విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగులు మధ్యతరగతి ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఇన్కమ్ టాక్స్ స్లాబ్ రేట్లు మార్చాలని, స్టాండర్డ్ డిడక్షన్, ఆదాయ పరిమితి ని పెంచాలని కోరుకుంటున్నామని, కానీ ఎన్ని సంవత్సరాలగా కేంద్ర ప్రభుత్వం తమ బడ్జెట్లో ఎటువంటి ప్రయోజనం కలిగించలేదని తెలిపారు. కానీ 2025 26 సంవత్సరానికి గాను ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉద్యోగులకు, మధ్యతరగతి ప్రజలకు 12 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం, కొత్త స్లాబ్ రేట్స్ …
Read More »Monthly Archives: February 2025
కేంద్ర బడ్జెట్ నిరాశపరిచింది
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర బడ్జెట్ పూర్తిగా నిరాశను మిగిల్చిందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ లేదని.. ఏపీకి మరోసారి మొండిచేయే మిగిలిందని అభిప్రాయపడ్డారు. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకు బడ్జెట్లో కొంతమేర కేటాయింపులు చేసినప్పటికీ.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. ఎన్నికలు ఉన్న బీహార్ లాంటి …
Read More »బీసీల పక్షపాతి చంద్రబాబు… : శొంఠి శివరామప్రసాద్ గౌడ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ లు శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్,భాస్కర్ గౌడ్ లు మాట్లాడుతూ ఎన్నికల హామీలు భాగంగా చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో 10% గౌడ కులస్తులకు కేటాయించడం జరిగిందన్నారు. అలాగే గౌడ కులస్తులకు కులవృత్తులు చేసుకొనుటకు ప్రభుత్వం ద్వారా సబ్సిడీపై రుణాల అందించడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. గత జగన్ రెడ్డి పాలనలో …
Read More »ఏపీ చాంబర్స్ యూనియన్ బడ్జెట్ 2025పై హర్షం వ్యక్తం చేసింది
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ చాంబర్స్ తన ప్రధాన కార్యాలయంలో ఈ రోజు ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది. కేంద్ర బడ్జెట్ 2025-26లోని ప్రధాన ప్రకటనలపై కార్యదర్శులు మరియు వివిధ రంగాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఏపీ చాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు మాట్లాడుతూ, “ఇది ఒక పురోగామి బడ్జెట్. దేశీయ వినిమయం తగ్గిన నేపథ్యంలో, దానిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఆర్థిక వ్యవస్థను నడిపించే ప్రధాన 5-6 రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు.” మధ్య తరగతికి …
Read More »వికసిత్ భారత్కు బాసటగా 2025-26 బడ్జెట్
– ఈ బడ్జెట్ పీపుల్స్ బడ్జెట్గా నిలిచిపోతుంది – ఏపీని దేశంలోనే అగ్రపథాన నిలబెట్టే బడ్జెట్ – పోలవరం పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరిస్తాం – కేంద్ర సహకారంతో ఏపీని దేశంలోనే అగ్రపథాన నిలుపుతామన్న మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విజన్ 2047, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు భరోసాగా నిలుస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై …
Read More »సోమవారం జరిగే స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సర్వం సిద్దం…
-ఎన్నికల అధికారి మరియు జియంసి అదనపు కమీషనర్ …. చల్లా ఓబులేసు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 3వ తేది సోమవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరం నందు నిర్వహించనున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లను నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల అధికారి చల్లా ఓబులేసు, ప్రిసైడింగ్ అధికారి డి.సి శ్రీనివాసరావు తో కలిసి పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రం నందు ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్స్ లు, పోలింగ్ కంపార్ట్ …
Read More »ఎన్నికల కోడ్ సందర్భంగా జిఎంసి పిజిఆర్ఎస్, డయల్ యువర్ కమిషనర్ రద్దు…
-కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణ – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికకు సంబంధించి జనవరి 29 వ తేది నుండే ఎన్నికల నియమావళి అమలులోఉన్నందున ఈనెల 3వ తేదిన జిఎంసిలో ప్రతి సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్, డయల్ యువర్ కమిషనర్) కార్యక్రమాలను రద్దు చేయడం జరిగిందని, కోడ్ ముగిసిన అనంతరం యధావిధిగా జరుగుతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. …
Read More »8 మంది వార్డ్ సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పెన్షన్ల పంపిణీ విధుల్లో నిర్లక్ష్య వైఖరి కనబరిచిన 8 మంది వార్డ్ సచివాలయ కార్యదర్శులకు గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో వార్డ్ సచివాలయ కార్యదర్శుల ద్వారా జరుగుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ను శనివారం ఉదయం 6 గంటల …
Read More »మేరీమాత ఉత్సవాల ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 9, 10, 11వ తేదీల్లో జరిగే గుణదల మేరీ మాత ఉత్సవాలలో విజయవాడ నగరపాలక సంస్థ వారు చేసే ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా బెత్లెహేమ్ నగర్, ఏలూరు రోడ్ ప్రాంతాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని, త్రాగునీరు, …
Read More »పెన్షన్లు పంపిణీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయండి
-నిత్యం త్రాగునీటి పరీక్ష నిర్వహిస్తుండండి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోగల పెన్షన్ల పంపిణీలను సత్వరమే పూర్తి చేయాలన్నారు కమిషనర్ ధ్యానచంద్ర. శనివారం ఉదయం 18వ డివిజన్ వాటర్ ట్యాంక్ రోడ్, రాణి గారి తోట ప్రాంతాల్లో పర్యటించి పెన్షన్ లబ్ధిదారులకు స్వయంగా తామే ఆధార్ కార్డు , రియల్ టైం బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ సిస్టం యాప్ లో పరిశీలించి పెన్షన్ నగదు అందజేశారు. వారితో మాట్లాడి ప్రతి నెల …
Read More »
Prajavartha Online Telugu News