మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ సహకార సంవత్సరము-2025 సందర్భంగా ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘములలోని ఆడిటర్స్ కు సంఘ వ్యవహారాలు సంపూర్తిగా కంప్యూటరైజేషన్ చేసినందున ది.01.04.2025 నుండి మాన్యువల్ రికార్డుతో సంబంధము లేకుండా e-PACS ద్వారా కార్యక్రమములు నిర్వహించు చున్నందున 2024-25 సంవత్సరమునకు సంఘ వ్యవహారాలు e-Audit చేయుటకు సహకార శాఖలోని ఆడిటర్స్ కు మరియు చార్టర్ accountants కు computerization of PACS మరియు e-Audit పైన సహకార సంఘాల రిజిష్ట్రారు మరియు కమీషనర్, గుంటూరు వారు …
Read More »Daily Archives: May 2, 2025
గన్నవరం చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
-ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, ఇతర రాజకీయ ప్రముఖులు గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : నేడు అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభం సందర్భంగా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రజా ప్రతినిధులు, ఇతర రాజకీయ ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం మధ్యాహ్నం 02:50 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత ప్రధానికి ప్రజా ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు స్వాగతం పలికారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల …
Read More »వికసిత్ భారత్ కు ఏపి గ్రోత్ ఇంజిన్
-ఏపికి నిధుల కేటాయింపులో పెద్దపీట -అగ్రశ్రేణి నగరంగా అమరావతి -ప్రధాని మోదీ వరాల జల్లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశ ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ ఒక చోదకశక్తిగా నిలవనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం వికసిత్ భారత్ నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమిస్తోందని, వికసిత్ భారత్ నిర్మాణంలో ఏపి ఒక గ్రోత్ ఇంజిన్ గా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమ పధకాల జోరు పెరిగిందని, అందుకు అవసరమైన మేరకు …
Read More »ద్విభాషా ప్రసంగం తో ఆకట్టుకున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రసంగం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి పునర్నిర్మాణ సభలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఇంగ్లీష్, తెలుగు ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. సభలో శ్రీనివాస వర్మ మాట్లాడుతూ10 సంవత్సరాల క్రితం ప్రారంభమైన రాజధాని అభివృద్ధి పనులు ఐదు సంవత్సరాల క్రితం అద్దాంతరంగా స్తంభించిపోయిన పరిస్థితిలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందని అన్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావటం వల్ల పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు రాష్ట్రంలో శ్రీకారం చుట్టామన్నారు. మొన్నటికి …
Read More »మోడీ సభకు వరదలా గోదారి ప్రజలు
-భీమవరం లో బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమ సభకు గోదావరి జిల్లాల ప్రజలు పెద్దయెత్తున తరలి వెళ్లారు. శుక్రవారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పాత బస్టాండ్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అమరావతి రాజధాని పునర్నిర్మాణం కార్యక్రమ సభకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేయుచున్న సందర్భంగా …
Read More »శభాష్ టీమ్ ఎన్టీఆర్..
– సమష్టి కృషితో అమరావతి పునఃప్రారంభం కార్యక్రమం విజయవంతం – మంచి ఫలితాలిచ్చిన మైక్రో లెవెల్ ప్లానింగ్ – ప్రతి చిన్న అంశంపైనా ప్రత్యేక దృష్టిపెట్టడంతో మంచి ఫలితాలు – వేసవి నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లపై ప్రజల నుంచి ప్రశంస – మండల, జిల్లాస్థాయి నోడల్ అధికారులకు అభినందనలు – కీలక సేవలందించిన కమాండ్ కంట్రోల్ కేంద్రం (సీసీసీ) – సీసీ టీవీ దృశ్యాల ద్వారా నిరంతర పర్యవేక్షణ – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర …
Read More »“మెరుగుపరచబడిన రైల్వే బడ్జెట్తో, ఆంధ్రప్రదేశ్ 100% రైల్వే విద్యుదీకరణను సాధించింది”
-ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో 58,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ -ఈ రోజు ప్రారంభించబడిన అభివృద్ధి పనులు మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తాయి మరియు ఆంధ్రప్రదేశ్ వృద్ధిని వేగవంతం చేస్తాయి: ప్రధాని -అమరావతి అనేది సంప్రదాయం మరియు పురోగతి ఒకదానికొకటి ముడిపడి ఉన్న భూమి: ప్రధానమంత్రి ఎన్టీఆర్ అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ను ఊహించారు. మనమందరం కలిసి అమరావతిని, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందిన భారతదేశ వృద్ధి ఇంజిన్గా మార్చాలి: ప్రధానమంత్రి -ఆధునీకరించబడుతున్న దేశాలలో భారతదేశం ఇప్పుడు ఒకటి …
Read More »విజయవాడ రైల్వే స్టేషన్ను తనిఖీ చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్
-అమృత్ భారత్ స్టేషన్ పధకంలో భాగంగా గుణదల రైల్వే స్టేషన్లో జరుగుతున్న పునరాభివృద్ధి పనులను పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శుక్రవారం, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈరోజు అనగా 02 మే 2025న విజయవాడ రైల్వే స్టేషన్ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఆయనతో పాటు విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఎ. పాటిల్ మరియు డివిజన్లోని ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు. జనరల్ …
Read More »నిడదవోలు నియోజకవర్గ రహదారులకు మోక్షం
-మంత్రి కందుల దుర్గేష్ చొరవతో నిడదవోలు నియోజకవర్గ రోడ్ల మరమ్మత్తులకు రూ.5.10 కోట్లు విడుదల -ఎర్రచెరువు – పి. వేమవరం, వడ్లూరు – తీపర్రు, తీతలి – మునిపల్లి రోడ్లకు మరమ్మత్తులు షురూ -యుద్ధ ప్రాతిపదికన ఇక రోడ్లు బాగుపడతాయ్ అని తెలిపిన మంత్రి దుర్గేష్ -నియోజకవర్గ ప్రజల తరపున సీఎం, డిప్యూటీ సీఎం, ఆర్ అండ్ బి మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో రహదారుల మరమ్మతులకు నాబార్డు క్రింద నిధులు విడుదల చేసిన …
Read More »రబీ సీజన్లో 2,38,767 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా 206 రైతు సేవా కేంద్రాల ద్వారా 20,692 మంది రైతుల నుంచి 31,349 ఎఫ్ టి వో ల ద్వారా రబీ సీజన్లో 2,38,767 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చెయ్యడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేసారు.31,349 ఎఫ్ టీ వో లకు గాను ఇప్పటి వరకు 22,025 ఎఫ్ టీ వో లకు చెందిన రూ.400 కోట్ల 76 లక్షలు రైతుల ఖాతాలకు …
Read More »
Prajavartha Online Telugu News