-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యం నెరవేరేలా బీసీ బిడ్డలు సివిల్ సర్వీసెస్ లో ఉత్తీర్ణులై అత్యున్నత కొలువులు సాధించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఆకాంక్షించారు. విజయవాడలోని గొల్లపూడిలో ఉన్న బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సివిల్స్ కోచింగ్ సెంటర్ ను గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా వంట గది, విశ్రాంతి గదులను పరిశీలించారు. అనంతరం సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులతో మంత్రి …
Read More »Monthly Archives: February 2025
కులగణన అంటే వైసీపీ, తెదేపాలకు వణుకు, తెలంగాణ బీసీ ల ఉద్యమ స్పూర్తితో పోరు ఉదృతం
-బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్ డా జే పూర్ణచంద్ర రావు -“బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మరిన్ని ఉద్యమాలకు బాటవేసే దిశగా కార్యాచణ, శిక్షణ” విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కులగణన చేసి, ఆ వివరాలు బయటకి వస్తే బీసీలు నిలదీస్తారనే భయంతో ఆ నివేదికను నాడు వైసీపీ తొక్కిపెట్టిందని, ఇప్పుడు తెదేపా అసలుకే మోసం చేస్తూ కులగణనపై నోరుమెదపట్లేదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ మరియు రిటైర్డ్ డీజీపీ డా జుజ్జవరపు పూర్ణచంద్ర రావు అన్నారు. గురువారం విజయవాడలో ఏపీ బీసీ …
Read More »మంత్రి గొట్టిపాటితో ప్రకాశం జిల్లా గ్రానైట్ పరిశ్రమల యాజమాన్యం భేటీ
-గత ఐదేళ్లలో భారీగా తగ్గిన ఎగుమతులు, రాయతీలపై చర్చించిన ప్రతినిధులు -సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి గొట్టిపాటి -విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రానైట్ వ్యాపారానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందు కృషి చేస్తానని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సచివాలయంలో గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులు, ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రానైట్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం సచివాలయంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తో భేటీ …
Read More »మైనారిటీలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది
-ముస్లిం మైనారిటీ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ సభలో మంత్రి గొట్టిపాటి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఎలక్ట్రిసిటీ ముస్లిం అండ్ మైనారిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్ ను మైనారిటీ శాఖ మంత్రి ఎన్ ఎం డీ ఫరూక్ తో కలిసి మంత్రి గొట్టిపాటి గురువారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముస్లిం, మైనారిటీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అన్ని …
Read More »ఎస్సీ యువతకు పెద్ద ఎత్తున శిక్షణ, ఉపాధి
-సీడాప్ చైర్మన్ గుణపాటి దీపక్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పిఎం అజయ్ (ప్రధాన మంత్రి అనుచిత జాతి అభ్యున్నతి యోజన) స్కీం పై సీడాప్ చైర్మన్ గుణపాటి దీపక్ రెడ్డి ని ఏపీ ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయ్ గురువారం ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో గల సీడాప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా యువతలో నైపుణ్యాలను పెంచేందుకు సీడాప్ నుంచి అందిస్తామని సీడాప్ చైర్మన్ గుణపాటి దీపక్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఉపాధి అవకాశాలు …
Read More »మేరీస్ స్టెల్లా కళాశాలలో 36వ రహదారి భద్రత వారోత్సవాలు కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 36వ రహదారి భద్రత వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా మేరీస్ స్టెల్లా కళాశాలలో గురువారం విద్యార్థులతో రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఐపీఎస్ ట్రైనింగ్ అధికారిని మనీషా రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ లత కుమారి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ఏ మోహన్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ సిస్టర్ రేఖ డైరెక్టర్ ఎక్సటెన్సిన్ యాక్టివిటీస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐపీఎస్ ట్రైనింగ్ అధికారిని మనీషా రెడ్డి మాట్లాడుతూ నేడు …
Read More »స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్ల పాత్ర చాలా బాధ్యతాయుతమైనది ఎంవి ఇన్స్పెక్టర్ యంవి నారాయణ రాజు
-స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్ల పాత్ర చాలా బాధ్యతాయుతమైనదని, విద్యార్థులను పాఠశాలలకు సురక్షితంగా తీసుకెళ్ళడంలో డ్రైవర్లు బాధ్యత ప్రముఖమని ఎంవిఐ నారాయణ రాజు కొనియాడారు జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా గురువారంనాడు జగ్గయ్యపేట వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లోని ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లతో జగ్గయ్యపేట పట్టణంలోని ప్రాంతీయ రవాణాశాఖ యూనిట్ కార్యాలయం వద్ద రోడ్డు భద్రత పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మోటార్ వాహన తనిఖీ అధికారులు యంవిఎన్ నారాయణరాజు, కె జయచంద్ర …
Read More »ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి విజయం తథ్యం: గొట్టిపాటి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం తథ్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గుంటూరు జిల్లా అమరావతిలో ఏర్పాటుచేసిన కూటమి నాయకుల సమీక్ష సమావేశంలో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కూటమి ముఖ్య నేతలతో భేటీ అయిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై స్థానిక నాయకులతో చర్చించారు. నాయకులు ప్రణాళిక బద్ధంగా పని చేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి తెలుగుదేశం …
Read More »నులిపురుగుల నిర్మూలనకు చర్యలు చేపట్టాలి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పిల్లల్లోని నులిపురుగుల నిర్మూలనకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 10వ తేదీన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం సందర్భంగా మంగళవారం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో వైద్య, విద్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రక్తహీనత (అనీమియా), పోషకాహార లోపాన్ని అధికమించి ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగుల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ఆ రోజున ఒకటి నుండి 19 సంవత్సరాల …
Read More »కేంద్ర ప్రభుత్వ పథకాల సద్వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సంక్షేమాభివృద్ధికి ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకాల సద్వినియోగంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాల సద్వినియోగంపై సమీక్షించారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాల ప్రగతితో పాటు ప్రజలకు అవగాహన లేకుండా మరుగున పడిపోయిన కేంద్ర ప్రభుత్వ పథకాలపై వ్యవసాయ, ఉద్యాన, సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టు, మత్స్య, పశుసంవర్ధక, విద్య తదితర శాఖల …
Read More »
Prajavartha Online Telugu News