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ -పీపీపీ తమ విధానమని తెలిపిన మంత్రి దుర్గేష్.. పర్యాటక రంగ అభివృద్ధికి రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, ప్రభుత్వం తరపున అందిస్తున్న రాయితీలపై మంత్రి దుర్గేష్ వివరణకు ముగ్దులైన పెట్టుబడిదారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను వెలగపూడి సచివాలయంలోని …

Read More »

క్రీడ‌ల‌కు సాయం.. క్రీడాంధ్ర‌ప్ర‌దేశ్ ధ్యేయం

-క్రీడ‌ల ప‌ట్ల చిత్త‌శుద్ధిని నిరూపించుకున్న సీఎం చంద్ర‌బాబు -క్రీడాశాఖ‌మంత్రి రాంప్ర‌సాద్ రెడ్డి, శాప్ ఛైర్మ‌న్ ర‌వినాయుడు చొర‌వ‌తో క్రీడాప్రోత్సాహ‌కాలు విడుద‌ల‌ -ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో రూ.11,68,62,288 క్రీడా ప్రోత్సాహ‌కాలు పెండింగ్‌ -ప్రోత్సాహ‌కాలు అంద‌క 220 మంది క్రీడాకారుల ఇక్క‌ట్లు -గ‌త న‌వంబ‌ర్‌లో సీఎం దృష్టికి తీసుకెళ్లిన శాప్ ఛైర్మ‌న్‌ -స్పందించిన రెండు నెల‌ల్లోనే క్రీడాప్రోత్సాహ‌కాలు -189 మంది క్రీడాకారుల‌కు రూ.7,96,62,289 క్రీడాప్రోత్సాహ‌కాలు విడుద‌ల‌ -సీఎంకు శాప్ ఛైర్మ‌న్ కృత‌జ్ఞ‌త‌లు -హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న క్రీడాకారులు, క్రీడా సంఘాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

మైనారిటీ సంక్షేమానికి కేంద్ర నిధులు రాబట్టుకోవాలి

-తెలంగాణ నుంచి రావాల్సిన రూ.50 కోట్లు పై దృష్టి సారించాలి -మైనార్టీ సంక్షేమ శాఖ సమీక్షలో అధికారులను ఆదేశించిన మంత్రి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి ఉద్దేశించిన ప్రణాళికల అమలుకు కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను రాబట్టుకునేందుకు ఢిల్లీకి వెళ్లి సాధించాలని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులను రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయంలోని తన ఫేషీ లో మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్, కమిషనర్ …

Read More »

ఇ-క్యాబినెట్ సమావేశంలోని పలు అంశాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. -రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుచున్నది. -రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద పెద్ద కార్పొరేట్ దిగ్గజాలు రాష్ట్రానికి వచ్చి పలు ఒప్పందాలు …

Read More »

యాజమాన్య, కార్మికుల సమస్యలను త్వరిగతిన పరిష్కరిస్తాం

-సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు,యాజమాన్యాల సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హామీ ఇచ్చారు. గురువారం సచివాలయంలో సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యంతో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ భేటీ అయ్యారు. భేటీ లో కార్మికుల సమస్య లు పై మంత్రి వాసంశెట్టి సుభాష్ చర్చించారు. సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యులు పడుతున్న పలు …

Read More »

రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ గారిని కలిసిన మిస్ గ్లోబల్ ఆసియా

-మిస్ గ్లోబల్ ఆసియా విజేత భావనను అభినందించిన మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మలేసియాలో జరిగిన మిస్ గ్లోబల్ ఏషియా పోటీల్లో విజయం సాధించి కిరీటాన్ని ధరించిన భావన సచివాలయంలోని రవాణా శాఖ మంత్రి చాంబర్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి జిల్లాకు చెందిన భావన మోడలింగ్పై మక్కువతో ర్యాంప్ వాక్, టాకింగ్ స్కిల్స్లో ట్రైనింగ్ తీసుకుని, చదువుతో పాటు మోడలింగ్లో రాణిస్తున్న భావనను రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందించారు.

Read More »

పర్యాటకంతో అభివృద్ధి పథం

-రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై పర్యాటక శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేసిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన ప్రాంతాలకు సంబంధించిన ప్రతిపాదనలు, ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించిన మంత్రి దుర్గేష్ -రాష్ట్ర పర్యాటక రంగానికి అద్భుతమైన ట్యాగ్ లైన్ సిద్ధం చేసి విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించిన మంత్రి దుర్గేష్ -త్వరలో సీఎం తో జరిగే మీటింగ్ లో టూరిజం, కల్చర్ ఈవెంట్ క్యాలెండరు అనుమతి …

Read More »

పేదరికాన్ని సమూలంగా దూరం చేసే దిశగా ప్రభుత్వ ఆలోచనలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.విజ‌యానంద్‌.. శూన్య పేద‌రికం, పీ-4 విధానం త‌దిత‌రాల‌పై జిల్లాల క‌లెక్ట‌ర్లు, వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ వీసీకి జిల్లా క‌లెక్ట‌రేట్ నుంచి క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, సీపీవో వై.శ్రీల‌త‌, గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ప్ర‌త్యేక అధికారి జి.జ్యోతి, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్‌, డీపీవో పి.లావణ్య కుమారి, విజయవాడ నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్ వివిధ శాఖ‌ల అధికారులు హాజ‌ర‌య్యారు. ప్రభుత్వ, …

Read More »

ఎరువులపై సమీక్షా సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ స్థాయిలో ఖరీఫ్, 2025 పంటల జోనల్ కాన్ఫరెన్స్ అన్ని రాష్ట్రాల వ్యవసాయ కమీషనర్లతో, భారత ప్రభుత్వం తరుపున జాయింట్ సెక్రటరీ (ఐ.ఎన్.ఎమ్) మరియు ఎరువుల శాఖ ఉన్నతాధికారులు వివిధ రాష్ట్రాలకు అవసరమైన ఎరువులపై సమీక్షా సమావేశం గురువారం జరిపినారు. ఈ సమావేశం నందు అన్ని రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాల యొక్క ఖరీఫ్ పంటల విస్తీర్ణం, పండించే పంటలు, భూసార పరిస్థితులను అనుసరించి (ఎన్.పి.కె మరియు సూక్ష్మపోషకాల లభ్య పరిస్థితులు) మరియు గత 5 సంవత్సరాల వివిధ …

Read More »